వ హం...
(కలక తౌలుగుమవోనభ్ (వచురణ స్ పా
ఆధునికాంధ్ర కవిత్వం
థఖావర్విత( యుగంవరకు వ్
లబయిత్ : డాక్టర్ న్స్ నారాయణ రెడ్డి
ఆ౦[ధటప్రదేళ్ సాహిత్య అకాడమీ కళాభవన్, సైఫాబాద్ హైదాబాద్ -500004
1975 ఎవిల్
| పతులు : 200౧ గ్ C Ge
త్
" EE చా శో; క ॥ క నన న wr ప్లు ఐక క -- జ 13 Ty క hk Fr Th =. న Mn శ 4
మూల్యం : 2.00
ము (దణ $ నాగార్జున (పింటింగ్ వర్కు, ముప్.రాభబాద్ , పాదరాబాద్ -20
పంయరదుపరోలు
ఎన్నో ఏళ్ళుగా అనుకొంటున్న [పపంచ తెలుగు మహాసభలు జరుగనున్న పర్య సమయం ఆసన్నమవుతున్నది. ప్రపంచంలోని తెలుగువారి _పతినిధులందరిని ఒక చోట సమీకరించవలసిన పెద్దలందరూ కన్నకలలు ఫలిస్తున్న శుభసమయమిది రాబోయే ఉగాది రెండువేల అయిదువందల సంవత్సరాల తెలుగుజాతి. చరి్మితలో మరపురాని మధుర ఘట్టము కాగలదు
(క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దికి చెందిన కాతవాహనరాజుల కాలంనుండి తెలుగు (పజలకు ఒక విశిష్టమైన చరిత ఉన్నది. భారతదేశంలో తెలుగు మాట్లాడే (ప్రజలు దాదాపు ఐదుకోట్టకు పైగా ఉన్నారు. హిందీ మాట్టాడేవారి తరువాత స్థానం తెలుగువారిదే బౌద్ధ పూర్వయుగంనుంచి ఇటీవల |బిటిష్ సా|మాజ్య పరిపాలనాయుగం వరకూ తెలుగువారు పెద్దఎత్తున పపంచ నలుమూలలకూ వలసవెళ్ళడం జరిగింది. అట్టా వెళ్ళిన తెలుగువారు తమ భాషా సంస్కృతీ సం|పదాయాలను ఆయా జాతీయ జీవన విధానా లతో మేళవించి, వాటిని సంపన్నం చేస్తూ ఉన్నారు
(పపంచ తెలుగు మహాసభల (పధానలక్ష్యం తెలుగుపజల, తెలుగు అభిమానుల (పతినిధులను ఒక వేదికమీద సమా వెళశపర్చడం, జాతీయ, అంతర్జాతీయ సాంస్కృృగిక రంగాలలో తెలుగువారు చేయవలసిన కృషినిగూర్చి చర్చించి, నిర్ణయించుకోవడానికీ, తద్వారా వివిధ చై తన్యసవంతులను ఏకోన్ముఖంచేసి మన సాంస్కృతిక సంబంధాలను దృఢతరం చేసుకోవడానికి ఈ మహాసభలు దోహదకారులు అవుతవి. అంతేకాక ఈ మహాసభలు అర్జిమైన భావ సమైక్యతకు |ప్రాతిపదికి లై తెలుగుజాతిని సమైక్యం చేయ గలవనీ, ఆ విధంగా జాతీయ అభ్యుదయానికి తోడ్పడగలవనీ విశ్వశిస్తున్నాను.
1975 ఎ'పిల్ 12వ తేదీన తెలుగు ఉగాది రోజున పారంభమై ఓక వాం రోజులపాటు జరిగే ఈ మహా సభలలో వివిధ దేళాలనుంచీ, వివిధ రాష్ట్రా°లనుంచీ, యునెస్కావంటి అంతర్జాతీయ సంస్థలనుంచీ వచ్చిన (ప్రముఖులు (పతిని ఘులుగానో, వరిశీలకులుగానో పాల్గొంటారు. ఈ మహాసభల సమయంలో చర్చాగోష్టులు, (పదర్శ నలు, |పచురణలు మొదలై న కార్య|కమాలు జరుగుతాయి. దేశ దేశాలలో) తెలుగు
11
వారి సంస్కృతి, తెలుగు భాషా సాహిత్యాల కళల అభివృద్ధి, వైజ్ఞానిక సాంకేతిక [ప్రగతి మొదలయిన విషయాలపై చర్చాగోష్టులు జరుగుతవి, తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని వివిధ కోణాలనుంచి [పస్సుటంచేసే ఒక పదర్శన ఏర్పాటు అవుతున్నది. తెలుగువారి సమ్మగ స్యరూపాన్ని సందర్శించడానికి వీలైన సంగహాలయాన్ని “మ్యూజి యంను” స్థాపించడానికి ఈ |పదర్శన వీజభూతమవుతుంది. తెలుగువారి సంస్కృతిని నిరూపించే. సాంస్కృతిక కార్య్యకమాలు వారం రోజులపాటు సాగుతవి. తెలుగు [పజల సంస్కృతీ సం|పదాయాలను విశదంచే సే (పత్యేక సంచికలు తెలుగు, ఇంగ్రీషు, హిందీ, ఉర్దూ భాషలలో విడుదల అవుతాయి. ఈ కార్య|కమాలలో భాగమే ఈ గంథ [పచురణ,.
తెలుగు |పజలు భాష, సాహిత్యం, చరిత, సంస్కృతి, కళలు మొదలైన వివిధ రంగాలలో సాధించిన ఘన విజయాలను విశదంచే సే [గంథాలు అనేకం ఈ మహో సభల సమయంలో విడుదల అవుతాయి. ఈ [గంథాలను రచించి, సకాలంలో మాకు అందించిన రచయితలందరకూ నా కృతజ్ఞతలు. ఈ |గంథాలను [పచురించే భారం
వహించడానికి ముందుకువచ్చిన "అకాడమీ ఆధినేతలను అభినందిస్తున్నాను. తెలుగేపార్ -
విశిష్టతలను విశదంచేసే ఈ [గంథాలు సహృదయులందరి ఆదరణ పొందగలవని విశ్వశిస్తున్నాను. అయితే, ఇంతమా[తంచేతనే [పపంచ తెలుస మహాసభల ఆశయాలు సఫలం కాగలవని నేను అనుకోవడం లేదు. చేయవలసినది ఇంకా ఎంతో ఉంది. ఈ మహాసభల సందర్భంగా నెలకొల్పబడనున్న ” అంతర్జాతీయ తెలుగు విజ్ఞానసంస్థ" మహాసభల ఆశయ సాధనకు పూనుకొనడమే కాక జాతీయ, అంతర్జాతీయ సాంస్కు తిక సంబంఛాః ను దృఢతరం చేయగలదని నమ్ముతున్నాను.
జలగం వెంగళరావు అధ్యక్షులు (పపంచ తెలుగు మహాసభలు.
ఇనప కు ఉం ల
సహ్మసాబ్దాలుగా (పవర్థమానమగుచున్న తెలుగు సంస్కృతిని తెలుగుదేశవు నలుచెరగుల పరిచితము చేయు సంకల్పముతో 1975వ సంవత్సరమును తెలుగు సాం స్కృతిక సంవత్సరముగ- ఆంధ పదేక్ _(పభుత్వము [పకటించినది అందుకు అను గుణమైన కార్యక మాలను నిర్వహింపజేయుటయే గాక, [ప్రపంచములోని వివిధ దేళా లలో వసించుచున్న తెలుగువారి సాంస్కృతిక | పతినిధులంద రును ఒకచోట సమావేశ మగు వసతిని కల్పించుటకై "1975, ఏపిల్ 12 (తెలుగు ఉగాది) మొదలుగ (పపంచ తెలుగు మహాసభ హైదరాబాద్న జరుగునటుల పభుత్యము నిర్ణయించినది. అందుకు ఒక ఆహ్వానసంఘము ఏర్పాటయినది. ఆం(ధపదేశ్ (పభుత్వ ముఖ్యమం తి మాన్యశ్రీ జలగం వెంగళరావుగారు ఆ సంఘమునకు అధ్యక్షులు. విద్యాశాఖా మంతి మాన్యథ్రీ మండలి వెంకట కృష్టారావుగారు దాని కార్య నిర్వాహః ధ్యక్షులు. ఆర్థిక మంతి మాన్యశ్రీ పిడతల రంగారెడ్డిగారు ఆర్థిక, సంస్థా కార్యకమాల సమన్వయ సంఘాల అధ్యక్షులు.
ఆ సంఘము, ఏపంచ తెలుగు మహానభల సందర్భమున వచ్చువారికి తెలుగు జాతీ సాంస్కృతిక వైభవమును తెలియజేయుటకు అనువుగ ఆంధ భాషా సాహిత్య, కళా చరి త్రాదికములను గురించి ఉత్తమములు, (పామాణికములునగు కొన్ని లఘు గంథములను _పకటించవలెనని సంకల్పించి, ఆ కార్యనిర్వహణత్రై 44 మంది సభ్యులు కల ఒక విద్వత్ సంఘమును, (క్రీ నూకల నరో త్తమ రెడ్డిగారి అధ్యక్షతన నియమించి నది. ఆ విద్యత్ సంఘమును ఆ లఘు [గంథముల వస్తువుల నిర్దేశించి వాని రచన ఆయా రంగములందు పేరుగనిన (పముఖులను రచయితలుగ ఎన్నుకొనినది. ఈ విద ముగ సిద్ధమైన [గంథములలో భాషా, సాహిత్య, చార్మితక విషయములకు సంబంధిం చిన వానిని _పకటించు బాధ్యతను ఆం(ధ్యపదేశ్ సాహిత్య అకాడమీ వహింప వలసి నదిగా [పపంచ తెలుగు మహాసభా కార్యనిర్వాహకాధ్యత్షులు మాన్య శ్రీ మండలి వెంకట కృష్ణారావుగారు అకాడమీని కోరిరి. మహాసభా సఫలత కొరకై కృషిచేయు సంకల్ప ముతో ఈ. బాధ్యతను వహించుటకు ఆకాడమీ సంతోషముతో ఆంగీకరించినడి.
lL. 11 ఆ విధముగ (పకటింపబడిన (గంథ శైణిలో ఈ ఆధునికాం[ధ కవిత్వం ను, రచించిన డాక్టర్ సి. నారాయణరెడ్డి గారు ఆంధ పాఠక లోకమునకు సుపరిచితులు. వారికి మేము కృతజ్ఞతా బద్ధులము. [గంథమును నిర్మషముగ , చక్కగా ము దించిన నాగార్జునా |వింటింగ్ వర్కు వారికి మా కృతజ్ఞతలు. జ్ర ణః
దేవులపల్లి రామానుజరావు హైదరాబాద్ b కార్యదర్శి తేదీ॥ 80-8-1975 ఆంధ, పదేశ్ సాహిత్య అకాడమీ
ఆధునికాంధ కథితం (భావ కవితాయుగం వరకు)
అవతారిక
కవిత్వం ఎంత పురాతనమో అంత అధునాతనం. అది (ప్రధానంగా వ తమహం. ఆధారపడిన కళ. అందుచేత మానవుడున్నంత కాలం కవిత్వానికి క్ష లేదు. భౌతిక జగత్తులో ఎన్నెన్ని చ్నితమైన మార్పులు వచ్చినా, మానవునిలోని మౌలిక మనః (పవృత్తుల్లో చెప్పుకోదగ్గ పరివర్తనం రాలేదు. రాగ ద్వేషాలు, పాపపుణ్యాలు, అధి కారవాంఛ, కీర్తికాంక్ష, [పకృతి పీతి, దైవభీతి సగటు మానవుణ్ని పెనవేసుకునే ఉన్నాయి. ఇవి ఉన్నన్నినాళ్ళు కవిత్వం ఉంటుంది. కవిత్వాన్ని మానవతావికాస చరి తలో [పాథమిక దశకు చెందిన కళ అనుకోవడంలోనే దోషముంది. బుక్కుల నాటి నుండి స్పుత్నిక్కుల కాలం వరకు ఇది జీవనదిలా [పవహిస్తూనే ఉంది.
అసలు సృష్టిలోనే నవ్యతా పీతి ఉంది. బెన్నీస న్ చెప్పినట్టుగా ‘Old order changeth yielding glace to new’. ఈ "పకృతి పరిణామ సూతమే సాహిత్యచర్మితకూ వర్తిస్తుంది. నన్నయ మొదలుగా నేటివరకు జీవ సవంతిగా సాగివస్తున్న ఆంధసాహిత్యంలోనూ ఈ పరిణామరమ్యమైన |పగతే కనిపిస్తుంద. ఆం|ధ సాహిత్యం పురాణయుగంలో మతధర్య స్తంభాల పై ఆధారపకింది. భారత భాగ వత రామాయణాలు (పాదీనొం[ధ సాహిత్యానికి ము ముకుర్మ[పాయంగా సిలిచినవి. నన్నయ, తిక్కన, ఎరన్న, పోతన సంస్కృత పురాణాలను అనువదించడంలో [(పధానంగా కథాదృష్టిన, _ విశ్వశేయోదృష్టినీ కలిగి ఉన్నారే కానీ విచిత కథా కల్ప నలకు వినూత్న వర్ణనలకు అంతగా పాల్పడలేదు. [కమంగా కావ్యదృష్టి, రసదృష్టి (పబలినవి. రసరాజమైన శృంగారానికి పసిడిగద్దె దొరికింది. [శీనాథుడు, పినవీర భదుడు మొదలైన |పబంధయుగ పూర్వకవుల చేతుల్లో శృంగారం స్సు టరేఖలను తీర్చుకుంది. [పబంధయుగంతో అది జ్వాజ్బల్యమానంగా | పకాళించింది. [ప్రబంధ [ప్మకియ మనుచరి తతో సమ గాకృతి వహించింది కథావరణంలో, రచనా సంవిధానంలో, పాాతచితణలో, రసపోషణలో, వర్ణనా బాహుళ్య్ళంలో ఈ ప్రక్రియ
5 ఆధునికాంధ్ర కవిత్వం
సరికొ త్తదారులు వేసుకుంది. దక్షిణా్యధయుగంలో ఇది వెరితలలు వేసింది. శృంగారం అంగాల కెక్కి అంతరంగాన్ని విన్మరించింది. విజయవిలాసం లాంటివి ఒకటి రెంకు తప్ప చెప్పుకోదగ్గ _పబంధాలు ఈ యుగంలో వెలువడలేదు. అయితే ఈ యుగంలోని గణనీయగుణం గేయకవితా పట్టాభి షేకం. నన్నయ నాటినుండి పురాణ [పబంధకవుల ధాటికి తట్టుకోలేక మరుగున పడిపోయిన మాృాతాచ్చందస్సులు ఈ కాలంలో అందలా లెక్కి నవి. ఈ కాలంలోనే ఆటవెలది ద్వారా సమకాలీన సమాజాన్ని ఒక్క ఆటా డించిన వేమన్న గొంతు వినిపించింది. ఛందస్సులో వేమన్న కొత్తదారి తొక్కకున్నా వస్తువులో గొప్ప వై విధ్యం కనబరిచాడు. తననాటికి జడీభవించిన వై దిక సం[పదాయా లను సాంఘిక దురాచారాలను తుత్తునియలు చేయడానికి పద్యాన్ని వ్యజాయుధంగా (ప్రయోగించాడు. [పజల పలుక బడిలో [పజల భావాలకు పట్టం కట్టి చూపాడు. ఆధునిక యుగంలోని (పజాకవులకు వేమన్న వేగుచుక్క_లాంటివాడు
19 వ శతాబ్ది మొదటిసగం ఆంధసాహిత్య చరి|తలో క్షీణయుగం. నాడు జాతి జీవనం లాగే సారస్వంతరంగమూ నిస్తేజంగా ఉండిపోయింది. సం[పదాయాన్ని జీర్ణించుక ని సరికొత్త [పమ గాలు చేసే మహాకవి పుట్టలేదప్పుడు, అనుకరణశీలం పెరిగింది చ్మితకవిత్వం మీద మమకారం ముదిరింది. పిల్ల వసుచర్మితలు ఉసిళ్ళుగా ఉద్భవించినవి. పబంధకవిత్యం [కమంగా బంధకవిత్వంగా మిగిలిపోయింది. బూతు కావ్యాల పుట్టలు, శ్రేషకావ్యాల కట్టలు బయలుదెేరినవి. _పబంధాలకు వసుచరి;త, ద్వ్యర్థి కావ్యాలకు రాఘవపాండవీయం మాతృకలై పోయినవి. అదే యెత్తుగడ, ఆవే సన్ని వేశాలు, అవే పాతలు, అదే కథా శరీరం, అదే నిర్వహణం. దాదాపుగా 19 వ శతాబ్ది మధ్యభాగం వరకు ఇదెస్టితి. కందుకూరి వీరేశలింగం పంతులుగారి అవతరణంతో ఆంధ సాహికి [గహణ విముక్తమై ఎప్పటిలా కలకలలాడింది.
పూర్యరంగం
ఆంగధదేశానికి సాంఘకంగా, సాహిత్యకంగా వినూతన జాగృతిని కలిగించిన (పథమ వై తాళీకుడు వీరేశలింగం పంతుల గారు. వారి (పాభాతగీతికకు [ప్రాతిపదికలై న నాటి భారతీరప సాంఘిక సాంస్కృతిక స్థితిగతులను పరిశీలించవలసి ఉంది. పంతులు గారి ఉద్యమ చై తన్యానికి ఊపిరులూదిన మూలశ క్తి రాజారామమోహనరాయలు.' రామ మోహన రాయలు విద్యావిషయంలోనే గాక బహుముఖంగా భారతదేశాన్ని సంస్క_రించ డానికి (ప్రయత్నించిన మహామనీషి. [బహ్మ సమాజ స్థాపనం, సహగమన నిర్మూలనం
పూర్వరంగం 3
సంఘ దురాచార నిరసనం, ఆధు”క విజ్ఞాన వ్యాపనం, ఆసంభా్యాక [గంథరచనం రామ మోహనరాయల ఉదాత్త కార్య గ ణాళకలో గణనీయమైనవి. క్రై) స్తవమత ప్రచారకులు ఇతని శేముషికి ఆశ్చర్యశడి ఎలాగై నా ఇతణ్ని తమ మతంలో కలుపుకోవడానికి యత్నింపగా, ఇతడు కై న్ స్తవ మత ధర్మాలను నిశితంగా నిర్భయంగా విమర్శించాడు, సంఘ సంసృ_రణం నిమితం “సంవాద కౌముది" అనే ప కను. ని! పించాడు. ఆంగ్ల సంస్కృత వంగ పార సీకాది భాషల్లో సంస్కర ణోద్యమ (ప్రచారానికి అసంథ్యా కంగా వ్యాసాలు పకటించాడు. mcs ఉద్యమం వల్ల దేశీయుల్లో అపూర్వ చై తన్యం రేకులు విప్పింది. ఆంగ్ల విద్యాభ్యాస ఫలితంగా భార తీయుల్లో ఛాందసవృత్తి తొలగిపోయి సహేతుక దృక్పథం మొలకె క్షింది. ఇంగ్లీషు చదువుకున్న _పాచ్యభాషా పండితుల(0౯1౯2118)వినూత్న దృక్పథంతో సాహిత్యాధ్యయనం చేశారు. విస్కృతి పాలైన జాతిరత్నాలను (01883165) పునరుద్ధరించి (పచురించారు. [పాచీన సరత [గంథాలను హేతుబద్ధ దృష్టితో పరిశీలించారు. [కమంగా దేశంలో కళాశాలలు, విశ్వ విద్యాలయాలు వెలసినవి. భారతీయ జిజ్ఞాసువులకివి కల్పతరువులై నిలిచినవ. 1351 లో కలకత్తాలో “Pritsh Indian Association” అనే |పజాసంస్థ స్థాపింపబడింది. ఈ సంస్థ దేశీయుల రక్షణల కొరకు కృషిచేసింది. దీని స్థాపకుల్లో హరిశ్చం. ద ముఖర్జీ రాజేం[ దలాల్ మి త, పసన్న కుమార టాగూరు ప్రముఖులు. 1565! [పాంతంలోనే జగన్నాథ్ శంకర్ సె ర్ సెట్ మున్నగు పుర [పముఖులుకలిసి బొంబాయిలో ఒక [పజా సంస్థను ్రాపించారు ఈ సంఘంలో చేరి దెశోద్ధరణం కోసం కృషి చేసిన వారిలో దాదాభాయి 'నారోజీ, మంగళ్ దాస్ నాధూభాయి మున్న గు వారు Aas దక్షిణభారతదేశంలో ఆంతకుపూర్యమేఇలాంటి చైతన్యం వేరూని నిలచింది. 188కి [పాంతంలోనే ఏనుగుల. వీరాస్వామయ్యంగారు, వెంబాకం రాఘవాచార్యులుగారు, [శీనివా*పిళ,గారు కలిసి “Hindu 1116౯279? society“ అనే [ప్రజా సంస్థను సాపించి, సభలు జరిపి [పము ఖుల చేత ఉపన్యాసా లిప్పించారు. దక్షిణదేశంలో విజ్ఞాన వికాసానికి కృషిచేసిన వారిలో వీరే పథ మగణ్యులు. ఆసంస్థ ఆధ్యర్యంలో నాడు మదా మ స్నుపీంకోర్దులో అడ్యకేటు జనరల్గా ఉన్న జార్జి నార్జన్గారిచే 1888-84ల నడుమ ఆంగ్ల విద్యావళ్యకాన్ని గురించి: దేశచరి తాదులను గురించి, [ప్రజల హక్కులను గురించి మహోపన్యాసాలు ఇప్పించారు. ఈ ఉప వ్యాసాలు మదాను పౌరుల్లో అపూర్వ రాజకీయ చైతన్యాన్ని రేకె త్తించినవి. 1888 లో ఈ సంస్థ యాజమాన్యంలో ఇంగ్రీషు కళాశాల స్థాపనాపశ్యకాన్ని ఉగ్గడిస్తూ 70 వేల మంది" సంతకాలతో ఒక “మెమొరాండం” జార్జి నార్టన్ గారి ద్వారా నాటి
4 ఆధునికాం|ధ కవిత్వం
గవర్నర్ జనరల్కు అందజేయబడింది. దాని ఫలితమే 1841 లో మదాసు యూనివర్సిటీ స్థాపనం,
హిందూమతంలోని మూఢాచారాలను, అంధవిశ్యాసాలశు తొలిచివేసి దాని పురా [పశ స్తినీ, అంతస్సత్తాాన్నీ దేశంలో |పసరింపజేయడానికి ఆంధ దేశంలో గొప్ప నంస్క_రణజోద్యమం బయలుదేరింది. అంతవరకే రాజా రామమోహనరాయలు వంగ దేశంలో [బహ్మసమాజా న్న స్థాపించి దురాచార దూషితమైన హైందవ సంఘాన్ని సంస్కరిస్తూ ఉన్నాడు. ఈ సమాజంచేత [పభావితులయ్యే కందుకూరి వీరేశలింగం పంతులుగారు, రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు ఆంధ దేశంలో సంస్క్రరణోద్య మాన్ని వెల్లువలా [పవహింపజేశారు. వీరు ఒకవైపు పూర్వాచార పకాయణులై న హిందు వులను, మరి ఒకవైపు క్రైస్తవమత (వచారకులను ఎదుర్కొనవలసి వచ్చింది. [బహ్మ సమాజమే కాక దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజం, మేడం బ్లావిట్క్సే. కల్నల్ అల్కా_టుగార్హు స్థాపించిన దివ్యజ్ఞాన సమాజం, స్వామి వివేకానందుల సనాతన మత పునరుద్ధరణ మహోద్యమం భారతదేశంతోపాటు ఆర్మధదేశంలోకూడా అభినవో_ల్తే జాన్ని కలిగించినవి, విద్యార్థులో, విచ్యాధికుల్లో ఈ ఉద్యమాలు సమష్టిగా అపూర్వ సంచలనాన్ని కలుగజేసినవి. కై) సవ మత పచారం అభావాత్మకంగా (31624617 ల)వై ఉద్యమాల |పాబల్యానికి హేతువైంది. అంతేకాదు. క్రై9స్తవ మత్మపచారంవల్ల ఒకటి రండు మేళ కలిగిన విషయాన్ని కూడా విస్మరించడానికి వీలులేదు వాటిలో తెలుగు భాషకు కలిగిన |పచారం [పధానమైంది. తై) స్తవ మత పచారకులు తమ మతాన్ని త్వరితగతిలో _పజల్లో పచారం చేయడానికి పాంతీయ భాషల్లో బైబిలును అనువదింప జేసే ఆవసరం ఏర్పడింది. అందుకు వారు నిఘంటు నిర్మాణం [పథమ సోపానంగా భావించి కాంబెలు దొరగారిని ఆ పనికి నియోగించారు. వారికి సహాయకులుగా ఇద్దరు తెలుగు పండితులను నియమించారు. వీరిచేత సిద్ధం చెయబకిన నిఘంటువు అక్షర [కమంలో (వాయబడిన మొదటి నిఘంటువని జయంతి రామయ్యపంతులుగారి అభి ప్రాయం. మత దృష్టితో వారు దీనిని సంకలనం చేయించినా తెలుగు భాషకు దీనివల్ల మహోపకారమే జరిగింది ఉద్యోగరీత్యా చెన్నపట్టణానికి వచ్చిన |బౌను దొరగారు కాంబెలుగారి నిఘంటువుకన్న సమ్మగంగా ఉన్న రెండు నిఘంటువులను 1852లో ప్రచు రించారు ఒకటి తెలుగు నుండి ఇంగ్రీషకు; రెండవది ఇంగ్లీషు నుండి లెలుగుకు, 1రికికి నాటికే ఇతడు తెలుగు సాహిత్యాన్నిగూర్చి ఒక వ్యాసం రచించాడు. 1840 వరకు ఒక తెనుగు వ్యాకరణం సంతరించాడు కురుగంటి, సీతారామయ్యగారన్నట్టుగా (బౌనుదొర,
పీరేళలింగంగారు.సంఘ నంస్క-రణో దకిమం ర్
ఆం|ధభాషకు అమరసింహున వంటివాడు. వేమన శతకాన్ని ఇంగ్రీషులోకి అనువాదం చేయించి తెలుగు కవితా సౌరభాన్ని తొలిసారిగా తెల్లదొరల కందించిన మహనీయుడు ఇతడే. తాశీదళ సంపుటాల్లో సుషుప్తిలో మునిగి ఉన్న తెలుగు కావ్యాలను మేల కొలిపి వాటికి |పచురణ భాగ్యాన్ని పసాదించిన [పథమభాషా పోషకుడు ఇతడే. మన _పబంధ రత్నాలైన మనుచరిత వసుచరితలను, శ్రీమదాం ధ మహాభాగవతాన్నీ తొలిసారిగా ముదింపించి వెలుగులోనికి తెచ్చిందీ ఇతడే. అంతేకాదు. ఈనాడు అచ్చులిపిలో ఉన్న “వత్తులు” కొన్నిటిని కనిపెట్టింది ఇతడే. శంకరనారాయణగారి రెండు నిఘంటువులకు (బౌను నిఘంటువులే మాతృకలు.
వీశేశలింగంగారు ; సంఘ సంస్కర ణోద్యమం
ఫ్రాన్సు దేశంలో వాల్డేరులాగా ఆం|ధదేశంలో సంఘ సంస్క_రణం కొరకు తన కలాన్ని కరవాల=గా రుళిపించిన మహాపురుషులు వీరేశలింగం ంతులుగారు. సాం మిక దురాచార నిర్మూలనంలో నేమి బహుముఖ సాహితీ పుక్రియా సృష్టిలో నేమి, ఆంధ జాతీయతా పచారంలో నేమి వీరేశలింగం గారే పితామహతుల్యు =. రథులు, వారే సారథులు. 18'4 లో వీరేశలింగం గారు “వివేకవర్ధని' అనే ప తికను స్థావించారు. ఇది మాసప్మతిక, ఈ పృతికా ప్రకటన (_యోజకాలు రెంకని వారే తమ స్వీయ చర్మితలో వాసుకున్నారు. ఒకటి భాభాభివృద్ధి; రెండవది దేశాభివృద్ధి. తెలుగు భాషలో మృదువైన సరళమైన శైలిలో సలక్షణ వచన రచన చేయడం భాషాభివృద్ధి మార్గమనీ, దురాచారాలను నిర్మూలించి మత కులాచార విద్యా నీతి విషయాలలో ఒహు ముఖ కృషి చేయడం దేశాభివృద్ధి మార్గమని వారు వివరించారు. లంచగొండితనాన్ని బట్టబయలు చేయడంలో, స్రీ విద్యా విషయంలో, వితంతు వివాహ విషయంలో వీరెశ లింగంగారి కృషి అనన్యం. వారు 1881 లో రాజమహేం[దవరంలో ఒక నాటక సమాజాన్ని స్థాపించి “చమత్కార రత్నావళి” ఆనే రెండు నాటకాలను (ప్రదర్శించారు. ఇవి [పహసన రూపంలో ఉన్నాయి. ఈ _పదర్శనలతో నగరంలో మహత్తర సంచ లనం కలిగింది. 1881 డిసంబరు 1వ తేదీన రాజమ హేం[దవరంలో మొదటి వితంతు వివాహం జరిపించి పంతులుగారు సంఘ సంస్కరణోదృమానికి పతాక స్థాయి కలి
గించారు.
) ట్రా ప
సంఘ సంస్కరణోద్యమంతో పాటు సాహిత్య కేదారంలో ఎన్నో కొత్త అంటబ్రను నాటిన భవిష్మ్మదష్ట వీరశలింగంగారు. గద్యవాజ్మయాన్ని (కొత్త దారులలో
6 ఆధునికాం[ధ కవిత్వం
నడిపించడంలో వారే ఆద్యులు. కావ్య నాటకాలే కాక తెలుగులో | పకృతిశా స్ర్రం, జ్యోతిశ్శాస్త్రం, శారీర శాస్త్రం, పదార్థ వివేచనా శాస్త్రం, భౌతిక భూగోళ శాస్తా9లకు సంబంధించిన (గంథాలు, అలంకార సంగహం, ఆంధ తర్క-సం|గహం మున్నగు గ్రంథాలను రచించి బహువిధ వాజ్యయ సృష్టిని చేసిస చతుర్కుఖుడు ఆయన. వీరి ఆంధ కవుల చర్నిత [పచురణతో నన్నయ, తెనాలి రామకృష్ణకవి (పభృతులకు సంబంధించిన కట్టుకథలు మటుమాయమై పోయినవి. మధునా పంతుల సత్యనారాయణ శా స్త్రీ గారన్నట్లు పంతులుగారు ఐదవ వాచకం మొదలుకొని ఆం ధకవుల చరిత వరకు రచించిన బహుముఖ (ప్రజ్ఞాశాలి. “తెలుగులో వచన |ప్రబంధమును నేనే చేసితిని, మొదటి నాటకమును నేనే తెనిగించితిని, మొదటి పకృతి శాస్త్రమును నేనే రచించితిని, మొదటి (పహనశమును నేశే |వాసితిని, మొదటి చరిత్రమును నేనే రచించితిని, స్రీలకై మొదటి వచన పుస్తకమును నేనే కావించితిని”--అని పంతులుగారే స్యయంగా తమ స్వీయ చరి తలో (వాసుకున్న మాటలను బట్టి వారు ఎన్ని రకాలైన [ప్రయోగాలు చేశారో స్పష్టమవుతుంది.
సాంఘిక సంస్కరణ రంగంలో ' అత్యంతం పదును గల వీరేశలింగం గారి లేఖిని కవిత్వ విషయంలో మాతం మె త్రబడిపోయింది. సాంఘిక రంగంలో ఆయన వీరావేశంతో విజృంభించిన అతివాది. కవితా రంగంలో మ్మాతం కడువులోని చల్ల కదల కుండా నడిచిన మితవాది. సాంఘిక విషయాలలో ఆయన చూపిన విప్పవావేళా- లను కవితా రంగంలోనే చూపి వుంచే 19 వ శతాబ్ది ఉత్తరార్థంలోనే కవితా సతికి బంధవిము క్తి కలిగి స్వేచద్చావాయువులను పీల్చేది. పంతులుగారు ఆంగ్ల సాహిత్యంతో గట్టి పరిచయం కలవారే. అయినా వారి దృష్టి ఆంగ్లంలోని గద్యర చయితల మీద నే పధానంగా | పసరించింది. కవులలో వారు గోల్డ్ స్మిత్ను దాటిపోలేమ. వర్డ్స్వర్తు మున్నగు కాల్పనికోద్యమ కవులు సాహిత్యలోకంలో పయనించిన వినూతన పథాలషె వీరేశలింగం గారి దృష్టి పడినట్లు లేదు. అందువల్ల శే ఆయన 1892 లో గోల్డుస్కిత్ కావ్యాన్ని “పథిక విలాసము” అనే పేర తెనిగించారు.
బాల్యదశలో ఆనాటి కవులందరి లాగే వీరేశలింగం గారు మార్కండేయ శత కం వంటి శతకాలను రచించారు. తరువాత కొన్నేళ్ళకు శృంగార రసోల్బణమున్న “శుద్ధాయధ నిరోష్ట్య నిర్వచన నైషధము” అనే [ప్రబంధాన్ని రచించారు. తదనంతరం గర్భకవిత్వాన్ని వెలయించారు. కవిత్వ విషయంలో మొదట ఇంతగా సంప్రదాయ [సవాహంలో కొట్టుకుపోయి రా, 1887 నాటికి నానాటికి దిగజారిపోతున్న తెలుగు
సరన్వతీ నారద విలాపం 7
కవిత్వం దుస్థితి పంతులుగారికి కడుపులో చేయివేసి కలచినట్టనిపించింది. ఆ గర్భ వేదనయే “సరస్వతీ నారద విలాపము'గా వెలిజిమ్యుకొని వచ్చింది.
సరన్వతీ నారద విలాపం
నారదుడు తన తల్లి సరస్వతి దీనస్థితిని చూసి ఆనవాలు పక్టిలేక కారణ మడుగగా సరస్యతీదేవి తన దురవస్థను చెప్పుకోవడం ఈ పద్యాలలోని వస్తువు. ఇది ఉత్తర (పత్యుత్తర రూపంలో వున్న సంవాదకృతి. రచనా స్యరూపాన్ని బట్టి ఖండ కావ్యమనవచ్చును. అర్థ సారస్కాన్ని పూర్తిగా చెరచి, అవయవాలను విరిచి, ' భాషావ మూటిని విరూపిణిగా, శవ పాయంగా చేసిన వారని పంతులుగారు ఈ పద్యాలలో నిశితంగా విమర్శించారు. తొల్పిటి కవులు “రమణీయోక్తుల చేత అర్థగుణ సారస్యము” కల్పిస్తూ, సహజ సౌందర్యాన్ని పెంపొందిస్తూ, కించిదలంకారాలతో “చేష్టా చమ త్కార భాగ్యము” హెచ్చిస్తూ తనను కాపాడినారనీ, ఇప్పటి కవులు "రసము నెట్టి” “అలంకరణ కై తవముతో మేను కుట్టి” [పాణం తీస్తున్నారని, సరస్వతి నారదునితో మొర పెట్టు కుంటుంది. ఆమె ఇంకా ఈ విధంగా విలపిస్తుంది. “తెలియదు సుమ్మిప్పుడు నా పలుకుల యర్ధంబు నాకె భావము లేమిన్ వెలసొమ్ములుగా కివి సం కెలలయి కడు నాదు మె%కిన్ వెత నించున్.” “దయమాలి తుదముట్ట తలకట్టు నిగిడించి థధీరుడై నన్ను బాధించు నొకడు, పాదంబులోపల పాదంబు లిమిడించి ఏరుడై నన్ను నొప్పించు నొకడు. [పాసంబుపై పెక్కు. (పాసంబు లడరించి హోటుబంటయి నన్ను పొడుచు నొకడు బెండు పల్కు_లు గూర్చి నిండైన నగలంచు దిట్టయై చెవులు వేధించు నొకడు ఖడ్గ చ|క్రాది రూపముల్ గానిపించి వర్దముల్ మార్చి నను చిక్కుపరచు నొకడు కుమతు లొడలెల్డ విరిచి పాణములు తీయ ఒడలిపస లేక శుష్కించి యున్నదానొ.
రి ఆధునికాం[ధ కవిత్వర
శ్రష చమత్కారాలతో ఆంధ భారతికి పట్టిన (గహణ స్థితిని ఈ పద్యాలలో పంతులు గారు ఎ త్రి చూపారు. గర్భబంధ చి తకవిత్వాలనూ, వ్యర్ధ పదాడంబరాలనూ, రసహీన పద సంపుటులనూ అలం[కియలు కాక శృంఖలలనీ ఎలుగెత్తి చాటారు. ఛందో బద్ధ మైనంత మ్మాతాననే పద్యం కవిత్వం కాదనీ, రసాత్మకమైనది మా,తమే కావ్యమనీ నొక్కి చెప్పారు. ఈ విధంగా వీరేశలింగంగారు కేవల బాహ్యాడంబర జృంభిత మై, ఆంత శ్ళోభారహితమై వున్న ఆంధ కవిత్వంలో కలుగవలసిన మార్పును ఏనాడో గమనించారు. * ఇరవయ్యో శతాబ్టిలోని నవ్యకవిత్వ భానూదయానికి ఈ పరివర్తనం నేపథ్యం నుండి అంధకార నిరాసానికి దారి తీసింది. వీరేశలింగంగారి అభి పాయాలకూ నవ్యతా |పీతికీ ఒక ఆకృతి కలిగించిన కవి కట్టమంచి రామలింగా రెడ్డిగారు.
'ముసలమ్మ మరణము”
కాలరీత్యా ఈ కావ్యం భావకవిత్వ |పాదుర్భావానికి దాదాపు రెండు దశాబ్దులు ముందుగా పుట్టింది. రెడ్డిగారి ఆంగ్లసాహిత్య పరిచయమే వారిచేత ఈ సరికొత్త కావ్యాన్ని రచింప జేసింది. రెడ్డిగారు ఈ కావ్యవస్తువును [బౌనుదొర |పకటించిన “అనంతపుర చర్మితీ మనే గంథం నుండి (గహించి రసోచితాలైన మార్పులు చేసి రచించారు అనంతపురానికి సమీపంలో “బుక్కరాయ సము[దం'” అనే (గామముంది. ఆ ఊరి చెరువుకట్టకు నేటికీ “ముసలమ్మ కట్ట అనే వాడుక ఉంది. ఆ పేరు రావ డానికి ఒక చిన్నకథ కూడా ఉంది ఒకప్పుడు “బుక్కరాయ సముదంి (చెరువు) పొంగి కట్ట తెగిపోయిందట. ఊరి రైతులు పోలేరమ్మను |పార్థింపగా, ఆ ఊరిలోని “ముసలమ్మ అనే వనిత బలి అయితే ఆపన్నివారణం జరుగుతుందని అశరీర వాణి పలికిందట. ముసలమ్మ సాధ్వీలలామ. కరుణాంతరంగ. [పాణ(పదుడైన భ ర్తనూ అత్త మామలనూ, బంధుమితులనూ విడిచి మెట్టినూరిని రక్షించడానికి నీటిలో మునిగి పరమ పదించిందట. సం్యగహంగా ఈ కావ్యంలోని కథ ఇది, “సమష్టి! కోసం 'వ్యష్షి' ఆత్మా హుతి చేసుకున్న కరుణరసాత్మక మైన గాథ ఇది.
ఈ కావ్యంలో నవ్యత రెండంశాలలో వుంది. ఒకటి._అచ్చ మైన సాంఘిక వృత్తంతో ఒక స్వతం[త కావ్యాన్ని రచించడం. రెండు--కథ మరణాంతంగా సమాప్తి + ఈ “సరస్వతీ నారద విలాపం” మై న్పెన్సర్ [వాసిన “టియర్స్ అఫ్ ది మ్యూజెన్” అనే
గేయం [ప్రభావం వున్నట్లు తోస్తున్నది. ఈ గేయంలో స్పెన్సర్ ఆంగ్ల సాహిత్యం ఏ విధంగా క్షీణ దశ పాలవుతున్నదో 44563 (విద్యాదేవతల) ముఖతః వెల్లడించాడు.
తీరుపతి వేంకట కవులు 9
కావడం. ఈ రెండు లక్షిణాలూ ఆ కాలానికి కొంతవరకు కొత్తవే. కానీ ఒకటి రెండు నవీనతా రేఖలు ఉన్నంత మాత్రాననే ఇది నవ్యకావ్యమనడానికి వీలులేదు. [పాయికంగా ఇది |పబంధ మార్గంలో నడిచిన లఘుకావ్యం. అయితే ఇది వర్ణనా _పధానం కాకుండా కథా (పథానమైన కావ్యం కావడం విశేషం. ఛందస్సులో, రచనా సంవిధానంలో, కధాగతిలో ఇది |పాచీన కావ్య సం|పదాయాలనే అనుసరించింది. వస్తువులో, కథను మరణాంతం చేయకంలో మాతం కించివ్నవ్యవ్యతను సంతరించుకుంది. ఈ గుణాలతో పాటు దీనిలోని నాయికా నాయకులు పభువంశాల నుండి కాక సామాన్యుల కుటుంబాల నుండి (గహింప బడడం వలన ఈ కావ్యాన్ని “సంధి కావ్యం అనవచ్చును. పింగళి లక్ష్మీకాంతం గారన్నట్టు రానున్న నవ్యకవితా _పభాతానికి ఇది వేగుచుక్క లాంటిది.
తిరుపతి వేంకట కవులు
19 వ శతాబ్ది చివరి పాదం నుండి 20వ శతాబ్ది మధ్యభాగం వరకు తమ విశ్ళంఖల కవితా విహార_తో, అష్టావధాన శతావధాన ఆశుకవిక్వాది [ప[కియలతో ఆంధ సాహితీలోకానికి పులకలు వెళార్చిన కవిధీరులు తిరుపతి నేంకట కవులు. కవితా రచనలో వీరు చెప్పుకోదగ్గ నవృతను సాధించకున్నా. నవ్య కవిత్వోదయానికి పూర్వమే కొన్ని కొత్త పుంతలు తొక్కిన కింక వీం్యద ఘటా పంచాననులు. వీరేశ లింగంగారు దీర్భసమాస భూయిష్టమూ, కృతిమ పదజుష్టమూ అయిన వచన (పకకి యను సరళ సుందరంగా మార్చిన ఫ్రై, ఆనవసర భాషా భేషజ=తో, అర్థంలేని పదడిండి మారృటులతో ఉక్కిరిబిక్కిరవుతున్న కవితా సరస్వతికి వీరు సహజ రామణీయకాన్ని (పసాదించారు. గహనాల వంటి ఘన పబంధాలతో తెఎగు (ప్రజలకు ఊపిరాడని దినా లలో ఉద్యానాల వంటి ఉత్తమ కావ్యాలను సృష్టించారు. చిరకాలంగా ఘనీభవించి వ్యవహార దూరమైన వ్యాకరణ సూతాలు కొన్నిటిని ఉల్లంఘించారు. గాంథికతా ముదకు వెలియై, అస్పృళ్యాలుగా పరిగణింప బడుతున్న వ్యావహారికపు పలుకు బడులను కావ్యాలలో యధేచ్చంగా (ప్రయోగించారు. రాజాస్థానాల కే పరిమితమనుకున్న కవితా సంపదను రచ్చపట్టుల కెక్కించారు. (శ్రీనాథుని తర్వాత తెలుగు కవిత్వానికి బహుళ వ్యా వ్లీ కలిగించిన కవులు వీరే,
వీరి కావ్యాలలో కొంత నవ్యతాగుణం కలిగివున్నవి [శవణానందం, పాణి గృహీత. వీ రేశలింగంగారు (పారంభించిన వేశాంవ త్తి వ్యతి రేకోద్యమ | పభావంతో వ్రాసిన కావ్యాలివి. వేశ్యా సాంగత్యం సర్వానర్థాలకు వీజమని ఈ కావ్యాలందించే సందేశం. వీరి 'గీరతం”" భారతానికి దీటుగా వాయబడిన కావ్యం. ఇది అధికేపాత్మక
ఆధునికాం[ధ కవిత్వం స్ట
ప[కియను బట్టి కొంత కొత్తదనాన్ని సంతరించుకున్నది. పము చిన్న ది అని వీరన్నారు. చిన్నయసూరి బాల
+ అనంతరం కూడా వీరు ఇలా (పకటించడం వీరి విశాల దృష్టికీ. రకు కాలా! | బట్టి భాష మారుతుందని ఉద్దాటించి ఏరు సడి దిద్దారని చెప్పాలి, ఆయితే ఆ సిద్ధాంతాలకు అశక్షరా .
ల లే (| Cn eo ©) (0 స (9 (౯ (ల్ ల CC 1
౫ శాలజాడ వావ కవితఖంలోనే సమగ సుందరంగా లభించింది. దీనిని కాదన
బావున్నా దక్షిణాం ధ యుగంలో క్షీణదళశపాలైన పద్యకవిత్గం'. కిరువతి వేంకటకవుల చెతిచలువ వల్లి పునర్చి కాసం పొందింది. పింగళి లశ్ష్మీకాంతం గా “ఈ మహాకవుల వాక్కు పాబీన సరణికి భరత వాక్యము; నవిన-సర
గారిడడ్డ ఒక్ నాంది వాకుము.” రి 1900 నుండి 1909 వరకు ముసలమ్మ మరణం వంటి నవ్యతా గంధమున్న గంథమేదీ.. (పచుకింపబడలేదు. 1909 లో రాయ్యపోలు సహారా లలిత”, 1910 లో రజాడ అప్పారావుగారి “ముత్యాల సరాలు” [పచురణతో నవ్యకవితా
ఈ సారెప్ పదేళ్ళలో నవ్యకవిత్వం పు షు పుస్తక రూపంలో రానప్ప ce తీకల్లొ" వెలవడుతూనే వచ్చింది. ఈ మధ్యకాలంలో సాహిత్య సేవకై ప
రంగ స్థలంలో దిల్విన కల్ కల్పలత, మంజువాణి, 'మునోరమ, కళావతి, సరస్వతి, తెలు జగానా ప్యత్రిక గణసెయ మైనవి. 1909 లో బయలుదేరిన “ఆంధ భారతి! ఆ దానిది దబు ఈ
రోజుల్లో నేటి “భారతి వలె సాహిత్య సెవ చేసింది. ఈ ప్యతిక చెన్నాాపగడ భాను, మూర్తి రాయ_హోలు సుబ్బారావు. గురజాడ అప్పారావు మున్నగు (పముఖ కవుల
"(శ౫.1881...కీ. శ. 1909 మాఘ) సంచికలో
కెర్టికతో ఒక గేయం [పచురింపబడింది. ఇది (పధానంగా [ప్రబో ధాత్యక గయం. కవిపేరు లేదు. అప్పటికి గురజాడవారి ముత్యాల సరాలు వెలువడ అదు, కాని ఇ సింబికలోనే వారి “నీలగిరి పాటలలో & ఓక మైన “వూటి చోద్యు మేమి చెప్పుడు” అనెచి ప్రచురింప బడింది. ఈ “మేలు కొలుపు గేయం మి[శగతిలో ఉంది. ఆఅంపింగురజాదవారు 1910 లో ప్రచురించిన “ముత్యాల సరంి ఛందస్సులో
స్నమాట. అయితె ఈ గేయం ముత్యాల సరం లాగా నాలుగు పాదాలుగా అచ్చు
మొదటి ముత్యాల సరం 11
కాలేదు. వారి రెండు పాదాలు ఈ గేయంలోని ఒకేసాదం. (పతి రెండు పాదాలకు [పాసనియమముంది.
“ మేలుకొనుమీ భరత పుతుడ, మేలుకొనుమీ సుజన పుతుడ
మేలు కొనుమీ సచ్చరి తుడ, మెలుకొనవయ్యా ః వత్సా ! మేలుకో. వేడుకను జాతీయత యను, వేగుచుక్క పొడిచె నదుగో
కూడి పందేమాతరమ్మను, కుక్కుటము లకచెన్- ॥ వత్సా tn”
ఇలా సౌగిన గేయమిది. ఇందులోని “వత్సా! మేలుకో” అనే భాగం తీసివేస్తే ఇది అచ్చంగా ముత్యాల సరంగా రూపొందుతుంది. గురజాడవారు ఇంతకంటే ముందుకు సాగిపోయి, పాసనియమాన్ని విసర్జించి, వ్యావహారిక భాషాపదాలకు (ప్రయోగించి అపూర్వమైన నవ్యతను సాధించారు. ఆయితే వీరి ముత్యాలసరాల కంటే ఒక్క సంవత్సరం ముందుగా ఈ గేయం వెలువడడం గమనింపదగిన అంశం. పెగా దీని లోని వస్తువు కూడా గురజాడవాగి సాంఘిక |ప్రబోధానికి సన్నిహితంగా ఉంది. రచనా రీతి కూడా వారీ శైలికి సహోదరంగా ఉంది. సర్వాంగీణత కొరవడినా మొట్టమొదటి ముత్యాలసరం ఇదే అని చెప్పాలి. భారత జాతీయోద్యమాన్ని-ముఖ్యంగా “వందే మాతరం ఉద్యమాన్ని గేయరూపంలో |పకటించిన మొదటి రచన కూడా ఇదే అని చెప్పాలి.
“ “ఆంధ్ర థారతి' (1910) జేష్టమాస సంచికలో గురజాడవారి మొట్టమొదటి నవ్యగయం “తోకచుక్క.” [ప్రచురింప బడింది. శ్రావణ సంచికలో వారి కాసులు”; భాదపద నంచికలో డామన్ పిథియస్' వెలువడ్డాయి. ఆ సంచికలోనే *“మాలవాండ పాటి అనే గేయముంది. కర్త పేరు లేదు. అది వ్యావహారెక భాషలో - అందులో కింద తరగతులు వాడుకునే [గామ్యభాషలో (వాయబడిన గేయం. వ్యాకరణ నియమాలను సంపూర్ణంగా ఉల్పంఘంచి, (గామ్యభాషకు పట్టం కట్టిన [పథమగేయమిది. తరువాతి కాలంలో నండూరి వారు ఎంకిపాటల్లో (ప్రయోగించిన భాష ఈ కోవకు చెందిందే. కానీ ఇంతకంటే నగిషీ నాజూకులున్నది. గురజాడ వారు ఈ రకమైన |గామ్యభాషను స్వీకరించలేదు. వారు |[పయోగించిన వ్యావహారికం శిష్టులదే. గురజాడవారు “లవణ రాజు కలిలో చూపిన వర్ణభేవ నిరసనం ఈ గేయంలోనే వ్య క్రం కావడం గమ రం. అలనాడే అస్పృశ్యతకు వ్యతిరేకంగా గొంతెత్తిన గేయమైనా ఇది గణనకెక్కక సోవడానికి కారణం ఇందులో కవితా గుణం లోపించడమే.
12 ఆధునికాం[ధ కవిత్వం
1910 తర్వాత అంధ సాహిత్య రంగంలో అపూర్వ సంచలనం కలిగింది, 1909లో రాయ'పోలు వారి “లలిత” |పచురితమైంది. 1910 లో వారి “అనుమతి” వెలువడింది. 1910 లో గురజాడవారి ముత్యాలసరాలు సంపుటిగా వెలువడి పాఠకు లను సమ్ముగ్ధ మొనర్నాయి. ఈ సంవత్సరమే “ఆంధపతికి ఉగాది సంచిక అవతరిం చింది. “ఆం|ధభారతి” వెనుకటిలాగే నడక సాగించింది. ఆంధప, తిక ఉగాది సంచికలు వెంకట పార్వతీశ్వరులు, మంగిపూడి వెంకటశర్మ, రాయపోలు సుబ్బారావు మున్నగు యువ కఏం|దుల తరుణకవితలకు అరుణకాంతులను |పసాడించింది.
1915లో [ప్రారంభమైన “గంథాలయ సర్వస్వము" అనే ప తిక రాయప్రోలు వారి రమణీయ కవితా లాస్యాలకు రంగస్థల మైంది. ఈ పతికే అబ్బూరి రామకృష్ణ రావు, బసవరాజు అప్పారావు మున్నగు యువకవుల ఖండకావ్యాలను పచురించింది. భారతి, శారద, సాహితి, |పతిభ వంటి సాహిత్య ప|తికలు వెలువడే వరకు పైన పేర్కాన్న పతికలే నవ్య కవిత్వానికి దోహదం కలిగించాయి. 1910 నుండి 1920 లోగా రాయ్యపోలు వారి కలంనుండి కావ్యాలూ గీతాలు వెలువడి రసికుల రసన్నాగాలపై నితిచాయి. ఈ పదేళ్లలోగానే గురజాడవారికి అనుయాయులు బయలుదేరారు. 1909 లో నాటబడిన నవ్యక విత్య వీజం ఈ పదేళ్ళలో అంకుర పల్టవాది దశలసు అధిగ మించి కుట్కలించి కుసుమించింది.
నవ్యక విత్వోదయ హేతువులు
నవ్యకవిత్వోద యానికి [పధానహేతువులు ఐదు. (1) సంఘ సంస్క్రరణోద్య మం (2) ఆంగ్ల విద్యావ్యాప్తి (8) పత్రికా వ్యాప్తి (4) వ్యావహారిక భాషోద్యమం (క) స్వదేశీయోద్యమం.
కందుకూరి వీరేశలింగం పంతులుగారు, రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు బహ్మసమాజానికి పట్టుకొమ్మలై సంఘ సంస్కరణావేశాన్ని _పకటించారు. హైందవ సంఘంలోని బాల్యవివాహాలు, వృద్ధ వివాహాలు, విగహారాధనలు పంతులుగారి వజ ఘాతాలకు ఎరయెనవి. ఆనాటి యువకులకు ఈ సంస్క_రణోద్యమం ఎంతగానో ఉపక రించింది. ఆంగ్ల విద్యావ్యాప్తి వల్త ఒకవైపు [పజలలో విద్యావిజ్ఞానాల పట్ట (శద్దా సక్తులు పెరుగుతూ ఉండగా, ఇంకొకవై పు ఆంగ్ల సాహిత్యంలోని అద్భుత విషయాలు ఉన్నత విద్యనభ్యసించే వారికి మిరుమిట్లు గొలుపుతూ వుండేవి. టెన్నిసన్, వర్డ్స్వర్తు, షె్టీ, కీట్సు, క్స్పియరక5 మున్నగు ఇంగ్లీషు కవుల రఫవశ్తర కావ్యాలను సఎమ
5 వ్యళఠవిత్వ లకతణాలు 13
కంగా పఠించడంకో దేశీయులలో అపూర్వమైన చిత్తోన్మేషం, ధీవికాసం కలిగే అవకా కం ఏర్పడింది. తాముకూడా ఆలాంటి కవితలు వాస్తే బాగుంటుందనే కాంక్ష కొందరిలో కీదయించింది. పెటపెట లాడే సుద్ర్హ సర్గ బంధాలకు స్వస్తి చెప్పి పటికి ముక్కల వంటి చిటిపొటి కవితలు చెప్పాలనే ఉత్సాహం (కేస్టరికింది. తత్పర్యవసానంగా విద్యార్థి దశలోనే కొందరాంధయువకులు నవ్యరీతులలో ఖండకావ్య రచన చేయడం !పారం ఫెంచారు. ఆప్పటికే వంగాది భాషల్లో అభినవరచనారీతులకు పాదు లేర్పడ్డాయి. ఆయా భాషల నుండి తెలుగులోకి అనువదింప బడిన [గంథాలు కూడా దేశీయులలో భావవిప్టవానికి సహాయకారులై నవి. నవ్యకవుల ఖండకావ్యాలకు ప తికలే |పధాన వాహిక లె నవి.
వ్యావహారిక భాషోద్యమం మొదట గిడుగు గురజాడలతో (పారంభింప బడినా క్రమంగా అది ్రీనివాసయ్యంగారు ఏట్సుదొర మున్నగు విద్వాంసుల సహకారాన్ని పొంద గలిగింది. జయంతిరామయ్య పంతులుగారు కాశీభప్ట (బహ్మయ్య శాస్త్రి గారు శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రిగారు మొదలైన ఉద్దండ పండితులూ తరువాత కాలంలో ఆం|ధ సాహిత్య పరిషత్తు ఈ ఉద్యమాన్ని ఎంతగా |పతిఘటించినా గరుడుని పక్ష యుగ్మంలా గిడుగు గురజాడల సంకల్పం మొక్క._వోకుండా ముందుకు సాగింది. గుర జాడవారు 'కన్యాపల్క-*మనే నాటకాన్ని రచించి, వ్యావహారిక భాషకు రసోత్సాదన శకి లేదనే పండితుల ఆధి ప్రాయాన్ని పరాస్తంచేశారు. మొత్తం మీద వ్యావహారిక భాషోద్యమం యువకవుల భుజం తట్టి, వారిచేత స్వచ్చంద రీతిలో సరికొత్త రచనలు చేయించడానికి సాయపడింది.
వంగరాష్ట్ర విభజన వంగ (ప్రజలలో గొప్ప ఆందోళనాన్ని లేవదీసింది. ఈ ఉద్యమం స్వరాజ్యవాంఛకు దోహదం చేసింది. స్వదేశీ వస్తువులపై ఏక్క-డలేని మక్కువను కలుగజేసింది. విదేశ వస్తు బహిష్కాారానికి దారితీసింది. స్వభాషాభి మానానికి పాదులువేసింది. ఈః ఉద్యమం [కమశః భారత దేశమంతటా శాఖలు సాచి విస్తరించింది. “వందే మాతరం” అనే నినావం దిక్కులను కుద్దాలింప సాగింది ఆ (ప్రభావంతో ఆం|ధదేశం [పబుద్ధమై (కుద్ధమై నిలిచింది. తెలుగునాట వెల్లువవలె భావ గతాలు పరవళష్ట తొక్కి-నవి. (పబోధగీతాలు [పసారితమయినవి. అన్యాపదేశంగా దేశభకిని (పబోధించే అనేక ఖండకావ్యాలు చిమ్ముకొని వచ్చినవి.
నవ్యకవిత్వ లక్షణాలు
నవ్యకవిత్వానికి ఆధునిక కవిత్వం, అభినవ కవిత్వం, భావకవిత్వం (Lyrical
Poetry) అనేవి పర్యాయ పదాలుగా వున్నవి. వీటిలో ఆధునిక కవిత్యమన్నది కాల
14 ఆధునికాంధ క విత్వం
వాచి. కానీ ఆధునికత్వం అనే పదాన్ని కాలవాచిగా (గహిస్తే ఈ శతాబ్దిలో వెలువడిన జనమంచివారి (బ్రహ్మాండ పురాణం, శ్రీపాదవారి యాజ్ఞవల్క్య చరిత మొదలైన కావ్యాలు ఆధునిక కవిత్వ పరిధిలో కే వచ్చిచేరుతాయి. అందుకే రవీం[దనాథటాగూర్ కవిత్వంలో ఆధునికత్వం అంటే స్వభావాన్ని బట్టిన ఆధునికత్వమే కానీ కాలాన్నిబట్టి కానేకాదని స్పష్టపరిచారు. ఇకపోతే భావకవిత్వం, Lyrical Poetry అనే పదాలు ఒకే అర్ధంలో వాడబడినవి, మర్శ్నిఅభినవకవిత్వ మనేది నవ్యకవిత్వానికి పర్యాయ పదమే. ఈ పదాలన్నిటిలో నవ్యకవిత్యమే సముచితంగా వుంది. నవీన గుణాలు కలిగిన . సమస్త ఆధునిక కవితా |ప|క్రియలకు ఈమాట నరిపోతుంది.
i. ఖండ కావ్య|ప(క్రియ ఖండకావ్యం నవ్యకవిశ్యంలో పథమ గణ్యమైన (ప్ర|క్రియ. ఇరవయ్యో శతాబ్ది
(పారంభంలో ఇది తెలుగు సాహిత్యంలో మొల కే త్రింది. పాశ్చాత్య విజ్ఞాన ఫలితంగా (ప్రజలు త్యరజీవనానికి అలవాటు పడ్డారు. వారికి మహా "వ్యాలను పఠించే ఓపిక, తీరిక కొరవడినవి. స్వల్పకాలంలో అనల్పానందాన్ని అందించే కావ్య్యప్మకియ కావలసి వచ్చింది. ఆంగ్ల సారస్వతంలోని రసగుళికలై న ఖండకావ్యాలతో తెలుప వారికి పరివయం ఏర్పడింది. వాటిని చదివి ముష్లులె వాటి పభావంతో నాటి యవకవులు ఖండ కావ్య రచనకు పూనుకొన్నారు. కాబట్టి మన ఖండకా వ్యాల సృష్టికి [ప్రధాన హేతువు ఇంగ్లీషు కవిత్వమేనని చెప్పవచ్చును. 11. ఆత్మా |శయరీతి
_ నవ్యకవిత్వ లక్షణాలలో రెండవది ఆత్మాశయ కవితారీతి (3౮0) *6676 Poetry). మన, (పాచీన కవిత్వంలో వస్తాాశయ కవితా మార్గమే (౧౮౦) ౩6౯176 Poetry) నూటికి తొంబ్రది తొమ్మిదిపాళ్ళు కనిపిస్తుంది. [పాచీన కవుల్రో శతక కవులు తప్పు అందరూ ' ఈ మార్గాన్ని అవలంబించిన వారే. ఆత్మాశయ కవితారీతిలో భకి కానీ, సుఖంకాసీ దుఃఖంకానీ, [పణయం =నీ | పళయంకానీ కవియే స్యయంగా అనుభ వించి ఆలోచించి సూటిగా కవితా రూపంలో చెబుతాడు. అంతమాతాన ఆత్మాశయ రీతిలో లోకవృత్త _పదర్శనకు, వస్తువై విధ్య పకటనకు వీలులేదని శంకించ వలసిన అవసరం లేదు. ఈ రకమైన కవిత్వంలో కథాపూరణ [ప్రయత్నం వుండదు. అనవసర మైన వర్ణనలు దిగుమతి చేసే ఆవసరం వుండదు. చెప్పినదంతా .మేలిమి ముద్దగా వుంటుంది. ఇందుకే దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు ఇలా అన్నారు “ఉత్తమమైన ఆత్మపర
వన్తునవ్యత -. 18
మెన కావ్యంలో ఉన్నంత కవితా లావణ్యం - మరొక కావ్యంలో వుండదు. ఊపినచోట ఆది ఊపినంత మరొకటి ఊపదు”.1 ఆత్మాశయ కవిత్వరీతిలో ఒక _భమ్మపమా దానికి వీలున్నది. కవి వాసిన సమస్త కవిత్వానికి అతనితో సంవాదముందో లేదో అని పరిశీలించశమది. రాయప్రోలు వారు (పతిపాదించిన అమలిన శృంగార సిద్ధాం తాన్ని అయన వ్య క్రిగత జీవితంలో వెతికి చూడవలసిన అవసరం లేదు. అది ఒక సిద్ధాంతం. దానిని వారు కావ్యముఖతః ఎలా వెల్రడించారన్నదే మనకు కావలిసింది. కృష్ణశాస్త్రిగారి కృష్ణపక్షంలో అధికభాగం విషాదభావ శబలితమైన మాట నిజం. అందులో “కంటక కిరీట ధారినై కాళరా।తి మధ్య వేళల జీమూత మందిరాల”లో కొలువు తీరుస్తానని కవిగారు ప్రకటించారు. కంతమా తాన ఆ విషయాన్ని వారి వ్యక్తిత్వానికి ఆపాదించడం హాస్యాస్పదం. ఆ పద్యాలలో |పకటిత మైన భావావస్థతో మాతమె కవికి సంబంధ ముంది. ఆ (పత్యేక భావాలను తనవిగా భావించి, అనుభవించి, మధనపడి, మననం చేసుకుని సుందర పద జాలంలో కవి వ్యక్తం చేశాడు. అందరికీ కేవలం ఇం|దియ గోచరమైన సత్యాన్నీ, స్తౌందర్వాన్నీ తన గుండెలో రంగరించుకుని, ఆత్మీక రించుకుని, వాడిగా వేడిగా జవబీవాలతో (పకటిస్తాడు ఆత్మాశయ రీతిలో రచన చేసే కవి. కాబట్టి అత్మాశయ కవిత్వానికీ, కవి వ్యక్తిత్వానికీ ఒకవేళ కొన్ని పోలికలు వున్నా ఆభేదం ఊహింపరాదు. కవిత్వం లోని అనుభూతులతో. భావనలతో, కల్ప నలలో మాత్రం కవికీ ఆత్మాశయ కవిత్వానికీ అభేదాధ్యవసాయం చూడవచ్చును. పాశ్చాత్యులు Subjective Poetry ని Lyrical Poetry కి పర్యాయంగా స్వీకరించారు. Song Lyric, Reflective Lyric, ode, Elezy, Sonnet, Lyrical Bailad, Dramatic Monologue, Dramatic Lyric మొదలైన బహు'ప క్రియలను ఆత్మాశయ కవిత్వంలో చేన్చారు. నవ్యకవిత్వంలో ఆత్మాశయ రీతికి అ గతాంబూలం లభించింది. గురజాడ, రాయ పోలు, కృష్ణశా్రు మున్నగువారు కొంతవరకు విశ్వనాధవారూ-ఆత్మా శయ కవులే. :
ii వస్తునవ్యత నవ్యకవిత్వ లక్షణాలలో మూడవ లక్షణమిది. కట్టమంచి రామలింగారెడ్డి వరకు అచ్చమైన సాంఘ్కేతి వృత్తంతో సామాన్యజనుల జీవితాన్ని చిత్రించిన కావ్యాలు
16 ‘పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వం” : భారతి రజతోత్సవ సంచిక : జనవరి 1949.
16 ఆధునికాం_ధ కవిత్వం
దాదాపు వెలువడలేదనే చెప్పాలి. కింది వర్ణాలకు చెందిన ప్నాతలు నాయికానాయకులు కావడం నవ్యకవిత్వంలో వచ్చిన గొప్పమార్పు. కాపువారు, గొల్చవారు, పడవ నడిపే వారు, అస్పృవ్యలు కావ్యప్నాతలు కావడం, వారి _బతుకుతెరువులకు కవితా గౌరవం కలగడం ---ఇంతకు మించిన వస్తునవ్యత మరేముంది ?
నవ్యకవితలో ఆంగవర్ణన ఇంచుమించుగా పరిత్య క్త మైంది. వక్షోజ జఘనాదుల
వర్ణన పూర్తిగా విడువబడింది. భావపకటన సాధనాలు కాబట్టి కొందరు నవకవులు
ముఖ నే[తాదులను వర్తించారు. అయినా అంగవర్లనకన్న అంతరంగవర్షనకే |పాధాన్యం
ణ ణ ణ బీ
ఇచ్చారు. అనుభూతి గాఢత్వాన్ని (పకటించడానికే తమ ఆలోచనాళ క్తిని అధికంగా ఉపయోగించారు.
17. భావనవ్యత
ఇది నాల్గవ లక్షణం. కవిత్యానికి కావలసిన వస్తు భావ రచనలు మూడింటిలో భావం అ(గేసరం. నవ్యకవులు ఊహల గారడీలు మానేసి భావనా బలాన్ని ఎక్కువగా పదర్శించారు. అష్టాదశ వర్ణనల నిర్బంధాలకు తిలోదకాలిచ్చారు. పాబీన కావ్యాల నుండి ఎరువుతెచ్చుకున్న కవి సమయాలను చాలావరకు (పక్కకు నెట్టారు. అవసరమని తోచినప్పుడు, జొచిత్య భంగం లేనప్పుడు సరిక్రొత్త సమయాలను |పయోగించారు. ఊహించిన విషయంకంచె భావించిన అనుభవించిన, విషయాన్నే స్వీకరించారు. విన్న దానికంటే కనుగొన్నదానినే వర్ణించారు. కొదమ తెమ్మెరను వర్ణించినా, “కొండవీటి పొగమబ్బుల”ను వర్ణించినా తమ భావనా చకువులతో దర్శించి చేసిన వర్ణనలే అవి. విన్న వియద్గంగలకు బదులుగా కన్నులార గన్న 'కిన్నెరసానులను కమనీయ భావనా బలంతో వర్ణించి కవితాసతికి కమభూషలు అలంకరించారు.
Vv. శైలీనవ్యత
నవ్య కవిత్వ లక్షణాలలో క లీసారళ్యం గణనీయమైంది* ఒక్క విశ్వనాథ వారి కొన్ని కావ్యాలలోని శై లితప్ప మిగిలిన |పముఖ నవ్య కవులైన గురజాడ, రాయప్రోలు, క్చష్ణశాన్రీ, బసవరాజు, నాయని, దువ్వూరి మున్నగు కవుల రచనలన్నీ వై దర్భీరితిలో, సంస్కూతాంధధ సరళ పదాల సముచిత సమ్మేళనంతో అనేకులకు అర్థమయ్యే ధోరణిలో రచింపబడినాయి. వీటిలో మారుమూల పదాలు మచ్చు కై నాలేవు.
పద(పయాగ నవ్యత 17
71 పద(పయోగ నవ్యత
నవ్యకవులు వ్యవహారం నుంచి తొలగిపోయిన పదాలను విసర్జించారు. ఉదా హరణకు కంపు. ఈ శక్టూనికి పరిమళం అనే అర్థం వుంది. తిక్కన నన్నెచోడుడు “పువ్వుల కంపు" అని ప్రయోగించారు. రాయలు “పణ్యారంపు పుణ్యపు కంపు” అన్నాడు. ఈ శబ్దం పూర్వార్థం నుండి విడివడి ఈనాడు దురర్భాన్ని ఇస్తున్నది. ఇలాంటి వాటిని నవ్య కవులు బొత్తిగా వదిలివేశారు. ఇది ఒక నవ్యత. రెండవది (పాచీనులు పాదఫూరణం కోసం వాడిన పదాలను వీరు తిరస్కరించడం మానుగా, ఒనరన్, ధరలో మొదలైన వ్యర్థ పదాలను ((పకరణాన్ని బట్టి) వీరు పయోగించడం మానుకున్నారు. అక్కిరాజు ఉమాకాంత పండితులు తమ “నేటి కాలపు తెలుగు కవిత్వము” అనే [గంథంలో పాదపూరణ పదాలను వింగడించి, దండగ్గణం, గుంపు గణం, [పకాశగణం మున్నగు పేర్దుపెట్టారు. నవ్యకవిత్వంలో గుంపు గణానికి చెందిన ఆళి, అవి, చయం మొదలైన వ్యర్థపదాలున్నాయని వీరు విమర్శించారు. ఇందులో కొంత సత్యం లేకపోలేదు. అయినా తదితర వ్యర్థ పదాల గుంపులను నవ్యకవులు పరిత్యజించడం పశంసావహం,
సమకాలిక సమాజంలో చలామణిలో వున్న పదాలకు పట్టం కట్టడం మూడవ నవ్యత. (ప్రాచీన శతకాలలో అంతా, చేసే మున్నగు వ్యావహారిక పదప్రయోగాలు క్వచిత్తుగా కనిపిస్తాయి. ఇరవయ్యో శతాబ్ది తొల్నిపొద్దువరకు ఆప్పకపీయ ధాటికి తట్టుకున్న కవులు లేరు. గిడుగుపిడుగు హుంకృతితో గురజాడ చూపెట్టిన సరికొత్త జాడతో వ్యవహారంలో ఉన్న పదాలకు, కావ్య (పవేశయోగ్యత కలిగింది. గురజాడ వారి ముత్యాల సరాలలో ఎన్నో శిష్ట వ్యావహారిక భాషాపదాలు చోటు చేసుకున్నాయి, నండూరివారి .యెంకిపాటల్లో తూర్పు గోదావరి మండలంలోని కాపువారి వాడుకభాష రాజ్జ్త్యం వహించింది. మాటకు కైతకు సాన్నిహిత్యం ఏర్పడడంకం టె సాహస పయోగమేముంది ? సాదురేఫకు, శకటరేఫకు యతిమైత్రి చేసినంతమ్మాతాన పుట్టి మునిగిపోయినట్టు బొబ్బ పెట్టిన తెలుగు భాషలో పాటక జనుల యాస మాటలకు పట్టం కట్టడం కంటి నవ్యత యేముంటుంది. ౪711 దేశికవిత
నవ్య కవిత్వానికి మరోలక్షణం దేశికవితకు దేవిడీ లభించడం. మ్మాతాచ్భంద
స్సులో మహనీయ భావాలను వెల్లడించ వచ్చని, దేశికవితలో అన్ని రసాలూ నిర్వ హించవచ్చనీ నిరూపించారు గురజాడవారు. [కమంగా రాయ్మప్రోలు, బసవరాజు, విశ్వ
{క్ర ఆధునికొంధ కవిత్వం
నాధ. కృష్ణశా స్రీ, నండూరి _ తర్వాతి కాలంలో శ్రీశీ మున్నగు కవులు దేశిమార్గంలో రసవత్తర కావ్యాలూ, గీతాలూ రచించి నవ్యతకు శ్రీకారం చుట్టారు. 7111 (పృకియా బాహుళ్యం
నవ్య కవిత్వానికి | పత్యేకలక్షణం (ప్రక్రియా బాహుళ్యం. ఒక్క- భావకవిత్వ శాఖనే తీసుకుంటే (పకృతి కవిత్వం, [ప్రణయక విత్వం, పల్టీజన కవిత్వం (Pastoral poetry), దేశభకి, కవిత్వం, సంఘసంస్కరణ కవిత్వం, స్మృతిగీతాలు (162163), బాలగేయాలు మున్నగు అనేక [ష్మకియలు భాసిసాయి. ఇంతటి (ప్రక్రియా బాహుళ్యం (పాచీన కవిత్వంలో కనిపించదనే చెప్పాలి
నవ్య కవిత్వ యుగక ర్
ఎవరు తమ రచనల ద్వారా వర్తమాన కాలానికే కాక భవిష్యత రాలకు కూడా అభినవోత్తేజం కలిగిస్తారో. ఎవరు గతాను గతికమైన ఘనీభవించిన ఆలోచనా (పపంచంలో ఉద్దామమైన ఉద్దీపనం కలిగిస్తారో, ఎవరు తమ తరువాత అనేక కవులకు అనుకరణీయులవుతారో వారిసి సాహిత్యరంగంలో యుగక_ర్తలనవచ్చును. ఈ దృష్టితో చూస్తే కందుకూరివారే నవ్యసాహిత్యానికి మొదటి యగక ర్రలు. కేవలం కవితారంగం దృష్ట్యా పరిశీలిస్తే ఎవరు యుగక ర్రలన్నది ప్రస్తుత చర్చనీయాంశం. కట్టమంచివారి “ముసలమ్మ మరణముతో తొలి ఉషోరేఖలు (పసరించినా, తరువాతితరం వారిక విత్వం చేత ఉత్తేజితం కాలేదు కాబట్టి వారిని కవిత్యరంగంలో యుగకర్రగా పరిగణించడానికి వీలులేదు. విమర్శనరంగంలోమా[తం కారి 'కవిత్యత త్త విచారము నవయుగానికి నాంది పలికింది. తిరుపతి వేంక టేశ్వరకవులు | పావీన ధోరణికి (పచారం కలిగించారేకానీ భావవిష్థవానికి బానటగా నిలువలేదు; కవితారంగంలో అపూర్వ(పయోగాలూచేయలేదు. ఇక మిగిలినవారు ఇద్దరు. గురజాడ అప్పారావుగారు, రాయ।పోలు సుబ్బారావుగార్హు. ఆ ఇరువురి విషయంలో నవ్యసాహిత్య విమర్శకులలో కొందరొకవై పు మరికొందరొక వెపు, ఇంకా కొందరు ఇరువురివై పు మొగ్గుచూపారు.
గురజాడ యుగకర్త అని సమర్థించినవారిలో ఆం|డ శేషగిరిరావుగారు, విశ్వ. నాథ సత్యనారాయణగారు, ఖండవల్రి లక్ష్మీరంజనంగారు, నోరి నర సింహకాన్త్రి గారు, ల్రీత్రీగారు ముఖ్యులు. రాయ్యప్రోలు యుగ కర్త అన్న వారిలో తల్హావజ్ఞ్రల శివశంకర శాగ్రిగారు, రమాకాంతాచార్యులుగారు, కురుగంటి సతారామ్యగారు ముఖ్యులు. రాయ (పోలు గురజాడలు ఉభయులూ యుగక ర్రలని సమన్వయవాదాన్ని | పతిపాదించిన
కాల్పనిక కవిత్వం-విశిష్ష లక్షణాలు 19
వారిలో పీ. వి. రాజమన్నారుగారు, గిడుగు సీతాపశిగారు, కొ త్తపల్ది ఏీరభ|దరావుగారు ముఖ్యులు, | ఇద్దరూ యుగక ర్రలే
రచనలోని నవ్యత, గంథ|పచురణ, తరువాతి కవులపె |[పభావం అనే మూడంశాలనుబట్టి పరిశీలిస్తే నవ్యకవిత్య మహోదయానికి గురజాడ రాయ్యపోలులు ఏకకాలంలో అరుణోదయ తపనోదయాలవంటివారని తేలుతుంది, డా! వీరభ[దరావు గారు సూచించినట్టుగా ఈ ఇరువురి మార్గదేశి కవిత్వాలకు భావకవిత్వ యుగంలో అనుయాయులు ఏర్పడ్డారు. అభ్యుదయ కవిత్వ యుగంలోమా[తం శ్రీశ్రీ అవతరణతో గురజాడ ఆధిక్యం మరింత పెరిగింది. ఇంగ్లీషు భాషలో కాల్చనికోద్యమానికి (Romanticism) ఆచార్యులెవరు అశే |పశ్న వచ్చినప్పుడు స్పురించేది ఒకరు వర్ణువర్తు; రెండవవారు కాలరిడ్డి. వీది Lyrical Ballads అనే గేయ సంపుటి ఆంగ్ల సారస్వతంలో కాల్పనికోద్యమానికి (క్రొ త్తదారులు తీసింది. అలాగే రాయప్రోలు గుర జాడల కావ్యాలు కూడా నవ్యకవిత్యయుగానికి నాందీ పస్తావన లైనవి. అందుకే ఈ ఇద్దరీసీ యుగకర్తలుగా భావించి కై మోడ్సులు ఘటించడం సమంజసం. గురజాడ రాయ్యప్రోలుల వైన ఇంగ్లీషు Romanticism (ప్రభావం కొంత వున్నది. తరువాతి భావకవుల పై ఈ [పభావం కంఠదఘ్నంగా (పసరించింది. గుర జాడవారికి వర్జ్సువర్తు అభిమానకవి. వర్షువర్తు సామాన్య పజల జీవితాలను కావ్యవస్తువులుగా మలచుకోవ డంతో ముగ్గులె గురజాడవారు కూడా ఆ పద్ధతి నవలంబించి రచనలు చేశారు. ఇక రాయ!పోలు వారి [ప్రణయ కవిత్వానికీ, కథన కవిత్వానికి, పకృతి కవిత్వానికీ ఇంగ్లీషు రొమాంటిక్ కవులే పథదర్శకులు. ఇక ఈ ఇరువురు యుగక రుల పె పధా వంవేసిన ఆంగ్ల. కవిత్వం లోని Romanticism లక్షణాలను సూలంగా సూచించడం సముచితమని భావిస్తున్నాను. కాల్పనిక క విత్వం విశిష్ట లక్షణాలు
ఇంగ్లీషు కవిత్వ చరితలో కాల్పనిక కవిత్వానికి విశిష్టస్థానం వుంది. చాసర్ తన కవిత్వాన్ని కధాకథనానికి సాధనంగా స్వీకరించాడు. స్పెన్సర్ దానిని దృశ్య చితణకో అన్యాపదేశానికో ఉపయోగించాడు. ఎలిజబెత్ కాలం కవులకు కవిత్వం వివిధ మానసిక చర్యలకు, ఘట్టన పతిఘట్టనాలకు వాహిక అయింది. కాల్పనిక కవులు అలాకాక కవిత్వానికి [పాణభూతమైన కల్పనకు .(IMaginaticn) అ|గతాంబూలం ఇచ్చారు. సౌందర్యంతో అద్భుతత్వాన్ని రంగరించి చూపారు. నేపథ్యంలో నిలిచి
20 ఆధునికాంధ కవిత్వం
పోయిన _పకృతిని రంగస్థలం ఎకి .తెచ్చారు. సామాన్య వస్తువులకు మాన్యత కలి గించారు. అనాదృత విషయాలకు ఆసనం వేశారు. (ప్రముఖ కాల్పనిక కవి బ్లేక్ పలికిన ఈ వాక్యాలలో కాల్పనిక కవితాతత్వం హృద్యంగా గ బాళిస్తున్నది.
“To seea world in a grain of sand
A heavenin a wild flower
To hold infinity in the palm of the hand
And eternity in an hour”.
ఈ కవిత్వానికి ప్రధాన గుణగుణాలు 1. (పకృతి (పీతి 2. గతవైభవ పునరుద్దరణం 8. ప్రణయ తత్త్వం 4. ఆత్మాశ్రయత్వం క. అద్భుతత్వం 6. సాహస [పియత్వం.
i. (పకృతి పీతి
(పకృతికి భాష్య |ప్రణేతలై న కవులలో వర్ష్పవర్తు అగేసరుడు. (ప్రకృతిని సంప దాయ సిద్ధమైన దృష్టితో కాక భావనా రమ్యంగా పరిశీలించడంలో పర్దువర్తు అందె వేసిన చేయి. ఈయనకు (పకృతి కేవలం వాహ్యశోభా కలితమెందే కాదుః దివ్యత్వ నిధానం, విశ్వాత్మకూ, మానవాత్మకూ (పకృతియే స్వర్ణ సేతువని ఇతని విశ్వాసం. (పకృతిని ఇతడు భగవత్సాక్షాత్కారం (Apocalypse) గా స్వీకరించాడు. అంతే కాదు; మానవులలో సైతం పకృతి స్వరూపాన్ని దర్శించిన చిన్మయుడీతడు. అందుకే వాల్టర్ రాలీ అనే విమర్శకుడు He 52 men and women as trees walking” అని చమత్కరించాడు.
ii. గత వైభవ పునరుద్ధర ణం (Revival of the past)
“పోప్”? యుగంలో Gothicism (జర్మన్ శిల్పరీతి) Chiva'ry (సాహసం) విస్కృతి గర్భంలో విలీనమై ఉన్నాయి. కాల్పనిక యుగంలో మళ్లీ వీటికి వెలుగు పుంత లభించింది. స్పెన్సర్, షేక్ స్పియర్, మిల్టన్ మొదలై న మహాకవులకు ఉదోధక మైన పురాణ గాథాలహరి ఆగ స్టన్ యుగంలోని కాస్త్రబద్ధ హేతువాద (పచండ వాదానికి శుష్క_మైపోగా, కాల్పనిక కవులు దానిని పునరుశ్లీవింప చేశారు. వర్దువర్తు. మె్టీ, కీట్సు వంటి కవులు (క్ పురాణగాథల నుండి ఇతివృత్తాలు ఎన్నుకున్నారు. ఈ గతవెభవ పునరుద్ధరణ తత్త్యంతోనే కై 9స్త్రవ మతం మళ్లీ మందహాసం చేసింది. కాల్పనిక కవులు గతాన్నీ మతాన్నీ తృణీకరింపలేదు. గతంలోని భాందసాలను ఫరిహరించి క్రై 9 స్తవ మతంలోని మంచి లక్షణాలను స్వీకరించి తమదైన ఒక సిద్ధాం తాన్ని నిర్మించు కున్నారు.
ఆత్య్మా(కయత్వం 2|
iii. (పణయతత్యం (Phil.scp' y of love)
కాల్పనిక కవుల లో షెల్తీ, కీట్సు, బర్న్స్ మున్నగువారు [ప్రణయ తత్వాన్ని రసవత్తరంగా |పతిపాదించిన కవులు. వీరు దర్శించిన కాల్పనిక ఆదర్శవాదానికి (Romantic ] 16211800) పెటో తత్వం (Platonism) మూలం. స్రీ పురుషుల ఆత్మలు మొదట అఖండంగా ఏకంగా ఉండేవనీ, ఆ అఖండాత్మయే రెండుగా విడిపోయి స్రీ. పురుషులుగా రూపొందిందని, శ్రీ పురుషులు [పణయ సూ[తంలో ముడివడి పోయి నప్పుడు ఆ ఖండాత్మలకు ఏకీకరణం జరుగుతుందని ఖైటో (పతిపా. ంచిన సిద్ధాంత సారం. ఈ తత్వాన్నె కాల్పనిక కవులు _పతిపాదించారు. షెల్టీ (ప్రేయసిని ‘Spirit's sicter’ అని సంబోధించడంలో ఈ తత్యమే ఆవిష్కృతమైంది. ఈ ఐక్యలత్వాన్ని ‘Love’s Philosophy’ ఆనే గేయంలో చక్కగా చి|తించాడు షెల్తీ.
“The fountains mingle with the river Ard the rivers with the ocean,
The winds of heaven mix forever With a sweet emistion;
Nothing in the world is single;
All things bya law divine
In one spirit meet and mingle
Why not I with Thine?”
ఇది కాల్పనిక కవుల (ప్రణయ దృక్పథానికి మణిదర్పణం వంటి కవితా ఖండం.
కాల్పనిక కవులు శ్రీని కామైక దృష్టితో చూడలేను. ఆరాధ్య డేవతగా స్వీక రించారు. మానవులను పునీతులనుగా చేసి వారికి దివ్యత్వాన్ని సమకూర్చగల శక్తి (పణయానికున్నదని విశ్వూసించారు. అయితే కేవలం "స్రీ పుంసంయోగం”లోనే వీరు (పణయానస్ని దర్శించ లేదు. | పధానంగా వీరు వియోగ శృంగారాన్నీ, విషాద మాదు ర్యాన్నే చితించారు. “Our sweetest songs are those that tell cf saddest thought” అన్న మాటలలో ఈ విషాద మాధుర్యాన్నే పషెల్టీ (పతిపా దించాడు.
17. ఆత్మాాశయత్వం ఈ అంశం ఇంతకు ముందే స్సృశింప బడింది.
22 ఆధునికాంధ కవిత్వం
7. అద్భుతత్వం :
Romance అనే శబ్దాని కర్ణం అద్భుతం. బిగుసుకునిపోయిన జీవితాలలోని నిష్టుర సత్యాల నుండి విముక్తి పొందాలనీ, ఎక్కడికో ఏ గంధర్వ సీమాంచలాలలోకో రెక్కలు కట్టుకొని ఎగిసి పోవాలనీ కాల్పనిక కవులు కాంక్షించారు. అందుకే వర్చువర్తు సహజత్వంతో కూడిన రచనలు చేసిన కాలంలోనే కొలరిడ్డి అద్భుతత్వాన్ని [పతిపా దించే రచనలను సృష్టించారు. ఇతని ‘Ancient Mariner’ అనే కావ్యం ఈ రసా నికి చక్కని నిదర్శనం. అందువల్లనే వాట్స్డంటన్ (*72౪ Duntan) కాల్పనిక కవిత్వాన్ని విస్మయ పునరుద్ధరణం (Renaissance of wonder) అన్నాడు,
vi. సాహస |పయత్వం (స్వేచ్చాకాంక)
ఐతిహాసిక యుగంలో అనాదృతంగా ఉండిపోయిన ఈ వీరగాథలు (Ballads: కాల్పనికోద్యమ 1పభావంతో పునరుద్దరింప బడినాయి, ఈగాథలను చదివిన కాల్పుసిక కవులలో సాహస ప్రియత్వం సటలు విదలించింది. బైరన్ కవిత ఈ రీతికి బల మె; నిదర్శనం. Child Harolde’s Pilgrimage, 19168 of Greece మొదలై. రచనలు బైరన్ సాహస పియత్యానికి సంకేతాలైన కృతులు. ఇతని ‘Prisoner 6 Chillon’ లో స్వాతంత్యేచ్చ ములుసూపింది. షెల్లీ రచించిన ౨౯౦౫౭౦౧౫౬౬ unbound, ode to the we:t wind, skylark మున్నగు రచనల్లో స్వాత (త్యపిపాస స్పుటంగా భాసించింది.
కాల్పనిక కవులు ఛందస్సులో గూడా గణనీయమైన మార్పు తెచ్చారు. ఇ హాసిక యుగంలో 610566 60౪9166 కున్న ఆ గేసరత్యాన్ని వీరు తృణీకరించారి Blank verse ను పునరుద్ధరించారు. ఛందో వైవిధ్యాన్ని ఆదరించారు. శై (ప్రాధాన్యాన్ని |తోసివేశారు. భాషా సారళ్యానికీ, సొంపైన నుడికారానికీ అ గతాంః లం ఇచ్చారు. జుగుప్పను కలిగించే వస్తువులలో కూడా రమ్యతనే దర్శించారు. మా వత్వ దృక్పథాన్ని |పవేశ పెట్టారు. కవిత్వాన్ని సౌందర్యావతారంగా సంభావించా: సౌందర్యమే సత్యమని, సత్యమే సౌందర్యమని భావించారు. ఈ విధంగా కాల్పు'" కవిత్వం ఆత్యంత వైవిధ్య విలసితం. అయినా వీరు భిన్నతలో ఏకతను సాధించా. నవ్యతా పీతియే ఆ ఏకత. కాల్పనిక కవులందరూ ఈ నవ్యతను ఉపాసించిన ఇ వారు నవ్యతాగ వేషకులు కాబక్లే ఒకరి దానిని ఇంకొకరు (గ్రుడ్డిగా అనుసరించ లే, ఒక్కొాకరు ఒక్కొక్క తత్వాన్ని నిర్లేశించడంలో మిన్నలనిపించు కున్నారు. ఆదు విషయ వర్ణనలో కాలరెడ్డి, నిసర్ల్గరామణీ యక చిత్రణలో వర్గ్సువర్తు, స్వాతం తేకేచ్చ
ఇద్దరు యుగక రలు
బైరన్, సౌందర్యార్చనలో ర్త మానవతా వాదంలో షెల, వ డి టొమ్మకట్టి చూపడంలో బర్ | (పత్యేక (పతిభను (పదర్శి అ వ నుండి వెలువడిన ల ండి వెలువడిన రసరాగాలు రాయ. పోలు, కృష్ణశాస్త్రి; నాయని, వ
మున్నగు భావకవులను ఏ విధంగా స్పందింప జేశాయో ముండు ము
Cal శ్ర -
గురజాడ అప్పారావు ఇద్దరు యుగక రలు
గురజాడ ఆప్పారావుగారి జననం (80 నవంబరు 1861). ఆంధ సాహిత్య లోకానికి అరుణోదయం. పిల్ల వసుచరి తల పెంజీకట్టు ముసురుకున్న రోజులలో దే? కవితారశ్శిని |పసరించిన కవిభాస్కరుడాతడు. సాహిత్యం ఏ కొందరి సొతో అను కుంటున్న కాలంలో అది పజల స్ సొమ్మని ఉదారంగా య. గు సౌమ్య శీలి ఆదాన. కందుకూరి సాంఘిక విస్టవాన్నీ, గిడుగు భాషా విప్టవాస్నీ తన సమన్వం కత ఎచుకొని సరికొత్త సాహిత్య విస్టవాన్ని లేవనెత్తిన నవయుగవె సు. ఆతని ల్ చలువతో అస్పృశ్యంగా “పడివున్న వాడుక భాష అందలమెక్కి.ండి. మెత్తని తెలు పలుకు క త్రివాదరలా మెరిసింది. వీధి మానిసికి వేదిక లభించిండి. ఆం;ధ భారతి
గ
(ఈ
అంతకు ముందటి అలంకార భారాలను డుల్చివేసి ముచ్చటగా ముత్యాల సరాలను అలంకరించుకుంది. నాటకం, గేయం, జా వ్యాసం, కథానిక ఆయన వాజ్బ హిమతో ఎన్నడూ లేని జవాన్నీ, జీవాన్నీ పుంజుకున్నాయి.
1882 లోనే-.అనగా తమ ఇరవె ఒకటోయేటనే-గురజాడవారు ఇండ్ల సీమలో కవితారచన |పారంభించారు. ఆ యెడు వారు |వాసిన 'సారంగధరి అనే కరికతో వున్న ఇంగ్లీమ పద్యాలను మొదట గుండుకు ర్తి వెంకటరమణయ్యగారు తమ ఇండియ మన్ లీజర్ అవర్ అనే ప్మ్యతికలో _ పకటించారు. తరువాత వారే వాటిని “రీస్ ఆండ్ రయత్' పతికా సత. [ప్రముఖ విద్యావేత్త తలునూ అయిన శంభుచం|డ ముఖర్జి గారికి (పచురణార్థం పంపించారు. ఆ పద్యాలను చదివి మెచ్చుకొని ముఖర్జీగారు అప్పారావు గారికి కవిత్వాశయాలను గూర్చి [కొత్త దృక్పథాలను బోధించారు. వాటి [ప్రభావం గురజాడ వారిపై |పసరించింది.
1889 నుండి 1915 వరకు గురజాడ వారి మనోరంగంలో సాహిత్యం సరికొత్త ఆశయాలు [కమపరిజామాన్ని పొందినవి. వారి టా. రచనలు కేవలం సాం! పదాయికో రీతిలో పాతవృత్తాలలో రచింపబడిన ఖండ చూటీల మ మెము
ae
24 ఆధునికాంధ కతవ్విం
పుష్పలావికలు, మెరుపులు, బిుతశతకం- ఖండకృతులు. “సుభ[ద' సుదీర్హ కావ్యం. మాటల మబ్బులు అనే ఖండికలో విజయనగరంలోని అధికారులను అధిష్షెపించిన పద్యాలున్నాయి. దబ్బరలు, కొండెములు, మాయమాటలు, మొండితనం అధికారుల అబ్బురపు విద్యలని గురజాడవారు ఈ పద్యాలలో ఎత్తి పొడిచారు. పుష్పలావికలు అనేది తొమ్మిది పద్యాల చిన్నకృతి. ఇవి పుష్పలావికల శృంగారాన్ని (పదర్శించే పబంధవర్ణనకు తీసిన నకళ్ళు. ఆముక్తమాల్యదలోని పుష్పలావికా వర్ణనల (ప్రభావం ఈ పద్యాలలో అడుగడుగునా అగుపిస్తున్నది. “మెరుపులు” అనే శీరికతో వాసిన పద్యాలన్నీ సంస్కృత చాటు శ్లోకాలకు అనువాదాలే. *“బుతశతకములో 25 కంద పద్యాలున్నాయి. ఈ పద్యాలలో పదాల గజిబిజి యెక్కువ, |పసాదగుణం తక్కువ. 'సుభ[ది' కావ్యం అసంపూర్ణం. మూడాళ్వాసాలే వుంది. అర్జునుడు. మౌనివెషంతో రైవతకాదికి రావడం, బలరాముడు ఆతనికి పరిచర్యలు చేయడానికి సుభ దను నియో గించడం, యతి ఆందాన్ని చూచి సుభ'ద సమ్ముగ్ధ కావడం, మరులు చెలరేగడం, ఆమెను సత్యభామ ఓదార్చడం ఈ కావ్యంలో చిితింపబడినాయి. ఇది సంపూర్ణంగా [ప్రబంధ లక్షణాలు పొదుగుకున్న కావ్యం. కానీ నవనవోన్మేష _పజ్ఞగల గురజాడవారికి ఈ కృతులు తృప్తి కలిగించలేదు. కొత్తదారి. వేయాలనే కుతూహలం ఉదయించింది. ఆయన దృష్టీ భవిష్యత్తులోకి చొచ్చుకొని ఎగిసిపోయేటంతటి విశితమైనది, |ప్రగతి మూలకమైనది. అందువల్లనే ఆయన వినూత్న [పయోగాలకు కంకణం కట్టుకున్నారు. వృత్తరచనకు స్వగ్తి చెప్పారు. !పబంధరీతులకు తిలోదకాలిచ్చారు. వాడుక భాషతో చేతులు కలిపారు. ఆంగ్రసాహిత్యంలోని విమర్శ గంథాలూ, కావ్యా౭రా గురజాడ వారిలో ని దాణమైవున్న (పతిభా వీజాలను జాగృతం చేసినవి. ఫలితం 1898 లో కన్యాకుల్క నాటకరచన. తరువాత పది హెడేండ్లకు ముత్యాల సరాల సృజన.
“కన్యాశుల్య' రచన
ఆంధ నాటకరంగంలో “కన్యాశుల్క-౦” గొప్ప పయోగం. ఇది వ్యావహారిక భాషకు పట్టం కట్టిన ప్రథమ దృశ్యకావ్యం. అంతకుముందే ప్రహసనాలలో కందుకూరి వారు వాడుక భాషను (వేళ పెట్టినా, అడి పేశల హాస్యాన్ని సృష్టించడానికి మ్మాతమే ఉద్దేశించ బడింది. సమాజంలోని అన్ని తరగతులకు చెందిన అభ్నిపాయాలనూ, వారి కష్టసుఖాలనూ సజీవమైన వ్యావహారిక భాషలో రసపుష్టికి రవ్వంత కొరత కలగకుండా వ్యక్తం చేసిన [ష్మృ్రపథమ నాటకం కన్యాపల్క_ మే. కావ్యగుణాలనూ, కావ్య పయోజ
ముత్యాల సరోలు 35
నాలనూ నిర్ధరించేవి పొచీన వై యాకరణుల ఛాందసాలు కావనీ, నాగరకతా సంప న్నంగా కావ్యభాషను 'పెంపొందించుకోవడానికి వ్యవహారం నుంచి తొలగిపోయిన పదా లను, తెనుగు జాతీళయతకు విరుద్ధమైన సంస్కృత శబ్దాల రూపాలను తోసివేసి, భాషను సజీవమైన వాడుక భాషతో పుష్టిమంతం చేసుకోవలసి వున్నదనీ ఈ విధంగా కావ్య భాషకూ, వ్యావహారిక భాషకూ సాన్నిపాత్యం సంపాదింపవలసి వున్నదనీ అప్పారావు గారు [పథమ ము[దణ పీఠికలో ఉద్దాటించారు. 1909 మె నెలలో వీరు రచించిన కన్యాశుల్క ద్వితీయ ముదణ పీఠికలో వ్యాహారిక భాషా ప్రాశస్త్యం; సంఘ సం్క్య-రణ, నాటకరచన, సమకాలిక విద్వాంసుల ఛాందస ధోరణులూ మున్నగు అనేక విషయాలను కూలంకషంగా చర్చించి తమ [కొత్త సిద్ధాంతాన్ని బలపరిచారు. అత్యంత క్రిషసమస్యలున్న సమకాలీన జీవితాన్ని చి తించడానికి నాటకరచయితలు (ప్రయత్నించక పోవడం పట్ట విచారం వెలిబుచ్చారు. మొత్తానికి ఈ నాటకంద్వారా అప్పారావుగారు వ్యావహారిక భాష కావ్యోపయోగి అని నిరూపించారు. వాస్తవికతకు నివాళులెత్తారు. సాంఘిక జీవన చి[తణద్వారా నూత్న రీతులను పదర్శించారు. ఈ విష యాలన్నీ వారి ముత్యాల సరాలకూ వర్తిస్తాయి.
కవిత్వంలో నూత్న (పయోగాలు * ముత్యాల సరాలు
గురజాడవారు కవిత్వరంగంలో చెసిన సాహస[పయోగాలు (పాచీన కవులలో పాలకురికి సోమనాథుని [పయోగాలను తలపింపజేస్తాయి. ఇద్దరూ దేశిసాహిత్య పస ర్కకులే. ఇద్దరూ తమ కాలంలో వ్యవహారంలో వున్న పదాలకూ, పలుకుబళ్ళకూ (గాంథికత కలిగించిన వారే. పాలకురికి జానుతెనుగును ప్రతిపాదించగా గురజాడ తెలుగు పలుకుబడికి [పాణం పోశాడు. ఉభయులూ వర్ణభేదం లేని సంఘవ్యవస్థను వాంఛించారు. ఛందస్సులో (కొ త్తమార్గాలు అనుసరించారు. “ఇరువురికి కల భేదమంతా ఒక్క విషయంలో ఒకరిది శివభ క్తి; మరొకరిది మానవాభ్యుదయాస క్రి” ఈ (పయో గాలన్నిటికీ కేర్యద్రబిందువు దేశిసాహిత్య పునరుద్ధరణ కాంక్ష.
కావ్యవస్తువు విషయంలో గురజాడ పై వగ్గువర్తు సిద్ధాంతాల (ప్రభావం (పబ లంగా వుంది. Lyrical Bailads ద్వితీయ ము!దణ పీఠికలో వర్డ్సువర్తు వెలిబుచ్చిన అభి పాయాలు ఈ సందర్భంలో గమనింవదగ్గవి.
“The pricipal object then, proposz:d inthese poems was to
choose i: ciderts and situati“ns from common life and to relate
26 ఆధునికోం(ధ్ర కవిత్వం
cr describe then, throughout, as far as possible,in a selection of lar: guage really used by men and at the sams time, to throw over them a certain colouring of imagination, whereby ordinary
. . 99 things should be presented to the mind in an unusual aspect.
ఈ సిద్ధాంతంలో గమనింపదగ్గ అంశాలివి. ఒకటి : కావ్యవస్తువును సామాన్యుల జీవిత సంఘటనలనుండి, పరిసరాలనుండి స్వీకంంచడం. రెండవది : కావ్యభాష సాధ్య మైనంత వరకు |పజావ్యవహారానికి సన్నిహితంగా వుండడం. మూడవది: [పజలభాషను ఉన్నదున్నట్టుగాక భావనారంజితం చేసి _పకటించడం. ఈ మూడంశాలు [క్రమంగా వస్తుభాషా (రచన) భావాలపట్ట వర్చ్సువర్తు అభిప్రాయాలను తెలియజేస్తాయి. అప్పా రావుగారిపె [పభావం వేసిన అంశాలివే.
గురజాడవారు వ్యర్థపదాడంబరాన్ని నిరసించారు. “అలతి యలతి తునియల . కాహళ సంధించిన” విధంగా పదాలు అమరవలెనన్న తిక్కన్న మాట దక్కి-ంచారు. చరణాలు దేనికవి తునిగిపోయెటట్టుగా రచన సాగించారు. ఈయన రచన అల్ప సమా సకమే కాదు. చాలావరకు అసమాసకం కూడా. వ్యావహారిక పదాలకు సమస్త భావ [పకటన సామర్థ్యం వున్నదనీ అది అన్ని విధాలా కావ్యోపయోగి అనీ గిరూపించారు.
“మెచ్చనంటా వీవు; నీవిక మెచ్చకుంటే మించిపాయెను కొయ్యబొమ్మల మెచ్చు కళ్ళకు కోమలుల సౌరెక్కునా.”
విడివిడి మాటలే ప్రయోగించినా ఈ చరణాలలో అసికొసలలోని శ క్తి దాగివుంది. దీని లోని మాటలన్ని వ్యవహారం లోనివే. దేశభ క్రిగీతంలోని [పతి పంక్తిలో ఈ శక్తియే కనిపిస్తుంది. వాడుక మాటలే వాడుకున్నా ఆయన ఎక్కడా జారిపోలేదు. (పాచీన కవులలో తిక్కన్న, వేమన్న తెలుగు నుడిని తీర్చిదిద్దడంలో ఒజ్జబంతులు. వారి ఒర వడిలో నడచినా వారికి భిన్న మైన రీతిని కూడా సాధించాడు గురజాడ. అ మార్పు వాడుకపదాల కూర్చు. ఈ మార్చు కవికి కత్తిమీద సామువంటిది. ఇందులో లోక వ్యవహారాన్ని ఉన్నదున్నట్లు |ప్రదర్శింపవలసి వుంటుంది. అనగా పరాయ పదాల గారడికి ఇందులో వీలులేదు. పదాల పటాటోపంతో భావదారి ద్యాన్ని కప్పిపుచ్చుకునే అవకాశం లేదు. ఏది చెప్పినా వాడిగా వేడిగా చెప్పవలసి వుంటుంది. సూటిగా గుండెల్లోకి
ముత్యాల సరాలు 27
దింపవలసి వుంటుంది. గురజాడవారు వాడుక మాటలద్వారా ఇవన్ని టిసీ సాధించారు. మామూలు వ్యావహారిక పదాలలో గీకు గాథను (డామను, పిథియసు) పలికించారు. విశ్వమానవగీతం కాదగిన జొతీయగీతం (దేశభక్తి) రచించారు. పూర్ణమ్మ వంటి కరుణ రసాత్మకమైన గాథ (ప్రవచించారు. లవణరాజు కలవంటి వివిధ రసభరితాలై న కధన కృతులు కల్పించారు. “ దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ వంటి మహా సూక్తులను |పవచించారు. ఒక్క_మాటలో చెప్పాలంటే మట్టిని మాణిక్కంగా మార్చి
ర్త స 5 J యిచ్చారు.
గురజాడవారు వాడుక భాషను |పయోగించినంత మాతాన, దీర్భ సమాసాలనూ వ్యర్థపదాడంబరాన్నీ నిరసించినంత మాత్రాన వారికి సంవిధానంపై దృష్టి లేదని అనుకో
రాదు. “చితములు [వాయునప్పుడూ, జిలుగు చెక్కునప్పుడూ శిల్పకుడు ఎట్టి పరి [శమము చేసినగానీ కావ్యగుణము లబ్బనేరవని మా మతము” అని అప్పారావుగారే తమ వ్యాస చందికలో వాాకుచ్చారు. వారి శిల్ప దృష్టికి పూర్ణమ్మ, ముత్యాల సరాలు, లంగరెత్తుము వంటివి చక్కని నిదర్శనాలు,
“విరిగి పెరిగితి పెరిగి విరిగితి కష్టసుఖములపార మెరిగితి పండునన్న వి ఆశలెన్నో యెండిరాలగ బొగిలితిన్ ” “* దేవతలతో జోడుకూడితి రక్క సులతో కూడి ఆడితి కొ త్తమిన్ఫు.ల తెలివిపటిమను మంచిచెడ్డల మార్చితిన్ .” “పంజరంబున నున్నకట్టను పగలదన్న కలేక _సుక్కితి నింగిపర్యగలేని జన్మము నిరసంబని రోసితిన్.”!
ఈ చరణాలలో భావానికి తగిన భాష, వాక్యశిల్పం మిరుమిట్లు గొలుపుతుంటాయి, [పాయికంగా గురజాడ వారి రచన సానలు తీరని జాతిరత్నం వంటిది. సమరఖేరి విని
lu ముత్యాల సరాలు; భంగ రెత్తుము
28 ఆధునికాం[ధ కవిత్వం
పించగానే సముల్రసిత చేతనులై. బల్జైమో, బాకో, కత్తియో. కగ్రయో-వఏది చేతికి చిక్కితే అది తీసుకొని విజృంభించే యోధులను తలపించే రచన వారిది. అందువల్ల శిల్పదృష్టితో చూస్తే కొన్ని పంక్తులు నిలవవు. అంత మా్యతాన వారికి శిల్పదృప్టి. లేదని కాదు. పైన పేర్కొన్న చరణాలలో వారి శబ్దార్థ శిల్పం జిలుగు వన్నెలతో సాశాత్క- రిస్తుంది. ఊహలతో కసరత్తులు చేయించడం కృతిమ పద చి(తాలు సృష్టించడం గుర జాడకు చుక్కెదురు. కవిత్వంలో వాస్తవికతను ప్రవేశ పెట్టిన కవి ఆతడు. వాస్తవి కత అంటే నీరసమైన భావ |ప్రడర్శనమని అనుకోకూడదు. ఆయనది వట్టి ఫోటో(గఫీ కాదు. శ్రీశ్రీ అన్నట్టుగా “ఎక్స్రే ఫోటోగఫీి అది కూడా [పధానంగా హృదయ సంబంధి. అందువల్లనే ఆయన చి|తించిన ప్యాతలు, చేసిన వర్ణనలు, కల్పించిన వాతా వరణం మన కళ్ళయెదుట జరిగిన ట్రే అనిపిసాయి. వర్షువర్తు చెప్పినట్టుగా ఈయన colouring of the imagination” తో కూడుకున్న స్వాభావిక వర్ణనలు చేసిన కవి
ముత్యాల నరాలు.ఛందను
గురజాడవారు చేసిన అత్యంత వినూత్న [ప్రయోగాలలో ముత్యాలసరం ఒకటి. పద్యం నుంచి గేయానికి తిరిగిపోవడమే గొప్ప (ప్రయోగం అందులోనూ ఒక్కమా[తా నియమం తప్ప యతి[పాసల నియమం లేని గేయాన్ని చేపట్టడం. మెగా వాడుకమాటలు ప్రయోగించడం, ఆ గేయాన్ని ఉబుసుపోకకు కాకుండా ఉదాత్త విషయాలను భావ బంధురంగా వ్య క్రికరించడాని! సాధనంగా చేయడం -ఒకదానికం చె ఒకటి అపూర్వ [పయోగాలు. ముత్యాలస కాల సంపుటిలో ఒక్క పూర్ణమ్మ మాతం భిన్న చ్చంద స్సులో వుంది. ఇది నాలుగుమాతల గణాలతో నడిచే చతుర, సగతిలో వుంది. మిగిలిన గేయాలన్నీ ఏడుమాతల గణాలతో సాగిపోయే మ్మిశగతిలో చేరుతాయి ఈ గతిలో (వాసిన గీతాన్నే ముత్యాల సరమని గురజూాడవారు ఏ శుభముహూ ర్తంలో నామకరణం చేశారో గానీ అప్పటికీ ఇప్పటికీ అందరూ దీనిని ముత్యాలసరమనే అంటున్నారు
తెలుగు ముత్యాల కోనవలె ముద్దులొలికే తీవిగల భాష. తెలుగు పలుకులు ముత్యాల వంటివి. ముత్తెం రూపంలో చిన్నది; తేటదనం ఉన్నది. గురజాడ కవిత కూడా చిన్న చిన్న తేటమాటల కూర్చే. తాను తెలుగు పలుకుబడికి |పాధాన్యమిచ్చి తెలుగుదేశీ చృందస్సులో కవిత్వం (వాన్తున్నాడు కాబట్టి మీ శగతిలో నడిచే ఛందస్సుకు తన అభిరుచికి అనుగుణంగా ముత్యాలసరాలు అని పేరుపెబ్టుకౌని వుంటాడు గుకజాగ.
మాస వతొవాద (పథావం 29
ముత్యాల సరంలో నాలుగు పాదాలుంటాయి. మొదటి మూడుపాదాలలో లి +4 9§9--4=14 మా|తలుంటా మి. నాల్గవపాదంలో 7 మొదలుకొని 14 రకుంటాయి. గురజాడ చేసుకొన్న నియమమిది. నడకను బట్టి ముత్యాలసరం మిశగతిలో వున్న వృషభగతి రగడకూ ఆ ఛందస్సులోనే నడిచే కొన్ని జానపదగేయాల వరుసలకూ సరి పోతుంది. అయితే దీనిలో వాటిలో లేని _పత్యేకత కూడా వుంది. వృషభగతి రగడలో అంత్య పాస నియమముంది. ఈ గతిలోనే నడిచే “గుమ్మడేడే” వంటి పాటలలో [పాస నియమమూ యతినియమమూ ఉంది. పైగా వీటిలో నాల్గవపాదం 9 మాతలతో మాాతమే ముగుస్తుంది. గురజాడవారు ఈ విషయింలో స్వేచ్చ నవలంబించారు. యత్మిపాసల నియమాన్ని ఉద్దేశ పూర్ణకంగా ఉల్పంఘించారు. అక్కడక్కడ దొరలిన యతిపాసలు అనుకోకుండా వచ్చిపడినవే కానీ అదేపనిగా కూర్చినవి కావు. అంతేకాక పాదాలు తుంచ డంలోనూ, పాదసంఖ్యా నియతిలోనూ, వాడుకభాషను ఆ ఛందస్సులో పొదగడం లోనూ, ఎప్పటి కప్పుడు కొత్త పయోగాలు చేసి సత్ఫలితాలు సాధించారు. “నా ముత్యాల సరాల గేయములను |కమానుగతంగా మీరు పరిశీలించినక్టయితే ఒక దానిలో కంటె ఇంకొకదానిలో నేను సాధించిన అభివృద్ధి మీకు స్పష్టపడుతుందని వారు 1912 లో గున్నయ్య శాస్త్రిగారికి వ్రాసిన లేఖలో అన్నారు. మొత్తానికి ముత్యాలనరాల ఛంద స్సులో ముక్కోటి తెలుగుల కష్టసుఖాలను గానంచేసిన కవి గురజాడ. గురజాడపై ఇద్దరు మహాకవుల [పభావం ఉంది. ఒకరు వర్గువర్తు; రెండవవారు రవీం|దుడు. ఈ ఇద్దరిని గూర్చె గురజాడవారు [పశంసాపూర్వకంగా వ్యాసాలు (వాళారు, రపీందునితో ఉ_త్రర _పత్యుత్తరాలు కూడా జరిపారు. అయితే వర్షువర్క కవితా ప్రభావం ఈ కవిపై (పసరించినట్టు రవీందుని రచనల (పభావం పడలేదు. రవీందుని వ్య క్తిత్వవిశిష్టత మ్మాతం వరిని విశేషంగా ఆకర్షించింది.
మానవతావాద _పభావం
మానవతావాదం (Humanism) పాళ్చాత్యలోకంలో రాచరికం, వ్యూడలిజం నశించిపోయిన పిమ్మట ఉద్భవించిన ఉద్యమం. ఈ ఉద్యమం సామాన్యునికి సారం భామతా్యన్ని (పసాదించింది. కులమత భేదాలను కూకటి వేళ్ళతో పెళ్ళగించడానికి యత్నించే వ్యక్తి స్వేచ్చను బలపరిచింది. శాస్త్రీయ దృక్పథాన్ని సపెంహపొందించింది. వాస్తవికతకు నీరాజనం పట్టింది. గురజాడ వారి కన్యాశుల్కంలో ఈ మానవతావాద మె
30 ఆధునికాంధ్ర కవిత్వం
తొంగిచూస్తుంది. ముత్యాల సరాలలోని “మనిషి” అనేగేయం మానవతా వాదానికి (పతి నిధి రచన. మనిషిచేసిన రాయిరప్పకు మహిమ కలదని మొక్కు_తూ మనుషులనే రాయి రప్పల కంటె కనిష్టంగా చూసేవారిని ఈ గేయంలో వారు నిరసించారు. దేవుడుఎక్కడో కొండకోనలలో లేడని జ్ఞాననేత్రం విప్పిచూస్తే మానవమా తుని లోనే వున్నాడని (పబో ధించారు. ఇది మానవతా చాదానికి సంబంధించిన దృక్పథమే. మానవతా వాదంలో గర్భితమై వున్న మరో అంశం సంఘ సంస్కరణాభిలాష =
వీరి గేయాలలో అనేక సందర్భాలలో సంఘసంస్కరణ దృష్టి వజధారాధాళ ధళ్యాన్ని వెలారుస్తున్నది. ముత్యాలసరాలలోని మొదటిగేయ మే-తోకచుక్క పొడవడం వల్ల అన ర్థం సంభవిస్తుందనే మూఢ విశ్వాసాన్ని ఖండించడానికి [వాసింది. గాంధీజీ హరిజనో ద్యమం [పారంభించకముందే గురజాడవారు “లవణరాజు” కలలో
“మలినదేహుల మాలలనుచును
మలినచిత్తుల కధికకులముల
నెలవొసంగిన వర్ణధర్మమ ధర్మధర్మంబే” అని, మాలఅనే భేదం కులాన్నిబట్టి కాక మనస్సును బట్టి కలగాలని (పతిపాదించి ప్రాచీన వర్గవ్యవస్థను ఖండించారు.
“మంచిచెడ్డలు మనుజులందున
ఎంచిచూడగ రెండె కులములు మంచియన్నది మాలయెతే మాలనే అగుదున్
అని హరిజన సమస్యకు, అస్పృశ్యతా సమస్యకు అలనాడే కావ్యత్వాన్ని కలిగించారు (పేమతత్వం గురజాడ (పతిపాదించిన పేమ రెండు విధాలుగా వుంది
1. పవిత్ర దాంపత్య రక్తి 2. విశ్వమానవ పేమ. ఈ రెంటినీ తన కవిత్వం ద్వారా నిరూపించా డతడు. “కాసులు” అనే గేయం పవిత దాంపత్య రకకిని |పతి పాదించిన రచన. “పేమ నిచ్చిన (పేమ వచ్చును; (పేమ నిలిపిన పేమ నిలుచునని దీనిలో [పవచించాసు. కామం వయసుతోనే చల్దారుతుందని అచ్చమైన (పేమ ఒక్క ఆపే దంపతుల పాలిటి రాజమార్ల మనీ తద్వారా వారు జీవితాన్ని సుఖమయంగా సాగించవచ్చు, ననీ (పకటించారు. ఈవిధంగా వారు పవిత్రమైన దంపతీ పేనుకు పట్టాభిషేకం చేశారు. ఇక రెండవది విశ్వమానవ (పేమ. తోటి మనిషిని మనసిచ్చి (పేమించడం కన్న ఘన
దేళభక్తి 31
కార్యం లేదని వీరు భావించారు. [క్రీస్తు ఏది బోధించెనని అనుకుంటున్నామో, షెల్టీ దేనిని కవితాసత్యమని కళావిలాసమని _పవచించాడో, గౌతమబుద్ధుడు దేనిని ఉత్తమఘంటాపథ మని మనకు ఉపదేశించాడో అదే నిజమైన ఉన్నత (పేమ ఆని ఏరు అభి ప్రాయ పడ్డాను. అది మరేదో కాదు. విశ్వమానవ పేమ. అందుకే వీరు మతాన్ని ఆరాధించడ ౨ కంటి మానవుణ్ని !పేమించడం గొప్ప అని చాటగలిగారు. ముత్యాల సరాలలోని మొదటి గేయం లోనే
“యెల్రలోకము వొక్కయిలైై వర్ణభేదములెల్ల కల్లి వేల నెరుగని | పేమబంధము వేడుకలు కురియ”
అని ఉద్దాటించారు. “దేశభ క్రి గేయంలో “దేశమనియెడు దొడ్డవృక్షం పేమలను పూలెత్తవలెనోయ్” అని ““అన్నదమ్ములవలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్'' అని విశ మానవ పేమను గానం చేశారు.
దేశభక్తి
గురజాడ వారిది (పాంతపు టెల్లలను, దేశసీమలను,జలధులను దాటిన విశాలదృష్టి. ఆయన చేశభక్రిలో అంతర్వాహిని విశ్వమానవ (పేమ. “దేశమును | పేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా:ః” Ey పి “-దేశమం టే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్!” ......
అన్న పంక్తులలో ఈ మహత్తర సత్యమే ఇమిడి వున్నది. మనుషులను [పేమించడ మే అచ్చమైన 'దేశభకి, అని గురజాడవారి అభి|పాయం.
గురజాడవారి “దేశభకి.” గేయం వంటిది భారత సాహిత్యంలోనే లేదని చెప్ప వచ్చును. బంకించం[దుని “వందేమాతరం ', రవీందుని “జనగణమని, ఇక్బాల్
శనీ ఆధునికాంధ కవిత్వం
హిందూస్తాన్ హమారా అనేవి గొప్ప జాతీయగేయాలు. ఆయితే వీటి 'పధాన లక్ష్యం స్వదేశ సంకిర్త నం. సాధారణంగా ఏదేశపు జాతీయగీతమైనా ఈ ధోరణిలోనే వుం టుంది. గురజాడవారి గేయంలోని విశేషం ఏమిటంటే ఇది ఒకవైపు స్వదేశీయులలో జాతీయాభిమానాన్ని నూరిపోస్తూనే ఎల్రలు దాటి ఎగిసిపోయి సమస్తజాతులను, విశ్వ
మానవ కోటిని పలకరిన్తున్నది. అందువల్లనే ఏ జాతీయగీతానికీ లేని విశిష్టత డీనికి అలవడింది.
తదనంతర కవులపై (ప్రభావం గురజాడవారు యుగకర్త గా తరువాతివారికి అందించిపోయిన కవితా పక్రియ లివి. 1. ముత్యాల సరాలు (కొత్తఛందస్సు) 2. గేయంలో కథాకావ్యరచన (పూర్ణమ్మ.) లి. ఆత్మా శయ కవిత్వరీతి “విరిగి పెరిగితి, పెరిగి విరిగితి” (లంగరెత్తుము) వంటి చరణాలు తరువాత తరువాత భావ కవితాయుగంలో ఆత్మాశయ రీతిలో రచింపబడిన విషాద గీతా లకు మార్గదర్శక మైనవి. ఉదాహరణకు దేవులపల్లి కృష్ణళాన్ర్రిగారి “చుక్కలు” అనే గేయం. 4. [ప్రబోధ క విత్వం (ప్రబోధ కవిత్వానికి గురజాడ వారే మార్గదర్శకులు దేశభక్తి", “మనిషి ” వంటివి (ప్రబోధ గేయాలే. వీటి (పభావం తరువాతి నవ్యకవులవై విశేషంగా
పసరించింది.
C
న (DS
౦ఘ సంన్మ్కరణ కవిత్వం పరి ముత్యాల సరాల గెయం సంఘ సంస్కరణ కవిత్వానికి మేలు బంతి. ఈ |పకియ తరువాతి కాలంలో మంగిపూడి, రాయ పోలు, జాషువా మున్నగు వారి చేతిలో సిద్ధి పొందింది. 6. పణయ కవిత్వం సభ్యమైన [ప్రణయ కవిత్వానికి వీరు పాదులు వేశారు. ఉదాహరణకు
“లవణరాజు కలి.
రాయప్రోలు నుచ్బారోవు క్ర
7. బాలగేయాలు “మిణుగురులు” అనే పేర రెండు బాలగేయాలను వీరు రచించారు. ఇవి పాచుర నం పొందినవికాకున్నా బాలగేయరచనకు మాన ౫ దర్శకాలని చెప్పవచ్చును.
ఈ విధంగా కవిత్యంలో అనేక నవ్య పకియలకు గురజాడవారు మార్గ దర్శకులెనారు. స్ ముత్యాల సరాన్ని చేపట్టినవారిలో రా నుపోలు, అబ్బూరి, దువ్వూరి, దేవులపల్లి, వేదుల, బసవరాజు, మల్చవరపు, పురిపంశా, శ్రీ శ్రీ మున్నగు ప్రసిద్ధ కవులున్నారం టే ఆ ఛందస్సుకు కలిగిన [పాచుర్యం వేరే చెప్ప నక్క_ర లేదు. కిళాంబి రంగాచార్యు లన్నట్లుగా “[పజాసామాన్య ర క్రధ్వ్యజాన్ని' పైకెత్తిన కవీందుడా తడు. “నాది (పజల ఉద్యమము. దానిని ఎవరిని సంతోష పెట్టడాని_కైెనా వదులుకో లేను” అన్నంత వజ సంకల్పంతో నవ్య సాహిత్య పథాలలో ప్రస్థానం చేసిన |పవక్త ఆయన.
రాయప్రోలు సుబ్బారావు
కీ ణ|పబంధ యు గంలో వెరితలలు వేసిన రీతి పాధాన్యానికీ, శబ్బచి తలౌల్యా స్ నిర్వల శృంగారానికి, నీరస సం|పదాయ పాలనకూ విరుగుడుగా రసగుళికల వంటి రమ్యకావ్యాలను సృష్టించిన కవీందులు రాయప్రోలు సుబ్బారావుగారు. వీరు గురజాడ వారివలె ఒక్కుమ్మడిగా సం|పదాయా'కి ఎదురీదినవారుకారు; అంతమాత్రాన సంప దాయంలో పడి కొట్టుకుపోయిన వారూ కారు. తారుణ్యదశలో ఆశు కవితా|పరాహంలో కొంత దూరం తేలిపోయినా త్వరలోనే తప్పు గమనించి ఏటి కెదురీదాలని సంకల్పించి (కమ్మకమంగా (పవాహదిళనె మార్చివేసిన నవ్యకవిత్యయుగకర్శ లు ఏరు. దేవతలో రాజవంశీయులో కావ్యనాయికా నాయకులుగా ఉండడానికి అర్హులని అనుకుంటున్న కాలంలో వీరు సామాన్య మానవులను కావ్యపాతలుగా గహించారు. (ప పకృతిఅంటే పా9చీన కావ్యాల ద్వారా దిగుమతి అమున లవలీలంగ లవంగ ప౦భృతి లతలు, చందన తమాల పనస ఖర్జూరాది వృక్షాలే అనే భావం ప్రబలిన రోజుల్లో; చిరునిమ్మ చెట్టతో, తాంబూల లతలతో, మధ్యాహ్న మల్టికలతో, కాశీరత్నాలతో, కందిచాపులతో, అనాస మొక్కలతో, తులసితోటలతో, తాటాకు దడులతో, సీటుగులికే తెలుగునాటి పల్రీ పరిసరాలను, పకృతి చితా)లను కావ్యపా9ంగ ణంలో ప0వేశ పెట్టారు. “వాణి వాయింప మోగిన వీణ మీద పారశీక గీతములు” పలికించారు. *బుషుల నీవార ములు” ఫలించిన పొలాలలో గులాబీలు పూయించారు. కచకుచవర్గనలకో కకావికలై. పోయిన కావ్యనాయికను సమాదరించి ఆమె అంతరంగంలోని అమృతాన్ని ఆవిష్క
షే ఆధునీకాంధ కవిత్వం
రించారు. భోగ్యవస్తుపుగానూ, కేవల వర్ణ, వన్తువుగానూ పరిగణింప బడుతున్న *“స్ర*ని జేపీ పీఠంపై అధివసింపజేశారు. (పక్సతిని తల్తిగా దేవతామతల్లిగా సంభావించారు. లఘుకథా కావ్యరచనకు దారులుతీశారు. _మాగ్గక వితామార్గంలో పయనిస్తూనే దేశికవి తకు పతాకలెత్తారు. శృంగారం కరుణం రెండే కావ్య రసాలని సిద్ధాంతీకరిస్తూనే “కడుపులో నున్న కండలు కదలంగ" ““కంగుల వీరకానె కట్టి” రంగాన దూకిన జాతీయ వీరుల పౌరుష కీర్తనలను గానం చేశారు. హేయక్తిబ జుగుపాయుత వస్తూ వులకు కావ్యయోగ్యత లేదని అంటూనే పులివిస్తరాకు మీద లలిత రమ్య పద్యాలు విరచించారు. దాదాపు ఒక అర్థ శతాబ్దం పాటు లఘుక థాకావ్యం, ఖండ కవిత, గేయ కవిత, _పేమగాథ, (ప్రబోధ కవిత, సంఘ సంస్కరణ కవిత, స్మృతికాప్యం, పకృతి కవిత్వం, పల్రీయ కవిత్యం, ఆభ్యుదయగీతం మున్నగు బహు! పకి9యలలో ధారావామోా కంగా కవితా మధువును అందించారు. భావకవిత్వానికి భాష్యాలనదగిన సిద్ధాంత కృతులు రచించారు. ఆచార్య శంకరులకూ, రవీందు?నికి, ఖయ్యాముకూ అనువా దాలు వెల బించారు.
రాయపో9లువారికి చిననాటినుంచే సాహిత్యవాతావరణం _ ఏర్పడింది. వీడి మేనమామ (తిరుపతి వేంకట కవుల శిష్యులూ) అయిన అవ్వారి సుబంహ్మణ్య శాస్త్ర గారితో కలిసి 1909 వరకు వీరు జంటక విత్వం సాగించారు. కానీ ఈవ్యాసంగ ౧ ఎంత కాలమో కొనసాగలేదు. గంటి లక్ష్మన్న పంతులుగారి _పేరణతో గోల్డ్స్మిత్ ‘Hermit’ ను “లలితిగా రూపొందించారు. 1909 లో 'లలితి కావ్యరచనతో రాయ పోలు వారి కావ్య జీవితంలో కొత్త మలుపు పాిరంభమైంది. వారి తరువాతి కావాఫ్ర లన్నిటికి వీజాలనదగిన ఆధి పాయాలూ భావనారీతులూ ఈ కావ్యంలో ఉన్నాయి.
రాయ(పోలు వారిలో నవ్యతకు పాదులు వేసిన వారిలో వారి పిన్నిగారు పథమ స్మరణీయులు, రాయ పోలు వారికి ఆమె జ్ఞాన చక్షుస్సును _పసాదించింది.ఆమె కోరిక మె వారు శంకరాచార్యుల వారి “భజగోవిందం” కృతిని మూలంలోని ఛందస్సులోనే తెలుగు లోకి అనువదించారు. ఒకసారి వారి పిన్ని గారి కోరిక పె రాయ ప్రోలువారు అనసూయ చరిత చదివి ముగించారు. అది విని పిన్నిగారు ఇలా అన్నారట.
"నాన్నా చూశావురా: (తిమూర్తులు కూడా ఎలా తల్టికంటితో చూస్తే చంటిపి ల్ల లైనారో? ఈ లాంటి భావం మన కథాకలాపాల్లో ఇంకా అధికంగా వుంటే [పేమభాండం తొణికేదా? ఏ [గ్రంథంలో విన్నా ఆడవాళ్ళను గూర్చి ఏమేమో [(వాస్తారు మగవాళ్లు”. ఈ వాక్కులు రాయ పోలు వారి లేతగుండెపె చెరగని ముద వేశాయి. వారి కావ్యాలలో
కావ్యాలు- సిద్ధాంతాలు 35
శ్రీకి దివ్యత్యం అలవడడానికి [పక్ళతికి మాతృస్థానం కలగడానికి వారి పిన్నిగారి మాటలు ఎంతో దోహదం చేశాయి. వారు తదనంతరం పతిపాదించిన అమలిన శృంగార సిద్ధాం తానికి ఈ కాలమే [ప్రాతిపదిక అనవచ్చును
1914 వరకు రాయ్య్మపోలు వారు ఇంగ్లీషు కావ్యాలను అంతగా చదవలేదు. వర్దువర్తు, కీట్సు, చెల్లీ మున్న గువారి కావ్యాలను క్షుణ్ణంగా పరిశీలించింది ఈ కాలం లోనే. 1914 తరువాతనే వారు రవీందుని అంలేవాసులై శాంతిని కేతన సొరభ్యాన్నీ, వంగ కవితా మాధుర్యాన్నీ గుండెకు పట్టించుకున్నారు, ఈ లోపుగానే విజ్ఞాన సర్వస్వ రచనలో కొమ్మరాజువారి సాహచర్యంతో రాయ్మపోలువారి జ్ఞానన్నేతం మరింత కాంతి మంతమైంది. కందుకు తోడుగా కొంతకాలానికి దుగ్గిరాల గోపాలకృష్ణ య్యగారి మెతి ఏరడ్సింది. ఈ పభావాలన్నీ కించిత్ కాలవ్యత్యాసంకో కలగలిసి రాయ్యపోలువారి నవభావుకతకు కవాటాలు తెరిచాయి. కావ్యాలు : సిద్దాంతాలు
1909లో రచింపబడిన లలిత 1921లో పునర్ము[దణ జరిగేటంతవరకు సాహితీ పిపాసుల దృష్టిని అంతగా ఆకర్షించలేదు. వీరు 1910లో టెన్నిసన్ రచించిన “డోరా” అనే లఘుకథా 5 కావ్యాన్ని "అనుష తి” అనేపేర తెనిగించాకో. ఇది కూడా ఎవరిదృష్టి నాకర్షించినట్టు లేదు. 1912లో “తృణకంకణం” వెలువడింది. రా నుప్రోలువారి కావ్యా లలో ఇది అ గేసరమైంది. దీని ;పచురణ తరువాతనే వారి ఇతర కావ్యా లెన కష్టకమల, స్నేహలత స్వపష్నకుమారము, రమ్మాలోకము, మాధురీ దర్శనము వెలువడినాయి.
రాయ్యపోలువారి కావ్యాలలో లలిత, తృణకంక ణము, కష్టక మల, స్వప్నకుమా రము |పణయం (పథాన వన్తవుగా కలవి. “అమలిన శృంగారం” పీటిలోని [పధానరసం. రాయ|పోలువారు క రుణశ్చంగారాలు రెండే రసవిపొకానికి సమర్థ మైన వని అభిిపాయ పడ్డారు. పూర్ణానందాస్వాద నకు శృంగార రసం, మనో దోషశుద్ధికి కరుణారసం ఉప యు క్రమైనవ1 వీరి అభ్మిపాయం. వీటిలో రెండవది ఆరిస్టాటిల్ (పతిపాదించిన కెథా రిస (౬ ar harsis) అశే లక్షణానికి సరిపోతుంది. ఈ రెండు రసాలలో శృంగారరస శేఖరత్యాన్నే వీరంగీకరించారు. శృంగార రసానికి సంభోగం అవధి అన్న పూర్వుల సిద్ధాంతాన్ని (తోసిపుచ్చారు. సంభోగ శృంగారం ఉపాధి మాతమైనది కాబట్టి క్షయ మైనదనీ, వియోగళ్ళంగారం అనుపాధికం కాబట్టి అక్షయమైనదనీ, ఇదే (శేష్టమనీ ఏీర్రి సిద్ధాంతం. నవ్యులు భావ్యపపంచంలో ఈ అనుపాధిక సౌందర్యాన్నే సాధిస్తున్నారనీ “సతదనుల సౌంద ర్యార్ననాతి రకము” ఆత్మభావన చేశ ఆనంద మై ఫలిస్తుందని వీర్పి
36 ఆధునికాంధ్ర కవిత్వం
వాద సారాంశము. ఇంతకూ సౌందర్యం వలన, శృంగారం వలన వీరు పొందేది ఆమ లినమైన ఆనందం. అమలిరా నందమంటే లౌకిక వాసనలకు అతీతమైన ఆనందం. ఆదే రసానందం. ఈ ఆనందమే రాయ పోలువారి ధ్యేయం. వియోగశ్ళంగారం లోని పావి (త్యాన్ని దృష్టిలో పెట్టుకొని వీరు అమలిన శృంగారమనే సరికొ త్త సిద్ధాంతాన్ని స్థా పం చారు.
కీర కావ్యాలలో “తృణకంకణం' ఈ అమలిన శృంగారానికి లక్ష్య([గంథం. ఈ కావ్యంలో ఇద్దరు యువతీయువకులు చిననాటినుంచి (పేమించుకుంటారు. విధివశాన వారికి వివాహం జరగలేదు. ఆ యువతికి మరొక పురుషునితో పరిణయమైంది. యువకుడు భగ్నావడై ఆమెను ధ్యానిస్తూనే కాలం గడుపుతుంటాడు. కొన్నాళ్లకు వారిరువురు కలుసుకున్నప్పుడు వారిలో వమ్మాతం కామవికారంగానీ, సంయోగ కాంక్షగానీ కలగ లేదు. విధికి విలవించడమే తప్ప వీసమెత్తెనా వారు మనోవికారాలకు లోనుకారు. దర్శన భాషణాలతో, మనస్సులలో ఒండొరులను స్మరించుకోవడంతో. జీవితాన్ని గడపడానికి నిశ్సయించుకుంటారు. యువకుడు పెళ్ళిచేసుకోక అలాగే వుండిపోతాడు. ఆ ఇరువురి మధ్య వెనకటి చెలికారం మరింత పక్యమైంది. ఇరువురూ అనుభవించింది వియాగమే, ఈ వియోగబాధలోనే ఒక మాధుర్య మున్నది. ఆ మాధుర్యాన్నే వారు జీవితమంతా అనుభవిస్తారని రాయ[పోలువారి సిద్ధాంతం గ్రని భోగ్యవన్తువుగా చేసుకున్న పాచీన వ్యవస్థను, కట్టు కెంచుకొనిపోయే యువతీ యువకుల నవీన (పేమావన్థను, అదుపులో పెట్టడానికి రాయ[హోలువారు ఈ సిద్ధాంతాన్ని స్థాపించారు
పీరు స్రీలోని మాతృమూ ర్తిడ్వాన్ని, దైవతాంశనూ దర్శించి స్వప్నకుమావాదె
కావ్యాలద్వారా రూపకల్పన చేశారు. చివరికి అనావగా వస్తున్న పద్మ భమరాల [పేయమ్ (వీయ సంబంధాన్ని (తోసివేసి దానిని వాత్సల్య సూ|తంలో ముడి వేశారు
“సందెలను దారిదప్పు మిశిందసుతుల తేనెపాలిచ్చి చీకట్ట దిరుగనీక ఉదయమగుదాక యొడిలోన నిదురబుచ్చు చేరదీసిన మమతకు చిక్కినలిని” (“స్వప్న కుమారము ') ఇది అపూర్వవిషయం. ఏ లాక్షణికులూ కవులూ ఈ సంబంధం ఊహింపలేదు. ఆదుని కాంధ కవిత్వంలో త్రీ సమారాధన తత్వానికి రాయ।హోయివారే మొస్టమొదటి ఆచా
ర్యులు.
వస్తుభావ రచనా నవ్యత 37 వస్తుభావ రచనా నవ్యత
“కష్టకమల” లో వీరు మధ్యతరగతి ,బాహ్మణుల జీవితాన్ని వస్తుక్వగా |గహిం చడం నవ్యత. ఖండకృతులలో రామన్న. భూదేవి అనే కాపు దంపతుల జీవిత చితణం ఇతివృత్త నవ్యతకు మరో తార్కాణం. “ఆం ధావళి”లోని “తెల్లకుచ్చుల పాగ ఆలి ల్లనసియాడ చిన్నగొ తైల మేపు చిన్నారి గొల్లాడ” అనే గేయంలో Postoral poetry క వీజాలున్నవి. [పతి ఉగాదికి వీరు (వ్రాసిన పద్యాలు గతానుగతిక మైన వసంత వర్ణనలకన్న వినూత్న ధోరణిలో నడిచినవి. వాటిలో సౌందర్యదృష్టితోపాటు సామాజిక వా స్తవిక దృష్టికూడా మేళవించడం ఒక నవ్యత. ఈ పద్ధతి తరువాతి కవు లకు ఉపాదేయమైంది. వీరు కవిత్వావతార [కమాన్ని,భాషావతరణ వికాసాన్నీ పద్యాల్లో చెప్పడం మరొక నవ్యత. కోయిలను గూర్చి పద్యాలు వాసినవారిలో పథములు వీరే. తరువాతి భావకవులలో ఈ శీర్షికను స్ప శించనివారు లేరు. గోఖలే నిర్యాణం పిమ్మట వీరు [వాసిన స్మ ఎతీ పద్యాలు (Elegy) ఆనాటి సమాశాన్ని కదిలించి నర, అలాగే రాధాకృష్ణుడు, రవీందుడు, రామలింగారెడ్డి, గిడుగు మున్నగు వారినిగూర్చి వీరు (వాసిన సంస్తుతి పద్యాలూ, సంస్కృతి గీళాలూ వీరి వస్తునవ్యతకు తార్కాణాలు. పులివిస్తరాకుపై వీరు |వాసినపద్యాలు వస్తు వైవిధ్యానికి మచ్చుతునకలు. విస్తరాకు.పె ఇంతటి రమ్యమైన క విత్వం చెప్పినవారు అప్పటికీ ఇప్పటికీ ఏరే.
రాయ పోలువారి దృష్టికి సృష్టిలోని అనేక పదార్థాలు వాత్సల్యమూర్తులుగా కనిపిస్తాయి. అందుకే వారు పూలలోని తేనెనోపూలపాలు”గా భావించారు. వసంతంలో కుసుమ వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని “పూలు పసుపాడొన వన్నారు. “ సుమములు బాలెంతరాం[డ పోల్కి” అగుపించినవన్నారు. “కడుపులో తేనెలుగల కన్నెపూవు"లని వాటిని సంబోధించారు. తరంగిణులను “సస్మములకు పాలిచ్చు వాత్సల్యవతులు”గా సంభావించారు. పున్నమ రాాతులను “పండువెన్నెల జున్నుబాలు చేపిన రే'లని భావిం చారు. “రేమొదవు” వెన్నెలపాలు పితుకుతుందన్నారు. పండిన దానిమ్మ పండ్రను దృష్టిలో పెట్టుకొని దానిమ్యకు “పగడాలకానుపు” కలిగినట్లు చమత్కరించారు. ఈ విధంగా వీరి 'నవ్యభావనలో అధికాంశం వాత్సల్య స్పోరకంగానే పర్యవసించింది. ఇవి కాక రా|తిని బుసలుకొ ప్రే [పవాహంగా, బాష్పాలను స్ఫటిక మాలగా భావించడం నవ్యత. చుక్కలు మెరిసి పోవడానికి “మైలవిడిచిన పూలకోఃకు మరల మొలిచెను పూలచుక్క” లన్నారు. ఉత్సాహాన్ని వ్యంజింపచేయడానికి “నాల్క గూడ (కొత్త ఛక్కిలిగింతల గుస్తరించిన” దన్నారు. నాల్కకు చక్కిలిగింత అనడం నవ్యాతినవ్య
38 ఆధునికాం[ధ కవిత్వం
భావం. అలాగే పొటలు తలాడగాగొని పవ్వశించడం, తలపుదిపం చూపడం, వలపు వాకిలి తీయడం వంటి ఆపూర్వ భావాలను (ప్రదర్శించారు.
(పసాద మాధురీ గుణాలు గంగాయమునల వలె సంగమించిన మధురశెలి వీరిది. పీరు ప్రాచీన కావ్యరీతిని వదలక వృత్త రచన చేసినా కొన్ని సరికొ త్త పదబం ధాలను సృష్టించి నవ్యతా|పీతిని కనబరిచారు. కాంతా క్షీరము, బాష్ప దుగ్గముల్, పిత దసుత, సందెచిన్నది, నగ్నగీతములు, గర్వసౌరభము, కంటక కిరీటము, వెన్నెలపూలు, కోడెకోయిలలు, కన్నెతేనియ, కన్నెయెండ, సన్యపయస్సులు, పసితెమ్మెర, పచ్చి ముచ్చటలు, పచ్చిముగ్గులు. పూలచెజగులు, నింగిబాలెంత మున్నగునవి. నవ్వులలో తెలుగు నుడికారానికీ పలుకుబడికీ పదును కలిగించినవారు రాయ[పోలువారే. కడుపులో నున్న కండలు కదలడం, పుచ్చినళల్యాలు మాంసగించడం, గోచీ వదల్సి పీరకా సు
ట్టడం పేర్కొనదగిన నుడికారపు చిందులు. భాషా విషయంలోకూడా రాయ్యపోలు వారు స్యాతం|త్యం వహించారు. మధ్యాహ్న మల్లె, బాలమామిళ్ళు, దచాలగులాబీలు మున్నగు మశ సమాసాలమా, పద్యాలలోకూడా లంగరేసి, బందమేసి, నరికేటిలాంటతి వ్యాకరణవిరుద్ధ పయోగాలనూ రమణించు, మస్ఫణీకరించు, స్వదించు, కన్నెగిల్లు - తీయగిల్లు మున్నగు అపురూపమైన |పయోగాలను చేసి తమ నవ్యతాస క్తిని కనబరిచారు - రాయ పోలువారు తమ కథాకావ్యాలన్నిటిలో సం్యపదాయ సిద్ధమైన వృత్తాలనూ జాత్యుపజాతులనూ సీకరించారు. “దూతమత్రేభం'లో యత్కిపాసలు లేని మత్తేభాలను ఉసికొల్పారు. ఆంధావళి, జడకుచ్చులు, వనమాల అనే ఖండకావ్య సంపుటులలో అనేక దేశీయ ఛ్చందస్సులను [ప్రయోగించారు జన్మభూమి, కీలకము, శ్రీరవిం దక మున్నగునవి ద్విపదలో వున్నా కొంచెం చివరలు సాగదీస్తే ఖండగతిలో సాగిపోతాయి . గురజాడవారి ముత్యాల సరాలను అనుసరించి వీరు కొన్ని గెయాలను రచించారు. అయితే వీరి ముత్యాల సరాలలో ఏ పాదానికి ఉపాదం విడిపోదు పద్యంలోని రీతి యే వీరు గేయంలో |ప్రవేశ పెట్టారు. యతియో ప్రాసమో విధిగా పాటించారు. విజ్ఞాపన అనే గేయంలో వియోగినీ వృత్తం వాడినట్టు వీరు చెప్పుకొన్నా ఇది చతుర సగతిలో నడి చిన గేయమే అనిపిస్తుంది. మొత్తానికి రాయ్మపోలువారు మా(తాద్భందస్సులో కూడా చక్కని నూత్న పయోగాలు చేశారు. భావకవులు పలువురికి వీరి పద్యరచనతో పాతు గేయరచన కూడా ఆదర్శమూ అనుకార్యమూ అయింది.
దేశభ కి క విత్వం దేళభ క్తి కవిత్వంలో రాయ పోలు వారు అ|గస్థానం అలంకరించారు. 1914లో నె
ఇతర కవుల (పభావం Ye)
“అమరావతీ పట్టణమున” మున్నగు పద్యాలు రచించి ఆం|ధదేశాన్ని ఉ|రూత లూగిం చారు. 1914తో పారంభ మైన రాయ।|పోలువారి దేశభక్తి క విత్వం రెండుమూడు దశా బ్రాలపాటు బహుముఖంగా విజృంభించింది. “ఏడేశ మేగినా ఎందుకాలిడినా” వంటి గేయాలలో వీరు pe జాతీయతను (ప్రబోధించారు. “చావలేదు చావలే దాంధజన సహో అ్వల చరిత” అని ఆం| ధాభఖిమానాన్ని వ్యక్త కంచేశారు. తెనుగుత ల్లి అనే శీర్షికతో
ర. విడివడివున్న ఆం్యధుల సమైక్యతను సూచించారు “ఆంధ” అనే వ రాష్ట్రా౨భిమానాన్ని ఉద్దాటించారు. తెనుగు మాన్యము ” అనే శీర్షికతో (వాసిన పద్యాలలో ఆం ధభాషా పాశస్తాన్ని ఉగ్గడించారు. తెనుగుతల్లి అనే పదాన్ని మొదట [పయోగించింది వీరే. తెకుగువాణి, తెనుగుక త్తి, తెనుగుభూమి మొదలైన వాటి వెనకవున్న ఆం, ధజాకీయావేశానికి దారి చూపింది వీరే. తెలుగునదులను, తెలుగురాజుల శేర్యపరాక్రమాలను, తెలుగునిరిని పస్ఫుట రేఖలతో చిత్రించిన | పముఖులు వీరే. “నాదేశము నాజాతి, నాభాష” అన్న “ఆహంకార దర్శనము'ను ఆంధులలో కలిగించిన దేశభ క్తి కవిత్వాన్ని వెలయించి ఆ శాఖకు ఆచార్యత్వం వహించారు రాయ పోలు వారు. అంతేకాదు. [పకృతి కవిత్వం ద్యారా అన్యాపదేశంగా జాతీయ! పబోధం చేసే కావ్యాలను కూడా రచించి తమ (పత్యెకతను నిలుపుకున్నారు.
ఇతర కవుల (ప్రభావం
రాయ పోలువారి పై సంస్కృత కవులలో కాళిదాసభవ కూతుల పభావంవున్నది. లాక్షణికులలో ఆనంద వర్ధనుని (పభావమున్నది. ఇంగ్లీషు కవులలో “సరళపద విర కాద్ధ విస్ఫురణము” లోనూ, (పకృతి చితణలోనూ వర్జువర్తు ఏరిక్రి | పధమదర్శకులు. వీరో “మాధురీ డర్శని కృతికి, రాబర్ట్ | బిడ్జెన్ [(వాసిన ‘Testament of Beauty’ అనే గంథానికీ ఆనంద సౌందర్యాల ద్వారా పర (బహ్మాన్ని అందుకోవచ్చుననే అభి ప్రాయంలో మా!తం పోలిక ౬ న్నవి. వెల్టీ వ్రాసిన “10 A 31014౯1 | పభావంతో పీరు *కోయిల'* అనే పద్యాలు రచించారు. ఇవన్నీ ఒక ఎత్తు. రవీందుని (పభావం మరొక యెత్తు. కాంతిని కేతనంలో రపిందు9ని సాఇాత్ శ్యుశూషా భాగ్యం లభించింది ఎర రవీం|[దుని సొందర్యార్చన పీవీని ముగ్గుల్ని చేసింది. సృష్టి [పేమమయం అనే రవిం|దుని దృక్పథం వీరిపై అమిత పభావం "వేసింది. రవం దుని రచనకు అనువాద మని స్పష్టంగా పీరు చెప్పుకున్న ఖండిక “వసంతో మొక్క. టే. సం కాంతి, బుద్ధభిక్ష
పాలబాన, సఖీ సంవరణము మొదలగు గేయాల పే రవీందుని రచనల [పభావం స్సు టంగా కనిపిస్తున్నది.
40 ఆధునికాంధధ కవిత్వం
అనంతర కపులపె రాయపోలువారి ప్రభావం
పద్యాలలో లఘుకథా కావ్యరచనకు రాయ|ప్రోలువారే మార్గదర్శకులు. అబ్బూరి వారి “మల్రికాంబ” వీరి ఒరవడిలో నడిచిందే. కావ్యాలలో తెలుగుదేశపు వాతావరణాన్ని చి తించడానికి తోవచూపిందివీరే. పింగళి కాటూర్ల '“తొలకరి“లోని [పకృతి కవిత్వా నికీ, జనపద జీవన చితణకూ మూల (పభావం ఏరే. వీరి దేశభక్తి కవిత్యపభావంతోనే విశ్యనాథవారి ఆం|ధ|పశ స్తి, ఆం|ధ పౌరుషము; కొడాలివారి హంపీ కేతము మున్నగు కావ్యాలు వెలువడినాయి. ఏరి |పభావం వల్లనే భావకవులలో పలువురు కోకిలను గూర్చి మేఘాలను గూర్చి పద్యాలు రచించారు. వీరి “పవాసరాధిక”లోని పద్యాలు రాధా కృష్ణుల పణయ తత్యచిత్రణకు నిలువుటద్దాలు. ఈ పద్ధతిలోనే దేవులపల్లి, వేదుల రస వత్తరమైన పద్యాలు రచించారు. “పిలుపు' అనే శీర్షికతో వీరు రచించిన పద్యాలు “విరహ విషాద” కవిత్వానికి పథదర్శకాలు, ఆత్మాశ్రయ రీతిలో విరహబాధను వ్య క్తంచేసిన-
“నిశలు పులకించె, కనులకు నిదురరాదు పెదలీః యేమిటికి నన్ను బాధ పెట్ట? ఏపొదల దాగి పాడెదీ హృదయదళన దారుణములై న నగ్నగీతమ్ములె త్తి”
వంటి పద్యాలలోని భావత్మీవతను కృష్ణశాన్త్రి, వేదుల, నాయని మున్నగువారు సొం తం చేసుకుని ఎన్నో విషాదకావ్యాలను రచించారు.
“అమరావతీ పట్టణమున” వంటి సీసపద్యాలలోని పదశిల్పం, వాక్యసంవిధానం ఎత్తుగడ కొత్తదనం- విశ్వనాధ, జాషువా, తుమ్మల మున్నగువారి జాతీయ కావ్యాల లోని పద్యరచనపై (ప్రభావం వేసినవి. (బతికినవారి పై (పశంసాపద్యాలు, మరణించిన వారిపై స్మృతిగీతాలు [వాయడంలో రాయప్రోలు వారే (ప్మపథములు కాకున్నా ఈ మార్గానికి పట్టుకలుగ జేసింది వీరే.
ఈ విధంగా వస్తుభావ రచనలలో అనేక నవ్యమార్లాలు చూపి, ఇంగ్లీషు కాల్ప నిక కవిత్వంలోని కొన్ని రీతులకూ. వంగ వైష్ణవ సం|పదాయాలకూ, అమలిన శృంగా రాది నూత్న సిద్ధాంతాలకూ “లఘుకథా కావ్యాది బహువిధ |పృకియలకూ, “దేశభక్తి కవిత్వాది పబోధ కవిత్వానికీ బాటలు వేసిన అభినవాం|ధ కవితా పితామహులు రాయ (పోలు సుబ్బారావుగారు.
భావకఠవీత్వ యుగం 41
భావకవిత్వ యుగం
నవ్య కవిత్వంలో తాలోత్తాలంగా నిలిచిన ఉద్యమాలు రెండేరెండు, ఒకటిభావ కవిత్వం. రెండవది అభ్యుదయ కవిత్వం. పై రెండుద్యమాలలో భావ కవితోద్యమం దాదాపు మూడు దశాబ్దాల పాటుగా ఆం[ధ సాహిత్య కేదారంలో పసిడి పంటలు పండిం చింది. శేషాద్రి రమణ కవులు, కొమండూరి కృష్ణమాచార్యులు వంటి [ప్రాచీన ఫక్కికి చెందిన విద్వత్కృవులు కూడా భావ కవిత్వాన్ని స్పృశించారు. కావ్య వ్యాకరణ తీరు లైన పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారి వంటి విద్వద్విమర్శకులు దీనిని శాస్త్రీయ దృష్టితో సమర్థించారు. అభ్యుదయ యుగకర్త లైన (శ్రీభ్రీగారు సెతం తొలి రోజులలో అసంఖ్యాకంగా భావకవితా ఖండికలు వెలువరించారు. 1940 లోపఐ కలం పట్టిన నవ కవులెవ్వరూ దీని ము[దను తప్పించుకోలేక పోయారు. ఒక్క మాటు భావకవితావిహాయ సాన్ని పరికిస్తే రాయ! పోలు, వెంకట పార్వతీశ్వర కవులు, విశ్వనాథ, కృష్ణళా స్రీ, అబ్బూరి, దువ్వూరి, నండూరి, బసవరాజు, వేదుల, నాయని, పింగళ, కాటూరి, జాషువా, తుమ్మల, తల్దావజ్ఞ్యల, బాపిరాజు మున్నగు కవి నక్షతాలు అక్షరకాంతివృష్టిని కురిపిస్తూ కనిపిస్తాయి. ఈ కవులు భావకవిత్వం లోని వివిధ శాఖలకు ప్రతినిధులు, వీరుకాక |పతిభామహితమైన భావకవిత్వాన్ని వెలయించిన కవులు పరశ్శతంగాఉన్నారు. ఈ భావ కవులందరూ పకృతి కవిత్వం, [ప్రణయ కవిత్వం, దేశభ క్రికవిత్వం మున్నగు (ప!కియలను కొంచెం తేడాతో స్వీకరించిన వారే. కాబట్టి వారిలో నుండి ముఖ్యులయిన ఏ పదుగురి రచనలనో ఉదాహరణలుగా తీసుకుంటున్నాను. జంతమా[తాన మిగిలిన కవులూ, వారి కృతులూ అ|పధానమైనవని కాదు.
రాయ్మపోలు వారి కావ్యాలలో “భావపదము, భావగితము” అనే పదాలు తొలి సారిగా కనిపిస్తాయి. తరువాత విశ్వనాథ వారు, కృష్ణశాన్రీ గారు “భావగీతము” అనె శద్దాన్ని ప్రయోగించారు. “భావ కవిత్వ" మనే పదాన్ని గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు గారు ఆం[ధప తిక సహాయ సంపాదకులుగా ఉన్నప్పుడు సృష్టించారనీ డా॥ గిడుగు సీతాపతి గారు తమ “History of Telugu L terature” (Part il) లో పేర్కాన్నారు. గాడిచెర్ణవారు ఈ పగాన్ని మాటిమాటికి ఆం, ధపతికలో (పకటింపగా ఇది నవ్య కవిత్వానికి పర్యాయ పదమై పోయింది. ఈ రకమైన కవిత్వం వా సేవారిని నాడు భావకవులని పిలిచేవారు. కట్టులో, జుట్టులో, నడకలో, పబుకులో, భావ కవులు తమ (ప్రత్యేకతను కనబరిచారు,
42 ఆధునికాం(ధ కవిత్వం
భావ కవిత్వమంటే వస్తు భావ రచనలలో భావానికి (పాధాన్యమిచ్చిన కవిత్వం. అది ఉత్తమ | శీణిలో రచింపబడి నప్పుడు రస శిఖరాన్ని అందుకున్న రచనయే అవుతుంది. భావ కవిత్వానికి అంతర్ముఖత్వం (పధాన లక్షణం. ఇది కేందబిందువుగా భావ కవిత్వాన్ని పరిశీలిస్తే (కింది విధమైన ఛాయలు అగుపిస్తాయి.
ls స్రీ పురుష బాహ్య సౌందర్యానికి బదులుగా ఆత్మ సౌందర్యం, గుల సౌందర్యం ఈ కవిత్వంలో వర్ణింపబడినాయి.
2. కవి తన సుఖ దుఃఖాలను తెరమరుగు లేకుండా వెర్రిగా వెల్లడించుకున్నాడు.
8. ఒక్కొక్కప్పుడు అవస్థాభేదాన్ని బట్టి అతనికి కొండంత సహనం అలవడింది. అందుకు తోడుగా దార్శనిక దృక్పథం ఏర్పడింది.
4. (పకృతి వర్ణనలలో బాహ్య విషయాలకు బదులుగా సుకుమారమైన సౌందర్య తత్వం నిర్దశింపబడింది. అనగా చర్మ చక్షువుకు కనిపించే (పకృతి కాక మనో నేతానికి భాసించే పకృతియే వర్జ్య మైంది.
5. జాతికి సర్వాంగ వికాసం కలిగించే సం|పదాయ సిద్ధమైన సంస్కార దృష్షి ఏర్పడింది. పూర్వజన్మ వాసనలు మళ్ళీ ఊపిరి పోసుకున్నాయి.
6, కవి తాను విన్న, కన్న న్డ్ చిస్ని సంఘటనై నా హృదయ తం|తులను రుమ్మనిపించి కవిత్వ రూపంలో వెలిజిమ్ముకొని వచ్చింది.
గ ఆత్మార్యణ తత్వం, ఆరాధన తత్వం పాదులు దన్నుకున్నాయి. అంత శ్చేతన లోని చైతన్యం హద్దులు దాటి వెలువడింది.
8. సామాన్యమైన లౌకిక సంతోషానికి బదులుగా సర్వే సర్వత అలౌకికానందం ఆంచులు తీర్చుకున్నది. భావకవి చితక విత్వాన్ని నిరసించడంలో ఈ ఆంత రమే ఉన్నది.
0, కవి తన కొలబద్దలతో జీవితాన్ని కొలవడం మాని తన వ్యక్తిత్వాన్ని విస్మరించి ఇతరుల సుఖదుఃభాలలో లీనమైపోయే స్థితి ఏర్పడింది. దీనినే కీట్సు “Nega- tive Capability” అన్నాడు,
భావ కవిత్వ కొమ్లిలు
భావక విత్వంలోని శాఖలను స్థూలంగా ఈ విధంగా విభజించ వచ్చు. 1. [ప్రణయ కవిత్వం (Love Poetry) బి, దేశభ క్రి కవిత్వం (Patriotic Poetry)
మరత కారాల దం అర్టతోం రాతర
రా తల ఇంతల కల్ల
(ప్రణయ కవిత్వం 43
లి, (పకృతి కవిత్వం (Nature Poetry)
4. సంఘ సంస్కరణ కవిత్వం (Reformative Poetry)
5. భక్తి కవిత్వం (Mystic Poetry)
6. స్మృతి కావ్యాలు (Elegies)
వీటిలో ఒకొ_క్క-శాఖ అనంత వెవిధ్య విలసితం. |పణయకవిత్యాన్నే తీసు
కుందాం. ఇది రెండు విధాలుగా ఊంది. ఒకటి వస్తా శ్రయరీతి. రెండవది ఆత్మా [శయరీతి. అబ్బూరి వారి మల్లికాంబ మొదటి కోవకు చెందిన రచన. కృష్ణశాస్త్రిగారి కృష్ణ పక్షం రెండవకోవకు చెందిన రదన. పైన పేర్కొన్న ఆరు శాఖల్లో _ప్యకియా బాహుళ్యం (పస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ (ప్మకియలన్నీ ఇంగ్లీషు రొమాంటిక్ కవిత్వ [పభావం ఉన్నవి కావు. వీటిలో పణయ కవిత్వం, (పకృతి కవిత్వం | పాయికంగా ఆంగ కాల్పనిక కవితాముద ఉన్నవే. దేశభక్తి కవిత్వంపై దీని పభావం ఆంతగా లేదు. సమకాలీన పరిస్థితులను బట్టి, రాజకీయోద్యమాలను బట్టి పెకలివచ్చిన కవిత్వ మిది. సంఘ సంస్కరణ కవిత్వం కూడా సాంఘిక స్థితి గతులనుబట్టి ఉద్భవించిందే. భక్తి కవిత్వంవైన కొంత సాంపదాయిక ముద, కొంత రవీందుని ఛాయ, కొంత [బహ్మ సమాజం |పభావం అగుపిస్తాయి. ఈరీతిగా కొత్తపాతల మేలికలయికతో. సంప దాయ [ప్రయోగాల సముచిత మేళనంలో తెలుగునాట వెలుగులు చిమ్మిందీ భావకవిత్వం.
1. పణయ కవిత్వం
ఈ కవిత్వంలోని రెండు రీతులలో ఆత్మాశయరీతియే బలీయమైనది. భావ కవి త్వంలో వస్తువుకు అంతగా (పాధాన్యం లేదు. రాయపోలువారి తృణకంకణం వస్తా శయ రీతిలో రచించిన కావ్యమే. కానీ కవిగారి అధి పాయాలే పాల ముఖతః వెలు వడడం వల్ప అందులో ఆత్మాశ్రయ కవితాచ్భాయలే అధికంగా ఉన్నాయి. రాయ పోలు తరువాత వస్తా శయరీతిలో చక్కని (పణయ కవిక్యం అందించిన వారు క్వచిత్తుగా ఉన్నారు. ఉన్న కొన్ని కావ్యాలలో ఉత్తమమైనవి అబ్బూరివారి “మల్రికాంబ', దువ్వూరి రామిరెడ్డిగారి “కడపటి ఏడో్కో-లు”, వెంకట పార్వతీశ్వర కవుల “జలజమాలికి, కాళ్ళ కూరి గోపాలరావుగారి “స్నానఘట్టము' మొద లెనవి.
[పేమ అనేది [పాణికి సహజలక్షణమని ఆత్మాశయ రీతిలో రచనలు చేసిన భావకవులు భావించారు. (పకృతిలో సంయోగ గుణమన్నది (పధాన లక్షణమని, పర స్పర పేమయే దీనిమూలసూ తమని చెల్లీ చెప్పిన అధి పాయాన్నే కృష్ణశా న్రీగారిలా అన్నారు.
44 ఆధునికాం[ధథ కవితవం
“సౌరభములేల చిమ్ము పుష్ప వజంబు?
చం| దీకలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్చేల విసరు?
ఏల నా హృదయంబు _పేమించు నిన్నుః”* ఇందులో భావకవి స్వచ్చమైన స్వచ్చంద [పణయాన్ని తన' జీవిత ధ్యేయంగా మొట్ట కొని అందుకు అనుగుణమైన (ప్రేయసిని అన్వేషించి ఆమె నారాధించే లక్షణ కనిపిస్తుంది. భావకవి తాను (పేమించిన సుందరి తనకెప్పుడు వశమౌతుందోన? ఎదురు తెన్నులు చూస్తాడు. తన ((పేయసికి తనకు మధ్య సంఘం, విధి అడ్డ రావద్దని ఆకాంక్షిస్తాడు.
“పకృతి కాంతాధర రసమ్ము వడియగట్టి పోత పోసినట్టొప్పు నొప్పుల గులాబి
(అ) కూరకంటక హతి సొంపు గోలుపోక కన్నులకు విందొనర్చెడు కాలమెపుడొ *£
అని ఆందోళన పడతాడు. [ప్రణయ రంగంలో తొలుత పూర్వరాగం — పిమశ్చై 6 సంయోగదశ. భావ కవిత్యంలోని సంయోగదశ చుంబనావస్థను దాటిపోలేదు. తాన _పేమించిన సుందరిని తాను కలునుకోక ముందే ఆమె తనకు అందనిది కాగా ఆ పీయునికి కలిగే ఆందోళనం భావ కవిత్వంలో [పధానంగా చి|త్రించబడింది. “తళుక మని కనిపించి వలపు వెల్లువ ముంచి వలపించి మాయమై వనట గూర్చితివా” అనై కృష్ణశాస్త్రి గారి ఆవేదన ఈ అవస్థను సూచించేదే.
భావకవిత్యంటోని వి పలంభ శృంగారంలో విషాదభావన పరాంకోటినందుకు తె ఈ విషాదం అనేక భంగులలో విస్తరించింది.
“దారుణపు జీవితంపు టెడారి లోన తీరని పిపాస నే దారి తెన్ను లేక నేనె నా దుఃఖ బాష్ప శోణిత లహరుల నే విసుగు వేసటలు లేక [తావినాను”1
ls కృష్ణపక్షము : కృష్టశా స్రీ 2, సౌభ్యదుని ప్రణయయాత: నాయని నుబ్బారావు 1. దీపావళి వ వేదుల సత్యనారాయణకాన్రి
దేశభక్తి కవిత్వం 45
అని భావకవి గొంతెత్తి ఏడ్వగా (పకృతి సైతం చకితమైపోయింద. ఆతడు దుఃఖపీడి తుడై నిరాశనే వరించాడు. “నాకుగాదులు లేవు నాకుషస్సులులేవు నేను హేమంత కృష్ణానంత శర్వరిని”?
అని చెప్పుకొన్నాడు. ఈ విషాదభావం అప్పుడప్పుడు మృత్యువరణానికి మూల (పవృ త్రిగా మారింది. అయినా ఈ భావాలన్నీ ఒక _కమంలో కలిగేవి కావు. ఒక్కొక్క మాదె ఈ భావాలన్నీ కలగలిసి కవి గుండెను కలచివేస్తాయి. దీనినే భావ శబలత అంటారు. విషాదధాటికి తట్టుకోలేని భావకవి ఒక్కాక్క_ప్పుడు లోకాన్ని అసహ్యించు కొని పలాయన తత్వాన్ని అలవరచుకున్నాడు. నైరాశ్యమే తన జీవిత సర్వస్వమని ఉద్దోషించాడు. తరువాత తరువాత ఆ విషాద విషంలోనే ఆనందామృతం ఆస్మా దించాడు. [పణయకవిత్వంలో ఈ దశ సర్వో త్తమమైంది.
భావ కవిత్వంలో (పేయసికి పూజ్యస్థానం లభించింది. ఆ పూజ్యతను కలిగిం చిన వారిలో రాయ్యపోలువారు _పథములు,. విశ్వనాథవారు | పేయసీ సమారాధనంలో శిఖరాలనందుకున్నారు. విశ్యనాధవారి “గిరికుమారుని _పేమగీతాలు'. నాయని సుబ్బా రావుగారి 'సౌభ|దుని |పణయ యాతి, “ఫలశ్రుతి” అనే కావ్యాలు భావకవిత్వంలో కులపాలికా (ప్రణయానికి (పఠినిధి కృతులు. కులపాలికా |పణయ చి|తణం పైన పాళ్చాత్య [పభానం ఏ మాతం లేదు.
భావకవిత్వంలో నాయికా శృంగారం కోటి కెక్కిన కావ్యాలు ఊర్వశి, కిన్నెర సాని పాటలు, యెంకి పాటలు, శశికళ, హృదయేశ్వరి, సొభ|దుని పణయ యాత. వీటిలో హృదయేశ్యరిలోని నాయిక. సౌభ్యదుని పణయయా[తలోని వతృల__ఆయా కవులు వైయి క్తికంగా (పేమించిన సుందరీమణులు. ఊర్వశి శశికళ లౌకిక వాసనల కతీతమైన ఊహాసృష్టులు. హృదయేశ్వరిలోని నాయిక, ప్రణయయా[తలోని వత్సల లౌకికగంధమున్న నాయికలు. ఆ కవుల జీవితంతో పెనవేసుకొనిపోయిన వాస్తవిక మూర్తులు. కిన్నెర, యెంకి కవుల నిత్యజీవితంతో ఏ మా|తం సంబంధించిన వారు కారు. భావనలో వారిని కదిలించి కవితారూపంలో ఆకృతి దిద్దుకున్న అమృత నా దేశభక్తి కవిత్వం
ఆధునికాం[ధ కవిత్వంలో దేశభ క్తి రెండు పాయలుగా (పవహించింది. ఒకటి
వి. |పవాసము : కృష్ణళా స్త్ర
46 ఆధునికాం[ధ కవిత్వం
భారత జాతీయాభిమాన సంబంధి. రెండవది ఆం|ధాభిమాన సంబంధి. చిలకమరర్తివారి “భరతఖండంబు” అనే పద్యం తెలుగులో భారత జాతీయోద్యమానికి సంబంధించిన తొలి రచనల్లో ఆగగణ్యమని చెప్పవచ్చును. ఆ తరువాత మంగిపూడి వెంకటశర్మ: చెన్నా[పగడ భాసుమూర్తి ఇలాంటి రచనలు సాగించారు 1915 లో గోఖలే నిర్యాణ వాగ్త వినగానే రాయ్మపోలువారిలో పొంగులెత్తిన భావోర్మికలతో జాతీయోద్యమ కవిత్వం తొంగిచూసింది. ఆ తరువాత వీరు (వాసిన “జన్మభూమి గేయం ఆ శాఖకు శిరోభూషణ మెంది.
“ఏ దేశమేగినా, ఎందు కాలిడిన
వి పీఠమెక్కినా ఎవ్వరేమనిన పొగడరా సీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము”.
జాతీయ చైతన్యం అంచులు ముక్షుటట్టుగా తొణికిసలాడే గేయమిది. ఈగేయ[పభావంతో భారత జాతీయతను |పబోధించిన భావకవులలో దువ్వూరి రామిరెడ్డి, బసవరాజు అపా రావు గణనీయులు. జాతీయ గీతాలలో కళామూల్యం కొరవోకుండా గాంధీజీని కీర్తిం చిన వారిలో బసవరాజు అప్పారావు గారు ముఖ్యులు. వీరి “కొల్హాయి గట్టితేనేమి * అన్న పాట ఆ రోజుల్లో ఆబాలగోపాలాన్ని రంజింప చేసింది. ఇక గాంధీజీని గూర్చి, రాటాన్ని గూర్చి, స్వరాజ్యాన్ని గూర్చి వివిధ జాతీయోద్యమాలను గూర్చి _పచార స్థాయిలో పద్యాలూ, గేయాలూ (వాసినవారు పలువురున్నారు. బలిజేపల్లి లక్షీకాంత కవి, మాధవపెద్ది బుచ్చిసుందరరామిశాశ్రి, గరిమెళ్ళ సత్యనారాయణ వారిలో ముఖ్యులు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారి 'రాంభజనకీ ర్తనలు' చమత్కార ధోరణిలో రచింపపడిన జాతీయ గీతాలే. మరికొందరు వస్తాాశయ రీతిలో జాతీయ |పబోధం జరిపారు. దువ్వూరి '_ద్రౌపదీ సందేశము,’ కరుణశ్రీ 'ధనుర్భంగము', పెనుమతద్తా వెంకటరత్నం ‘దీపావళి నాడు మున్నగు ఖండకావ్యాలు ఇందుకు ఉదాహరణలు,
భారత జాతీయ భావనం గర్భీకరించుకుని రెండు మహాకావ్యాలు వెలువడడ ఈ యుగంలోని విశేషం. ఆవి రెండూ ప్రొద్దుటూరు ళోనే సూర్య చం|దదింబాలవఆ ఉదయించిన తేకోరాసలు కావడం మరింత విశేషం. ఒకటి రాణా |పతాపసింహా చరిత; రెండవది శివభారతం. భారతీయులు ఘహాత్ముని నాయకత్వంలో స్వాతం త్య సిద్ధికె పడ్డపాట్టను, చేసిన త్యాగాలను అడుగడుగునా స్మరింపజేసే కావ్యం రాణా
Fr కాంతా ఆలా!
= రా కారా ాకార్యవాడ్తాడ్షం!
దేశభక్తి కవిత్వం 47
(పకాపసింహ చరిత. విశ్వనాథవారన్నట్టు ఈ కావ్యం అస్యతం|త జాతికి ఒక స్మ తిగంథంవంటిది. దీని కర్త రాజశేఖర శతావధానిగారు. ఇక పసివారినుండి పండు ముసలులవరకు భారతీయులందరి చి త్తవృ త్రినుడికించి శివమెత్తజేసే కావ్యం
“శివభారతం*. దీని కర్త గడియారం వెంకటశాన్రిగారు. దేశభ క్తినీ, ధర్మపధాను ర క్రిసి ధ్యని పాయంగా [పబోధించిన మహాకావ్యమిది. '
దేశభ క్తి కవిత్వంలో ఆంధాభిమాన కవిత ముత్తెరగులుగా |పవహించింది. ఒకటి దేశాభిమానం, రెండవది జాత్యభిమానం. మూడవది భాషాభిళూనం. రాయ పోలు వారన్న “నాదు దేశము నా జాతి నాదు భాషొ అన్న స్మూశానికే ఇది వృత్తి. ఈ మూడింటికిని గత వై భవస్మరణం, వర్తమాన స్థితిపట్ట విచారం, భవిష్యత్క_ ర్తవ్య [ప్రబోధం ముఖ్యలక్షణాలు. “అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు సాపించునాడు” అనే |పబోధ కవిత్వం ఆనాటి కవులను విశేషంగా ఊఉ లేజపరచింది. అంతేకాక రాయపోలువారే “ఆంధ నౌకలిను, “ఆంధ తేజస్సును, “ఆంధ పౌరుషము'ను, “తెలుగువాణిని “తెలుగు భూమి"ని కీర్తించి ఆంధాభిమానానికి సంబం ధించిన సర్వాంగ సంకీ ర్తనలకు విస్త ఎకో (పణాళికను సిద్ధపరిచారు. విశ్వనాథ, కొడాలి, జాషువా, తుమ్మల, ఏటుకూరి మున్నగువారు ఈ బాటలో నడిచినవారే పరంపరగా చరి|తలో వినవచ్చే ఆం|ధజాతి బహుముఖవై భవాన్ని వర్ణించడ మేకాకుండా భావకవులు ఆం ధదేశం భౌతిక స్యరూపాన్ని గూడా అద్భుతావేశంతో ఉల్లేఖించారు. ఈ రకమైన దేశాభిమానంలో వేత (పశ ,స్తి ముఖ్యమైనది. దీనితోపాటు నదీదుర్లాది (పశ స్తికూడా పేర్కొనదగింది. వీటిని గీర్తించిన కృతులలో కొడాలి సుబ్బారావు “హంపీషే[ తము. గంటిజోగి సోమయాజి “'రామచం|దుని హంపీయా[త”; ఇం[ద గంటి హనుమచ్చాన్రి 'దశారామము”, శ్రీనివాస సోదరకవుల “ఓరుగల్లుకోట', పుట్ట పర్తి నారాయణాచార్యుల “పెనుగొండ లక్షి, దువ్వూరి రామిరెడ్డి “కొండవీడు, విశ్వనాధ “కొండవీటి పొగమబ్బులు'. “ఆంధ పౌరుషము’ పేర్కానదగినవి. వస్త్వా (శయ రీతిలో ఆం; ధాభిమానాన్ని పబోధించిన కావ్యాలు అతిస్వల్బ్పంగా ఉన్నాయి. వాటిలో విశ్వనాద “ఆంధ్యపశ స్తే అన్నివిధాలా ప్రశ స్తమైంది,
ఆం ధాభిమానాన్ని సహేతుకరీతిలో రసవన్మార్గంలో [ప్రవేశ పెట్టిన రాయ్యపోలు వారే అభిమానాతిరేకానికి దారితీయడం గమనింపదగిన ఆంశం.! నాటి కాలస్వభావం
1. “తనగీతి అరవజాతిని గాయకులుగా దిద్ది వర్ధిల్లిన తెనుగువాణి'-రాయ పోలు.
48 ఆధునికాంధ్ర కవిత్వం
అలాంటిది. ఆ అభిమానాతిరేకం విశ్యనాథవారిలో, తుమ్మలవారిలో విస్తరించింది. అయితే ఆ కవులు [పకటించిన అభిమానాతిరేకం ఆనాటి [ప్రజలకు ఆనందమే కలిగిం చింది కానీ ఆలోచనకు తావీయలేదు.
తి. (పకృతి కవిత్వం
భావకవి కవితారచనకు |పధాన పేరకశళ క్తి పకృతి. అతడు దానిని మనసారా (పేమించాడు. మానవులకన్న మిన్నగా [| పేమించాడు. కవికి (పకృతి ఎప్పుడు ఆనందకందంగా భాసించిందో అప్పుడే చీకుచింతలన్నీ మరిచి దానిలో లీన మైపోవాలని కాంక్షించాడు. “ఆకులో ఆకునై, పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై, ఈ ఆడవి దాగిపోనా” అని తహతహపడ్డాడు.,! అంతేకాదు; భావకవి [పకృతిని పణయానికి ఉద్దీపనంగా గహించడంతోపాటు తాపోపశమనానికి కూడా ఉపస్కారంగా (గ్రహిం చాడు. (ప్రకృతికి అంతటి శ క్రి వుందని గహించాడు కాబర్భే భావకవి దానిని ఒజ్జగా సంభావించాడు.
“శ్యామలాకాశ ఫలకమునంద. (6 దరళ
కాంతి వెదజల్లు తారకాక్షరము లొనర
విశ్వవై శాల్య బోధకవిద్య నేర్తు
శర్వరీ గర్భశాంతి యొజ్జగ విధింపి 2 అని స్పష్టంగా (పకృతి తన ఉపాధ్యాయిని అని వెల్లడించాడు. |క్రమళః భావకవికి (పకృతి తాత్విక చింతనకు దారితీసింది. పర్యవసానంగా గరికలో కూడా పరమజ్యోతిని దర్శించాడు. తనకున్న విభిన్న మానసిక (ప్రవృత్తులను (పకృతిలో సమన్వయించుకుని సంతృప్తుడయ్యాడు.
(పకృతిని చూసి భౌతికమైన ఆనందాన్ని పొందడం ఈ కవిత్వంలో [పాథమిక గుణం. తరువాత ఆత్మికమైన అనంద సమాధిలో (పవేశించడం దీని పరమ [పయోజనం,
ఆధునిక కవిత్వంలో భావకవిత్వం పల్రీయ (పకృతికి అంగిత్వభాగ్యం,. కలిగిం చింది. విశ్వనాథవారి “బుతుసంహారము' బుతువులను గూర్చిన భావనాశ క్తికి మకు ౨. “ఆంధ పొరుషమన మాటలా రిపూత్క-రముల గుండెలు వినినంత (బద్ద లయ్యే”” _
విశ్వనాథ. 1. కృష్ణపక్షము : కృష్ణకాత్త్ర 2. దువ్వూరి ఖండగావ్యములు : *ఠవి” శీర్షిక.
అత్తే
9ఘు సంస్కార ఇల క వీత్వం A5
ర
టాయ మాన రచన. ఆయా బుతువుల్లో పల్టెపట్టులలోని బాహిర (పకృతిలోనూ, సామాన్య [పజల ఆంతర (పకృతినూలో జరిగే మార్పులను వివరంగా చితించే కావ్య: మిది. వీరితోపాటు పల్టీయ [పకృతి దృశ్యాలను కళ్లకు కట్టించిన వారిలో పింగళి కాటూరులు, దువ్వూరి, కవికొండల, బాపిరాజు పేర్కొనదగిన వారు... పల్టీయులలో కర్షకులు (పథానులు. కర్షకులను గూర్చి 'నిర్భరసార వేగంతో కావ్యాలు |వాసిన వారిలో దువ్వూరి రామిరెడ్డి గారు అగగణ్ఫులు, 1919 లోనే వీరు “కృషీ వలుడు” అనే కావ్యాన్ని _పచురించి కర్షక వాజ్మయానికి బాటలు వేశారు. ఈ కావ్యం పొలము కాపుల జీవితాలలోని సర్వతోముఖ విశిష్టగుణాలను చి తించింది. తుమ్మల సీతారామ మూర్తిగారి “శే[తజీవి' ఈ కోవకు చంక చక్కని ఖండకృతి.
ఇంగ్లీషు కాల్పనిక కవిత్వంలో Pastoral poetry అనే [ష్మకియ యన్న దగింది. తెలుగులో గోపాలుర జీవితాన్ని కావ్యవస్తువుగా స్వీకరించడానికి (ప్రధానంగా Past: ral poetry [ప్రభావమే కారణం. Pastoral poetry అంటే జానపదులు పాడుకున్న కవిత్వం కాదు. నాగరకులైన కవులు గోపాలుర జీవితానికి ముగ్గుల రచిం చిన కవిత్వం. ఈ |పక్రియను “గోపకావ్యము” అని ఆం|డ శేషగిరిరావు గారన్నారు. గొల్లవారి జీవనవృత్తాన్ని చి|తించిన ఆధునిక కృతులలో దువ్వూరి వారి 'వనకుమారి” ఏకై క (పతినిధి. గొల్పవారిమీదనే కాక పడవలవాళ్ళ మీద, చేపలు పస్టేవారి మీద. పాలమ్మేవారి మీద. పల్లకి బోయీల మీద వెలువడిన గేయాలు ఈ శాఖకిందికే వస్తాయి.
4. సంఘ సంస్కరణ కవిత్వం |
రాజారామమోహనరాయల మానవోద్యమ పభావంతో ఆంధ్రదేశంలో '19వ శతాబ్ది చివరనే వీరేశలింగంగారు సంఘ సంస్కరణ మహోద్యమ్యం లేవనెత్తారు. వీ రేశ లింగంగారు, వెంక ఓరత్నం నాయుడుగారు నడిపిన ఈ సంఘ సంస్క్రణోద్యమమె క్రమంగా ఏ కెశ్వరారాధనం, వి|గహారాధనా నిరసనం, బాల్యవివాహ ఖండనం, వితంతు వివాహకరణం మున్నగు అనేక శాఖలుగా రూపొందింది.
అతిబాల్య వివాహాలను నిరసిస్తూ బాలవితంతువుల వివాహాలను బలపరుస్తూ అనేక కృతులూ ఖండ కృతులూ వెయివడ్డాయి. వీటెలో భోగరాజు నారాయణ మూర్తి గారి 'విదవావిలాపము'", మంగిపూడి వెంకట శర్మగారి “దాలవితంతు విలాపము” గణింపదగినవి. భోగరాజు వారు వరశుల్క- నిరసనగా (పత్యేకంగా “పండుగకట్నము'
కరి ఆధునికాంధ క విత్యం అనే కావ్యాన్నే రచించారు. వనితలను వంటయింటి కుందేళ్లలాగా అణచివుంచే పద్ధతిని మంగిపూడి వెంకటశర్మగారు 1914 లోనే “ఆబలా విలాపము" అనే శీర్షికతో నిరసిం చారు. [జహ్మసమాజం [ప్రచారం చేసిన లక్ష్యాలలో వి్యగ్రహారాధనా నీరనన ధోరణి ఒకటి. నాటి యువకవి కృష్ణశాస్త్రిగారు “థిలాలయమ్ములో శివుడు లేడోయి' అంటూ విగహారాధన దృక్పథాన్ని వ్యంగ్యంగా ఎ త్తిపొడిచారు.
సాంఘిక రంగంలోని ఆ(గ్రనీచవర్డ వ్యత్యాసాలకు ఎదురుతిరిగిన కవి జాషువా, కడజాతి వానిపట్ట సంఘం చూపుతున్న నిర్దాక్షీణ్యాన్ని ఖండించి, గగనగంగ కూడా కడజాతివాని తలమీద పులిమిన పంకాన్ని కడిగి కరుణించలేదా' యని ఆ(కోశించిన కవిజాషువా. “గబ్బిలము” అనే కావ్యం జాషువాగారి ఆక్రందనలకు అక్షరరూపం. వర్ణ వ్యవస్థా నిరసనకు ఇది ప్రతినిధి కృతి.
_ జాషువాగారు కేవలం వర్ణవ్యవస్థ వల సంఘంలో జరుగుతున్న అన్యాయాల్నే విమర్శించారు. ఒక వర్ణవ్యవసై కాగు, సంఘంలోని సమస్త వ్యవస్థ కుళ్రిపోయిందని హుంకరించి విప్పవశంఖం పూరించిన వారు !తిపురనేని రామస్వామి చౌదరిగారు. సంఘంలో అధికార ముద దాల్చిన పురాణాలూ, ధర్మశాస్తా?లూ, ఇల హాసాలూ ఆఅ|గజాతులవారు తమ స్వార్థం కొరకు కల్పించుకున్న కట్టు కథలని, వారందించిన పురాణాల నల్టమందు వల్ద కడమ జాతులు మైకంలో మౌఢ్యంలో పడివున్నాయనీ, కాబట్టి సంఘ వ్యవస్థను ఆమూలాగంగా మారిస్తేగానీ వాటికి విముక్తి లేదని |త్రిపుర నేని వారి సిద్ధాంతం ద్యారా వారు పురాణాలలోని కథలు బూతులనీ బూటకాలనీ నిరూ నించడానికి ప్రయత్నించారు, వారి సిద్ధాంతాలకూ, సంఘ వ్యవస్థా నిరసన దృక్పథా నికీ (పతినిధికావ్యం వారి ' సూతపురాణం' ం
మానవోద్యమాన్ని వ్యక్తి స్వాతం[త్య పరిధి నుంచి సమష్టి మానవ [శేయః పథకంలో [పవేళ పెట్టిన మహనియుడు గాంధీజీ. గాంధీజీ సిద్ధాంతాల [ప్రభావం నవ్య కవులలో కొందరివై విశేషంగా |పసరించింది. వారిలో తుమ్మలవారు ఆ|గ్లేనరులు. వారి “ధర్మజ్యోతి ధర్మవీరానికీ, “ఆత్మార్చ్పణము* దయావీరానికీ మచ్చుతునకలు. పింగళి కాటూర్ణ “సౌందరనంద ము” స్థూల దృష్టికి [పణయకావ్యంలాగా కనిపించినా, విశ్వ మానవ పేమనూ. జీవకారుణ్యాన్నీ ధ్వనింపజేసిన కావ్యం. కాటూరి వారి “పౌల స్య హృదయముిలో కూడా రేఖా మ్మాతంగా గాంధీయ తత్వ [పభావమే వుంది. తెలుగు కవు లనేకులుహరిజనో ద్ధరణనూ, హరిజన దేవాలయ _పవేశాన్నీ సమర్ష్శిస్తూ హరిజన దేవా
భక్తి ఠి విత్వం 51
లయ _పవెశాన్నీ సమర్ధిస్తూ గీతాలూ పద్యాలూ (వ్రాశారు. కాటూరివారి “గుడిగంటలు ఈ కోవకు చెందిన రచనల్లో తలమానికం. మద్యపాన నిరసకం, వ్యభిచార నిరసనం మున్నగు వాటిని గూర్చి థావకవిత్వ యుగంలో అసంఖ్యాకంగా గేయాలు వెలువడ్డాయి.
గరిమెళ్ల సత్యనారాయణగారి “కల్లు (తాగబోకు' అనే గీతం |పచార స్థాయిలో వెలువడ్డ రచనల్లో పేర్కొనదగింది.
ర్, భక్తి కవిత్వం
నవ్యకవి, సృష్టి ఒక్కటే అని ఈశ్యరుడొక్క-డే అని భావించాడు. తాపత్రయ సంత ప్రమైెన ఈ లోకానికి _ పరమాత్ముడే ఏకైక గమ్యమని అభ్మిపాయ పడ్డాడు. భావకవికి పతిపుష్పం భగవంతుని |పణయలేఖగానే- భాసించింది. పరమాత్ముని స్వరూ పాన్ని నిర్గుణమార్గంలో భావించుకుని అతని సర్వో త్తమత్వాన్ని కీర్తించి, తన అల్ప త్వాన్ని నిరసించి. అహంకార విదళనం' ' జరిపి ఆత్మను కన్నీటితో తడిపి ఆ భగవ చక న సన్నిధానంలో తనను అర్పించుకొని తృప్తుడైనాడు. భగవంతునికి భక్తునికి ఉన్న బంధం ఈ రీతిగా నిరూపితమైన భక్తి కవిత్వాన్ని పారమాత్మిక కవిత్వమని ఉల్లే ఖంచడం, జరిగింది.
భక్తి కవిత్వంలో మధురభక్తి కవిత్వం ఒక పాయ, దీనికి వెంకటపార్వ తీశ్వరుల “కాంత సేవి (పతినిధి కృతి. ఈ మధురభక్తి క విత్వం నవ్య కవితా కేదారంలో మరిరెండు పాయలుగా (ప్రవహించింది. రాధాకృష్ణుల, గోపికా కృష్ణుల సంయోగ వియోగాలను, సమ్మోద విషాదాలను ఆయా పా[తలనే ఆ[శయించి చితించేది ఒకటి. దీనికి విశ్వనాధవారి “శృంగారవీథి నిస్తుల నిదర్శనం.. తరువాత పేర్కొన తగినవి కృష్ణశా స్రీగారి 'అన్వేషణము”, కరుణగ్రీగారి “కరుణామయి”, చామర్తి రాజశేఖర రావుగారి “బృందావనము” లోని శర దాతి”, బసవరాజు అప్పారావు గారి గోపికా గీతములు”, వేదులవారి రాధి. సంధ్యాన్వేషణము, వట్టికొండ , విశా లాక్షిగారి ' పణయభిక్ష', చావలి బంగారమ్మగారి “రాధి మొదలగునవి. ఆత్మాశ్రయ రీతిలో నవ్యక వులు తమను తాము గోపికగానో, రాధికగానో. భావన చేసుకొని రసవత్తరమైన ఖండక్పతులు రచించడం మధురభక్తి కవిత్వంలో రెండవపాయ. ఈ కోవలో శ్రీకృష్ణుని వేణుగానానికి అత్యంత (పాధాన్యముంది. "ఆ 'పాటతీపి'ని భరించే శ క్రి తవకులేదని (గ్రహించి -
52 ఆధునికాంధధ కవిత్వం
“మోయింపకొయ్ మురళి |మోయింపకోయ్ తీయతేనియ బరువు మోయలేదీ |బతుకు”!
అయి, ఆ పిర్టీన గోవి పిలుపులో కాలు చల్చదనాలు', - 'కనలు తీయదనాలు ” “ఏదో సౌఖ్యజ్యా'ల వున్నాయని కవి చకితుడై పోయాడు. విశ్వనాథవారు వేణుగీతాన్నిి [బహ్మగీతమన్నారు. ఆంధ భాగవతంలోని వేణుగాన వర్ణనలో ఈ తత్వమే ధ్వని స్తున్నది. పాళ్ళాత్యులు కాల్పనిక కవిత్వంలో వెలువడిన భ క్రి కవిత్వాన్ని Mysticism గా భావించారు. . బ్ - నవ్యకవిత్వంలో వెలువడిన తాత్విక కవిత్వం బహుస్వల్పం. తాత్విక కవిత్వం బహున్వల్పం. తాత్విక కవిత్వం |వాసిన కొద్దిమంది కవులలో దువ్వూరి రామిరెడ్డిగారు (సథ మగణ్యులు, మృత్యువును [పియమైన వస్తువుగా భావించడం నవ్యకవులు సాధిం చిన విశిష్టత. ఇంగ్లీమ కాల్పనిక కవులలో కీట్సు, భారతీయ కవులలో రవీందుడు
మృత్యువును ఆహ్వానించిన కవులు. ఈ ,పభావంతోనే రామిరెడ్డిగారు మృత్యువును సభీయగా, వధువుగా సంభావించారు. . ,
“మదిరా తత్వాన్ని సాహిత్య లోకంలో (పవేశ పెట్టి జగత్తునంతటిని దీనికి వశం చేసిన వాడు పారసీక కవి ' ఉమర్ ఖయ్యాం*. అతని కవిత్వం సూలంగా భోగ లాలసతను, క్షణిక సౌఖ్యాలను పతిపాదించేదిగా కనిపించినా దానివెనక ఒక గంభీర తత్వం పొదుగుకొని వుంది. ఇతని 'రుబాయీ” లలో (పయోగింపబడిన మధువు, పానపాత్ర, సాఖీ అనేవి జీవాత్మ పరమాత్మలకు సంకేతాలని, ఇవి సూవీ సిద్దాంకా లను గర్భికరించుకున్న (పతీకలని విమర్శకులు అభి పాయ పడ్డారు. ఈ 'రుబాయీ ” లను తెలుగులో మొట్టమొదట అనువదించినవారు (ఇంగ్లీమ నుండి) రాయ[పోలువాదే. వీరి “మధుకలశంిలోని కొన్ని పద్యాలు తొలుత భారతిలో 1994 లోనే వెలువడ్డాయి _ ఖయ్యాం రుబాయీలను పారసీకం నుంచి సూటిగా అనువదించిన (పత్యేకత రామి రెడ్డ ' గారిది: వీరు రచించిన *“పానకాల* లోని కొన్ని పద్యాలు భారతిలో 1928 లో [పచ్చ రింప బడ్డాయి. ఈ రుబాయీల ఇతరానువాదాలలో పేర్కొన దగిన కృతులు మాధమ పెద్ది బుచ్చి సుందర రామశాన్త్రిగారి 'ఉమరుఖయ్యార', రామచం[ద అప్పారావుగారి “అమరుకి కావ్యం, వీరితోపాటు ఆదిభట్ట నారాయణదాసుగారు, మల్లవరపు విశ్వేశర రావుగారు మున్నగువారు గేయరూపంలోనూ పద్యరూపంలోనూ ఈ రుబాయీలను అనువదించారు. ఈ అనువాదా లన్నిటిలో దువ్వూరివారి “పానశాల”, రాయ[పోలువా టె
lL. కృష్ణశా న్ర్రి
న్మఘంతి కావ్యాలు 53
“మధుకలశము'-ఈ రెండే ఆం[ధదేశంలో (పసిద్ధకృతులు. ఈ రెంటిలోనూ ఆం ధుల రసనాంచలాల'పె ఆడిన అనేక పద్యాలు “పానశాల '"లోనివే అనడం సత్యదూరం కాదు. 6, స్మృతి కావ్యాలు
పాశ్చాత్యుల ఆత్మాశ్రయ కవిత్వంలో Elegy |పధానమైంది. Elegy ని తెలుగులో శోకగీతమని, శోకకావ్యమని కొందరన్నారు. తాపీ ధర్మారావు గారు “కారుణ్యము” అని నామకరణం చేశారు. కానీ Elegy కి సమానార్థకంగా స్మృతిగీతం, స్మృతికావ్యం అనే పదాలే సముచితమైనవని నా అభ్మిపాయం. వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్మృతికావ్యాలను నాలుగు వర్గాలుగా వింగడించవచ్చు. 1. దేశనాయక స్మృతి: ఇందులో రాజకీయ సాంఘిక కళాది రంగాలలో |పసిద్ధులైన వారిని గూర్చిన స్మృతికావ్యాలు చేరుతాయి. రాయ్మపోలు వారి 'రవీందుని అ సమయము”. కృష్ణశాన్త్ర గారి “మహాకవి', జాషువా గారి బాపూజీ’, తుమ్మల వారి "విశ్వదాత మున్నగునవి పేర్కొన దగినవి. 2. సతీ స్మృతి: అగ్నిసాక్షిగా పరిణయ మాడిన ఇల్లాలి మరణం పట్ట వ్రాసిన స్మృతికృతులు ఈ విభాగంలో చేరుతాయి. ఈ కృతులలో విశ్వనాథ వారి “వరలక్ష్మీ |తిశతి” శేఖర కృతి. ఈ (్రేణికి చెందిన రచనల్లో దువ్వూరి వారి “భగ్న హృదయము”, బాలాంత్రపు వెంకటరావు గారి "విరహ సంగీతము” పేర్కొన దగినవి. శి. సుతాదిక స్మృతి: ఈ కోవకు చెందిన రచనల్లో బసవరాజు అప్పారావు గారి "నిర్యాణ సుఖము”, దువ్వూరి వారి “శిశు వియోగము గణనీయ కృతులు.
“కాపుర మొచ్చిన కన్నిపాపాయి ఇల్లు ఖాళీచేసి వెళ్ళిపోయాడు” !
వంటి పంక్తులు ఈ, శాఖలో పూచిన అమాన కుసుమాలు. 4. ఆప్త స్మృతి: తల్లి దండులు, సోదరీ సోదరులు, ఆ_ప్తమ్మితులు మున్నగువారి నిర్యాణంతో వెలువడిన రచనలు ఇందులో చేరుతాయి. నాయని సుబ్బారావుగారి “మాతృగీతాలు' మాతృస్కృతి కెత్తిన మణిదీప కిరణాలు. ఈ శాఖకు చెందిన కవులలో కొడాలి సుబ్బారావు, పెను మంర్తి వెంకటరత్నం, మోటూరి వెంకటరావు, అబ్బూరి రామకృష్ణారావు గార్డు చెప్పుకో దగ్గవారు.
ఇంతవరకు భావకవిత్వం లోని వివిధ శాఖలను గురించి వివేచించడం జరిగింది. ఇక భావకవిత్వంలోని నవ్యతను స్పృశించి చూపుతాను.
1. బసవరాజు గీతాలు.
54 ఆధునికాం[ధ కవిత్వ,
భావక విత్వం: నవ్యత
ఇంగ్రీషు కాల్పనిక కవిత్వంలో ఇ మేజరీ (Imagery) [ప్రధాన స్థానం ఆ|కమిం చింది. ఇమేజరీ అంటే సూలంగా కల్పన అనవచ్చు. ఇమేజ్ అంటే కల్పనా చిత మనాలి. కానీ ఇమేజ్ అంటే మాటలతో కట్టిన బొమ్మ కాబట్టి పదచి|తాలంటే సరి పోతుంది.
భావకవిత్యంలోని పద చిత్రాలను రెండు తెగలుగా విభజించవచ్చు. 1. భావ చితాలు, 2. ఊహా చి, తాలు. భావచి తాలు హృద యానికి సంబంధించినవి. ఊహో చి!తాలు బుద్ధికి సంబంధించినవి. భావకవులలో భావ చి[తాలున్నంతగా ఊహాచిత్రాలు లేవు. భావచి[తాలు వేసిన వారిలో కృష్ణశా స్రీ, వేదుల, విశ్వనాథ, దువ్వూరి, నాయని మొదలగువారు (సిద్దులు, రససిద్ధులు. వారు (పధానంగా హృదయ తం|తికలను స్పందింపజేసే మెత్తని భావచిత్రాలనే ప్రయోంగిచారు. అయితే విశ్వవాథ “కిన్నెర సాని” పాటలలో, జాషువా “స్వప్నకధ'*లో మిన్నుముళ్ణు ఊహాచి.తాలు కొన్ని లేక పోలేదు.
భావకవిత్వం పధానంగా పసాద మాధుర్య గుణాలను పెనవేసుకుని పుట్టింది. దేశభ క్రి కవిత్వశాఖలో తప్ప ఓజోగుణం ఈ కవిత్వంలో అంతగా కనిపించదు. అందుచేత ఈ కవితకు లలిత మధుర పదవిన్యాసం, శెలీ సౌకుమార్యం, అలతియలతి జిలుగు విరుపులు సహజ గుణాలై పోయినవి. |పణయ కవిత్వం లోని వృత్తాలన్ని (పధానంగా నన్నయ శైలినో, నంది తిమ్మన వంటి |పబంధ కవుల బాణీనో పుణికి పుచ్చుకున్నాయి. గీతపద్యం నడకలలో భావకవులు అపూర్వమైన విరుపులనూ జిలుగు లనూ సాధించారు. దేశభక్తి కవిత్వశాఖలో సీసపద్యాన్ని రకరకాలుగా కదను తొక్కించారు. _. అ ఇ
భావకవులలో కృష్ణశాస్త్రిగారి చేతిలో పాతశబ్దాలే కొత్త పరిమళాలనూ, సరికొత్త వన్నెలనూ సంతరించుకున్నాయి. “*ఎలదేటి. చిరుపాట సెలయేటి కెరటాల బడిపోవు విరికన్నె వలపు”, “తాలి'పొద్దు తెమ్మెర తోవలో పయనమై పరువెత్తు కోయిల పాట” “కారు రాతిరి కొసలు”, “ఇరుల గుసగుసలు” మొదలైన అచ్చమైన తెలుగు మాటల కూర్పుల్లో, 'కరుణార్ద్ర9 వీక్షణ పరిమళములు”, 'విరహవీక్షణ భయంకర మాధురులు, “అగమ్య తమన్వినీ గర్భకుహరాలు, అంగుళీ కిసలయ చంచలాంచములు”, హేమంత కృష్ణానంత శర్వరి మున్నగు సంస్కృత సమాసాల పోహశళింపుల్లో అపూర్వ నవ్యతా భరితమైన కమనీయకం వెల్లివిరుస్తున్నది. తెలుగు కవిత్వంలో జిలుగు నగిషీలకు,
'ఛావక విత్వం=న వ్యత 55
సన్నపోగారుతనానికి ఎంత వీలున్నదో అంత సాధించి చూపారు కృష్ణళాన్త్ర గారు.
వీరి శ లికి మించిన సౌకుమార్యాన్ని సాధించడానికి (ప్రయత్నం చేయడమంటే మధు ధారను జలధారగా మార్చడమే.
అపూర్వ పదబంధాలు [పయోగించండలో భావకవిత పరాంకోటి నందుకున్నడి. ఇవి రూపకాలు కావచ్చును లేక కర్మధారయాది సమాసాలు కావచ్చును. నీలంపు సిగ్గు, ఆశుర్సురులు, హాస మృదుల వాసనలు, కొసరు తేనియలు, నెతావి గుసగుసలు, నిర్దివ నిశ్శబ్దము, సురభిళాహ్వానములు, కై శికధ్వాంత నిశ్శబ్దము, రహ స్తీరాలు, నిదుర చెర, నీలినీడ, కారు రాతిరి కొసలు, కార్చిచ్చు మంటయేళ్ళు, వలపుటాకలి, మూగ కనులు, వేదనానుఖము, అరుణారుణాంధ గీతి, అమవస కన్నీటిపాట, ఇరుల గుసగుసలు, ముదుసలి నిరాశలు, పాటరెక్కలు, తీయతేనియ బరువు, విశ్వ వీణాగళము, విరహ విపంచి, సురభి సౌదామని, నిదుర పొదిగిళ్ళు--(కృష్ణ పక్షము [పవాసము, ఊర్వశి నుండి): బాపష్పభాషణములు, పూల వెన్నెలలు, మబ్బు కన్నెలు, వలపు నివాళి, తేనె తావుల బరువు, తలిరుటెడద, జీవితంపు బెడారి, ఆశావిపంచి, మబ్బు కౌగికులు, రేయికాటుక కనులు, చందికా వసనము, విరహవిషాద రేఖ, నిసి కంటినీరు, తెమ్మెర యూర్పు-- (దీపావళి నుండి): పోతు వెన్నెలలు, పూల దీపము, వెలుగు పోచలు, నులివెచ్చ చిక్క. వెన్నెలలు, కల్యపడంతి యూరుపులు, తావి దివ్వియ, వెచ్చ వెన్నె లలు = (శశి దూతము నుండి): తుషార దూతికలు, మేఘ పతాకలు- (సౌభ్యదుని (పణయయా(తనుండి ): లేత గుసగుసలు, గాలి బాలిక, తలిరు తురాయి--- (మధుకీల నుండి) : జాలివెన్నెల (గబ్బిలము నుండి) : మంచుమంట-_ (హిమగళము నుండి) = ఇలాంటి వినూత్న పదబంధాలెన్నో వున్నాయి.
భావకవులు వృత్తాలను, జాత్యుపజాతులను, మ్యాతా ఛందస్సులను సమానాభి రుచితో సంతరించారు. గద్య పద్య మయమైన చంపూరీతి రాయ్యపోలుతోనే పరిత్య క్త మైంది. భావకవులు కూడా ఈపద్ధతిలోనె కేవల పద్య గేయకావ్యాలు రచించారు. గద్య పద్య సమ్మేళనం స్థానే పద్యగేయ సమ్మేళనం వీరి (ప్రత్యేకత. సౌభ దుని ప్రణయ యాత, గిరి కుమారుని _పేమగీతాలు, మల్లికాంబ వంటివి కేవల పద్య రచనలు. కృష్ణపక్షము, (ప్రవాసము, ఊర్వశి, హృదయేశ్యరి, దీపావళి, ఊహాగానము మున్నగు నవి పద్యగేయ మి|శ రచనలు. కిన్నెరసాని పాటలు, వకుళమాల, శశికళ, యెంకి పాటలు మున్నగునవి కేవలం గేయకృతులు. ఈ కవులలో శివశంకరశాన్ర్రి గారు అనేక గతులలో అసంఖ్యాక గేయ పద్య రూపకాలు రచించారు. వీరు కొన్ని వృత్తా
55 ఆధునికాం(ధ కవిత్వం.
లను మూడు పాదాలతో రెండు పాదాలతో రచించారు. గీత పద్యాలలో భావం ఎక్కడ విరుగుతుందో అక్కడికే పాదం సమా ప్రమయ్యే పద్ధతి |పవేశ వెట్టారు. కృష్ణశాస్త్రి. గారు కొన్ని సందర్భాలలో గీతపద్యాన్ని మధ్యలో. యెత్తుకొన్నారు. భుజంగ పయాతం వంటి పాచీన వృత్తాలకు వెల్లవేసి గేయాభాస కలిగేటట్టు కొందరు రచిం చారు. సీ గసపద్యాలను వచన గేయాలవలే అచ్చు వేసి ఇం|దజాలం చేసినవారు వెంకట పార్వతీశ్వర కవులు. ఈ పద్యాలను చదువుతుంటే వచనగేయాలే అనిపిస్తాయి. భావకవుల గేయాల్లో [ప్రధాన గుణాలు గతి చమత్కారం, లయవిన్యాసం.. గేయాలలో అధికభాగం ఐదైదుమ్మాతల గణాలతో నడిచే ఖండగతిలో వున్నాయి. యెంకిపాటల్లో ఏ కొన్నో తప్ప మిగతావన్నీ ఈ గతిలోనే వున్నాయి. కృష్ణళాస్త్ర, గారి గేయాలుకూడా అధికభాగం ఈ గతిలోనే వున్నాయి. ఇది ద్విపదకూ సీసానీకీ. సన్నిహితంగా వుండడంవల్ల, మన కవులు మొదట పద్యాలతోనే కవితా వ్యాసంగం. పారంభించినందువల్ల ఈ ఖండగతి అనుకోకుండా వారిని వశపర్పుకున్నది. ఈ ఖండ గతిలోనే పాదసంఖ్యలో, మా|తాధిక్యంతో, మా|తాలు న్తితో ఈ కవులు సాధించిన. నవ్యత అపూర్వం. భావకవిత్వ గేయాలలో చతుర్మసగతి క్యచిత్తుగా పయోగించ. బడింది. కిన్నెరసాని పాటల్లో ఈగతి సమ మ్యాతాకంగా, సమపాదంగా ప్రయోగింప. బడింది. తల్లా వజ్ఞలవారు చరణాల చివర 'పియురాలు' ఆనే మకుటాన్ని పునరావృత్తం. చేసి నవ్యత సాధించారు. “దువ్వూరి వారు "ఆమని నిషాలో కొన్నిచోట్ట మాతలు పెంచారు. ఇకపోతే మ్మిశగతి ముత్యాల సరంగా నవ్యక విత్యంలో అశేషవ్యాప్తి పొం- దింది. రాయ|పోలు, విశ్వనాధ, అబ్బూరి, నండూరి, దేవులపల్లి, బసవరాజు, వేదుల మున్నగువారు కనీసం ఒక్క ముత్యాల సరమైనా సంతరించిన కవులే. వీరు ఈ గేయ. గతిలో సాధించిన వై చితి గణింపదగింది. భావకవులలో వచనగేయాలు (వాసిన వారిలో కవికొండల వెంక్యటావు, రామ చంద అప్పారావు, మల్రవరపు వి శ్వేశ్వరరావు, దువ్వూరి రామిరెడ్డి పేర్కొనదగిన వారు. కవికొండలవారు *నక్కాసామి గాడు అనే వచనగేయాన్ని 1988 లోనే. రచించారు. దీనిని “వచన గీతిక అని వారే స్వయంగా (వాసుకున్నారు. రచన -శుద్ధ వ్యావహారికంలో ఉండడం, చమత్కారమైన అంత్యనియమాలుండడం. చరణ విభాగం. 1. “నక్కసామిగాడు వాడొక మాలవాడు రాజుగారి క(మతంలో పాలేరుగాడు. వాడు. పోయాడు... =. “దెందులూరు కాడాక్కుండా వెళ్ళిన మెయల్నీ ఆగిన మా ప్యాసెంజరు.
రయిల్నీ రెండింటినీ కూడా మరచి...స్థాయి es = ఈ విధంగా సాగిపోయిన వచన. గేయమిది. -
భావకవిత్వం పె తిరుగుబాటు 2
ఆధునిక వచనగేయం లాగే వుండడం ఈ గేయంలోని [పత్యేకత. రామచంద్ర అప్పా రావుగారి “రక్తవిహారము* అనే గేయం కొంతదూరం వచనగేయం లాగా సాగి, మధ్యలో తేటగీతిగా మారి, మళ్ళీ వచనగేయంగా రూపొంది చివరికి తేటగీతిగా ముగు స్తుంది. మల్రవరపు వారి “కళ్యాణ కింకిణి'లో ' స్రీ అనే శీర్షికతో చక్కని వచన గేయ ముంది. ఇది శ్రీశ్రీ “కవితా! ఓ కవితాః' అనే గేయాన్ని పోలివున్నది. దువ్వూరి. వారి “నై వేద్యము"లో *లూఠీ” వచనగేయం. దీనిని పయత్నించి చతుర సగతిలోనికి ఈడ్వ వచ్చును. కానీ స్థూలంగా వచనగేయంలా కనిపించే రచనయిది. విశ్వనాథవారు “శృంగార వీథి” చివర “రాధిక” అనే శీర్షికతో కొన్నివచనాలు రచించారు.
అభ్యుదయ కవిత్వ యుగం *" శిష్టా, నారాయణబాబు, పఠాభి, శ్రీశ్రీ మున్నగు
కవుల చేతులలో సహ్మసాంచలాలతో మెరిసిన వచనగేయానికి భావకవిత్వయుగంలో నే- ఇరవయ్యో శతాబ్ది మూడవపరిలోనే. వీజావాపం జరిగింద నవచ్చును.
భావకవిత్వం తిరుగుబాటు 1980 వరకు ఆంధకవితా రంగంలో భావకవిత్వం అ పతిహతమైన [ప్రభావం కలిగివుంది. కవిత్వం [వాయనేర్చిన యువకు లందరూ ఆరోజుల్లో దీని |పభావానికి లోనైన వారే 1980 నుంచి ఈ కవితాశాఖకు' కృశత్వం పారంభమైంది. రాయ (పోలు కృష్ణశా స్రీ _షభృతుల రచనలకు అంధానుకరణం (పబలింది. శబ్ద వ్య క్రీకరణకే *(పాధాన్యమెర్పడి ఆర్థగాంభీర్య మడుగంటింది. జిలుగుపలుకుల సన్నపోగారుతనం మీదనే దృష్టి కేం దీకృతం కావడం వర్ణ భావనాబలం సన్నగిల్లుతుంది. ఆత్మవ్య క్రి కరణ ధోరణి నానాటికి ముదిరిపోయి సంఘదృష్టి మరుగుపడి పోయింది ఈ స్థీతిలో శ్షీణదశోన్ముఖమైన భావకవిత్వం పైన తిరుగుబాటు చేసి సరికొత్త పయోగాలను చేసిన కవులు శిష్టా ఉమామహేశ్వరరావు, శ్రీరంగం శ్రీనివాసరావు, శ్రీరంగం నారాయణ
బాబు, పఠాభి -- వీరితోపాటు గొంతుకలిపిన వారు ముద్దుకృష్ణ, పురిపండా అప్పల స్వామి. అయితే ఈ తిరుగుబాటుదారులు ఒక్కుమ్మడిగా జూలు దులుపుకొని గళ శంఖ మొత్తి గర్జించినవారు కారు ఆ తరంలోని కవులందరివలెనే వీరుకూడా ప్రథమ దశలో భావకవితా పథాలలో పయనించారు. పేయసి కొకరు అంగలార్చారు. శిష్టా “విష్ణు
ధనువు'లోని ప్రధానవస్తువు ప్రణయమే. ఆయినా దాన్ని వ్యక్తీకరించే వైఖరి మారింది. పురిపండా, ముద్దుకృష్ణ మొవటి దశలో భావగీతాలు (వాసినవారే. నారాయణబాబు (వాసిన వలపుచెల నులు సంధ్యావేగము మున్నగునవి అచ్చమైన భావగీతాలు. శ్రీరంగం శ్రీనివాసరావు (శశీ) (పథమ కావ్యసంపుటి “పభవి లో అధికాంశం భావకవిత్వమె: వీరందరూ తమకు ముందున్న భావకవి ప్రముఖుల పభావంకో తొలుత అనుకరణ శీల మైన రచనలు చేసినా ఏర్మిపతిభ నివురు గప్పిన నిపులాగా (పజ్ఞ్వలనావకాశం కోసం
5కి ఆధునికాం[ధ కవిత్వం
ఎదురుచూస్తూ వుంది. భావకవిత్వం పట్ట వీరిలో సహజంగా కలిగిన విముఖత కొత్త దనం కావాలనే కాంక్ష, పాళ్చాత్య సాహిత్యంలోని అతి నవ్యకవితా రీతుల (ప్రభావం, భారతదేశ రాజకీయ సాంఘిక రంగాలలో జరుగుతూ వున్న మార్పులు, [ప్రపంచ రాజ కీయ పరిణామాలు. _ ఇన్ని |పభావాలు కలిసి, ఈ కవుల హృదయాలతో కైన సి కొంతకాలానికి కొంగొత్త [పయోగాల రూపంతో వెలువడ్డాయి ఈ కవులలో ఏ ఒక్కరూ మొదటిదశలో ఒక (ప్రత్యేక కవిత్వోద్యమానికి చెందినవారు కారు. అలజడియె ఊపిరిగా, తిరుగుబాటే ధ్యేయంగా రచనలు చేసినవారు. ముఖ్యంగా ఛందస్సులో శిష్టా, పట్టాభి, వస్తువులో శ్రీశ్రీ, నారాయణబాబు తిరుగులేని తిశుగుబాటు లేవదీశారు. ఛందస్సు విషయంలో శిష్టా అద్భుతమైన (ప్రయోగాలుచేశాడు. 'విష్ణధనువు'లో (పయత్న పూర్వకంగా ఛందస్సును వికృతం చేశాడు. కొన్నిపద్యాల తునకలను, కొన్ని మా!తాబద్ద గేయఖండాలను, కొన్ని వచనపు తుంటలను ఇష్టంవచ్చినట్టు పేర్చి విశ్ళం ఖల మనస్తత్వాన్ని పదర్శించాడు. భాషవిషయంలో కూడా ఇతడు కొంతనిర్హక్ష్యతను, విశ్చంఖలతను కనబరిచాడు. సింబాలిజంలో శద్దార్థం కంటె వాతావరణ కల్పనమే (ప్రధానం. ఆప్యప్రయోగాలు అర్థరహితాలై నా ఒక విచ్చితార్థ స్ఫురణం కలిగిస్తాయి
టు! మాల
కదా అనే భావంతో శిష్టా ఈ చమత్కారాలు చేసి వుంటాడు. పురాణ సంబంధి
పా[తలను తీసుకొని నవీన భావాలను వెల్లడించడంలో ఈ కవిమై టి. యస్. ఇలియట్ [పభావం వుంది. వచన గేయంలో సమ్మగ కావ్యసంపుటిని పకటించడంలో ఇతడే (ప్రథముడు. వచనగేయ (పక్రియ విషయంలో ఒకరకంగా శ్రీశ్రీ _పభృతులకు ఇతడు మార్గదర్శి ఆని చెప్పాలి. తన నూతన కవిత్వానికి ఇతడు “పాహాదకవిత్య' మని పేరు పెట్టుకొన్నాడు “పాహాదకవిత్యం” ఆరిపోయే దీపాన్ని రగుల్పుతుంది. పరుగెత్తే పామరుణ్ణి నిలేస్తుంది"! అని (పకటించాడు.
పఠాభి పూర్తిపేరు పట్టాభి రామిరెడ్డి. పట్టాభి అనే శబ్దాన్ని *పఠాభిగా మార్చు కోవడంలోనే అతని నవ్యత్నాపీతి కనిపిస్తుంది. అతని కవితా సంపుటి “ఫిడేయ రాగాల డజన్” పాళ్చాత్యవాద్యమైన విడేలుపై ఆధునికకాలంలో కర్ణాటక సంగీతం పలికించి నట్టుగా, ఇంగ్లీషు కవితారీతులను తెలుగుభాషలో (పదర్శింపవచ్చనే ఉద్దేశంతో కవి ఈ నామకరణం చేసివుంటాడు. తనకు విచిత్రమైన భావాలున్నాయనీ, తనకశ్శలో టెలి స్కోపులు, మ్నైకోస్కోోపులున్నాయని చ్మితంగా చెప్పుకున్నాడు.
“నా ఈ వచన పద్యాలనే దుడ్డుక్కరల్తో
పద్యాల నడుముల్ విరుగదంతాను;
1. నవమిచిలుక: మున్నుడి.
గొవకవిత్వం “పే తిరుగుబాటు 59
చిన్నయసూరి బాల వ్యాకరణాన్ని
చాల దండిసాను” 1 అంటూ తెలుగు వ్యాకరణం పై ఛందస్సుపై దాడిచేశాడు.
“అనుసరిస్తాను నవీనపంథా; కానీ
భావకవిన్ మా|తము కాన్నే; నే
నహంభావ కవిని''? అంటూ అహంకారాన్నీ విశ్చుంఖల త్వాన్నీ (పదర్శించాడు. తెలుగులో ఇంత నిర్భయంగా నిరంకుశంగా తిరుగుబాటు |పకటించిన వారు లేరు. ఈకవి పద్యాల నడుములే కాక గేయాల నడుములను కూడా విరగదన్నినాడు. వచనగేయాలను నడిపించడంలో ఇతని కొక పద్ధతి ఉన్నట్టులేదు. అంతర్హయ, ఊపు, విడుపు మొదలైన వచన గేయగుణాలు ఈ సంపుటిలో కొరవడ్డాయి. భాషకూడా సురల లేదు. "వచనంలోని కర్త కర్మ కియలను తలకిందులు చేసి గేయరూపంలో పే ఎర్బాడు. శ్రీశ్రీ దీని “ఇంటో లో వెలి బుచ్చినట్టుగా “అవ్యయం అనాచ్చాదితంగా ఆకాశమధ్య్గుంలో ఊగవచ్చును. విభక్తి విశృంఖలంగా షికారు పోవచ్చును” అనే మాటలను అక్షరాలా నిరూపించాడీ కవి. నగర జీవన చితణానికి నాంది పాడినవాడూ ఇతడే. అత్యాధునిక జీవితంలోని వివిధ ఘట్టాలను గూర్చి కవిత్వం వాయడంలోనూ పథము డీతడే. శబ్దార్థ వెచితిలో నవ్యత తీసుకొచ్చినవాడూ ఇతడే. “/ఫొయిడ్' |పతిపాదించిన సెక్స్ (ప్రాధాన్యాన్ని తొలిసారిగా తెలుగులో (పవెశ పెట్టినవాడూ ఇతడే.
భావ కవిత్వంలోని ఆదర్శ వాదానికి (1dealism) వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వాస్త వికతావాదం (Realism (పతిపాదించిన కవి నారాయణ బాబు. భావ కవిత్వంలోని అతీం| దియ కల్పనలకూ, లలితశై లికీ, మధురపద సమ్మేళనానికీ, అభూతసౌందర్య దృష్టికీ విరుద్ధంగా ఈ కవి తిరుగుబాటు చేశాడు. ఇం్యదియ గోచర మైన చైతన్మమంతా కవికి వర్ణ్యమనీ, సౌందర్యం ఒక్కటే ఆరాధ్యం కాదనీ, అసుందర వస్తువులనుకూడా కవితా వస్తువులుగా స్వీకరించ వచ్చుననీ ఈతడు నిరూపించాడు. భావకవితా రంగంలోని (పణయ కవితాశాఖను నిరసించాడు. యథార్థ బీవిత చితణను బలపరిచాడు. (పకృతిలోని భీభత్సాన్ని గమనించిన కవి దానిని. చితించాలిగాని, ఇసుకలో తలదూర్చిన ఉష్ట్రపక్షిలా పరిస్థితులను విస్మరించి వుండకూడదని ఉద్దోషిం చాడు. వా స్తవికతనూ, అధి వా స్తవికతనూ (Sur- -realism) రెంటినీ సమన్వయ పంచుకున్న " అతినవ్యుడు నారాయణబాబు. ఇంగ్లిషు కవిత్వంలోని ఇ మేబిజం ( 12913 , పభావం కంఠదఘ్నంగా వున్న చాలా కొద్దిమంది తెలుగు కవులలో ఈతడు |పముఖుడు.
భావ కవిత్వంపై 'తిరుగుబాటు చేసిన వారిలో అగేసరుడు శ్రీశ్రీ. థీఢీకి, మిగిలిన తిరుగుబాటుదార్హకూ వున్న భేదమేమిటంటే-.. వారు తిరుగుబాటు చేశారే కానీ 1,2: ఫిడేలురాగాల డజన్
60 ఆధునికాంధ కవిత
సరికొత్త బాట వేయలేదు. అలజడియేతప్ప ఆలోచనను అవలంబించలేదు. నిరు లనం, నిర్మాణం-- రెంటినీ నిర్వర్తించినవాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ జననం ముత్యాల సరా పుట్టిన సంవత్సరం (1910,, 1928లో శ్రీశ్రీ: రచించిన భావగీతాలూ, పద్యాః కవితాసమితి తొలి పచురణగా “(సభవి రూపంలో వెలువడ్డాయి. [పభవనాటికి థ్రీ (శ్రీరంగం (శ్రీనివాసరావుగానే వున్నాడు. పభవలోని కవితా ఖండికలను స్ (త్రీథ్రీ భావక వఏీత్వ ధోరణి స్పష్టంగా బోధపడుతుంది. వస్తువరణ ౦లోనే కాక భావన పద [పయోగంలో, పద్యసంధానంతో శ్రీశ్రీ తన సమకాలిక కవి పముఖులైన క శాస్త్రీ, విశ్వనాథ మున్నగువారిని అనుకరించాడు ఇంతటి అనుకరణ శీలం వున్న సంపుటిలో కూడా శ్రీశ్రీ భ విష్యత్పఢతిభ తటిత్[ పాయంగా భాసింపక సత, 1928లో శ్రీశ్రీకి కొంపెల్ల జనార్దనరావు సహవాస మేర్చడింది. తత్ఫలితంగా వె; తాను |వాసిన “పభవ లోని పద్వాలన్నీ రెండవ। శేణికి చెందిన (పతిధ్వనులని (శ్రీ నిర్ణయించుకున్నాడు. అప్పటినుంచి కతన కోసం కోరిక లీరికలెత్తడం వ మైంది. దాని ఫలితంగా 1929లో '*సుప్తాస్థికలు అనే కవితా ఖండిక వెలువడిం ఆర్మద అన్నట్టుగా “సుప్తాసికలితో (శ్రీశ్రీ కుబుసంవిడిచాడు. 1988లో శ్రీశ్రీ వా “విద్యున్మాలికలు'అతని మొదటి వచనగేయం. పెనలుగురిలోకూడా [శీ శీయే మొట్టమొడి వచనగేయం [వాశాడు. అంతవరకు పద్యచ్చందస్సునో గేయభందస్సునో ఆశ్రయిం కుని వున్న శ్రీశ్రీ ఛందోనియమోల్లంఘనం చేసి ఈ గేయాన్ని రచించడం సాహ పేతమైన పయోగం. 1980లో ఠీ ట్రీ చెఫాయిడ్ తో మంచింపట్టాడు. అతని అపూర్వమైన అలజడి |పారంభ మైంది. మానసికంగా శారీరకంగా అతనిలో "ఆ యుగం” రెక్కలు విప్పుకుంది. 'రావద్దు రావద్దు లోనికి [వాస్తున్నానొక గీతం”అం' తనలో తానే గొణుగు కున్నాడు. 'వాకిట్లో చీకట్లో ఎవరో కక నేనేలే. ఇఒ సెనల నేనెలే”'” అంటూ పలవరించి అర్ధోక్తిలో ఆగిపోయాడు. తనలో జరుగుతున్న ఈ |పప, మధనానికి ఫలితంగా 1988లో “జయభేరి” వెలువడింది. “నేను సైతం (పపంచాగి సమిధనొక్కటి ఆహుతిచ్చాను” అని శ్రీశ్రీ ఆలపించాడు. ఇది ఆత్మాశ్రయ రీతి వాయబడిన గేయమైనా దీనిలోని వ్యక్తి చైతన్యం సామాజక చైతన్యంలో భాగస్యా ఇది (శ్రీశ్రీ స్వంత గొంతుకను లోకానికి చాటిన |ప్రపథమ గేయం.
1984 ఏపిల్ 12వ తేదీ 'మరో[పపంచం మరో పపంచం మరోపపం పిలిచింది” అనే చరిత్రాత్మక గేయాన్ని ee శ్రీశ్రీ. ఈ గెయమే ఆ “మహా ప్రస్థానం గేయసంపుటిక మకుటాయమానంగా నిలిచిపోయింది. ఇదే రాను తరంలో ఉద్యమంగా వెలువడిన, అభ్యుదయ క విత్వానికి పాదులు వేసింది. 19 వరకు శ్రీశ్రీ రచించిన “మహాప్రస్థానం సంపుటిలోని గేయాలలో అధికభాగం మారి జాన్ని గర్భీకరించుకున్న రచనలే. ఈ గీతాలు అభ్యుదయ కవిత్యయుగానికి నా పస్తావనలు. థావకవిత్వ యుగానికి భరతవాక్యాలు.